స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో కనుమరుగైన చీతాలు మళ్లీ భారత గడ్డపై సందడి చేయనున్నాయి. నమీబియా నుంచి ప్రత్యేక విమానంలో 8 చీతాలు మన దేశానికి రానున్నాయి. అందులో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి. వీటిని ప్రధాని నరేంద�
వాస్తవాధీన రేఖ వద్ద వెనక్కి తగ్గాలని చైనాకు భారత్ డిమాండ్.. మీరే తగ్గాలని చైనా డిమాండ్.. ఎన్నోసార్లు ఉన్నతాధికారుల చర్చలు జరిగాయి.. 2020 ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి.
మన దేశంలో చదువుకొనేందుకు ఆసక్తి చూపుతున్న విదేశీ విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతున్నది. దేశంలోని వివిధ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు, యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థులు తరలివస్తున్నారు.
పశువుల్లో లంపీ చర్మ వ్యాధి భారీగా విజృంభిస్తున్నది. కేవలం మూడు నెలల్లోనే ఈ వ్యాధితో దేశవ్యాప్తంగా 67 వేలకు పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. ఇటీవల గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లో వెలుగు చూసిన ఈ వ్యా�
మహాత్ముడి నేలపై మరుగుజ్జులు ప్రేలాపనలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సోమవారం కేంద్ర విద్యుత్తు బిల్లు- పర్యవసానాలపై జరిగిన లఘు చర్చ సందర్భంగా సీ
భారత్ జోడో పేరుతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారు. దేశంలో విద్వేష, విచ్ఛిన్న రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆయన అంటున్నారు. అది వాస్తవమే. అయితే, ఆ రాజకీయాలను అడ్డు కోవడంలో ప్రధాన ప్రతిపక్ష �
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులకు ఆస్కారం లేకుండా అంచనాలకు తగ్గట్లే 15 మందితో సోమవారం �
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి అభిప్రాయపడ్డారు. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుత�
శత్రు దేశాల కంట పడకుండా దాడులు జరపడంలో కీలక పాత్ర పోషించే యుద్ధనౌక ‘తారాగిరి’ని భారత నావికా దళం ముంబైలో ఆవిష్కరించింది. 17ఏ ప్రాజెక్టులో భాగంగా స్టెల్త్ సాంకేతికతను ఉపయోగించి నావికా దళం ఈ యుద్ధనౌకను రూ�
బీజేపీ ముక్త్ భారత్ కావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.. దేశ దశదిశను మార్చే శక్తి ఆయనకే ఉంది.. అని పలువురు ఉద్యోగులు అభిలాషించారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఇంటింటికీ స్�