సరిహద్దుల్లో చైనా మరోసారి ఉద్రిక్తతలు రాజేస్తున్నది. ఏకపక్షంగా అరుణాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన డ్రాగన్ దేశం.. తన చర్యను సమర్థించుకొన్నది. ఆ రీజియన్పై తమకు సార్వభౌమాధికారం ఉ
దేశవ్యాప్తంగా 4% పాలలో కల్తీ జరుగుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పాలను కల్తీ చేసేందుకు డిటర్జెంట్లు, యూరియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ వంటి హానికారక పదార్థాలు వాడుతున్నట్టు వెల్లడించింది. పాల నాణ్య�
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను నూటికి నూరుపాళ్లు ఆచరిస్తున్న నేల తెలంగాణ అని యూజీసీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ సుఖ్దేవ్ థోరట్ కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనా విధానాలే దేశాని�
హాలీవుడ్లో విశేషమైన ఆదరణ పొందిన ‘హ్యారీ పోటర్' సిరీస్ తరహాలో భారత్లో కూడా ఫ్రాంచైజీ చిత్రాలకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ వెల్లడించారు.
భారత్లో తయారైన ఐడ్రాప్స్ వల్ల తమ దేశంలో కొందరిలో హానికరమైన బ్యాక్టీరియా వ్యాపించి ఇన్ఫెక్షన్ల బారిన పడుతున్నారని అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఆండ్ ప్రివెన్షన్(సీడీసీ) అనుమ�
దేశమంతటా బీజేపీ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. హైదరాబాద్ మగ్దుంభవన్లో ఆదివారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ ఏడాది జనవరిలో తీసిన మయన్మార్కు చెందిన కొకొ దీవుల ఉపగ్రహ చిత్రాలు భారత్కు ఆందోళనకరంగా మారాయి. బంగాళాఖాతానికి ఈశాన్యంగా ఉన్న ఈ ప్రాంతంలో సైనిక స్థావరాలను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రాలు వెల్లడిస్తున్న�
రూపాయి కరెన్సీలో ఇరుదేశాల వర్తక, వాణిజ్య లావాదేవీలు నిర్వహించడానికి భారత్, మలేషియా సిద్ధమైనట్టు భారత విదేశాంగ శాఖ శనివారం తెలిపింది. ఇతర కరెన్సీలతోపాటు, రూపాయితో అంతర్జాతీయ వర్తక, వాణిజ్య లావాదేవీలు చ�
COVID-19 | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత మరోసారి మరోసారి రోజు రోజుకు 3వేల మందికి వైరస్ సోకుతున్నది. పెరుగుతున్న కేసులకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 రూపాంతరమే కారణమని అంచనా వేస్త�
Heatwave:ఈ సమ్మర్లో నార్మల్ కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. దేశవ్యాప్తంగా హీట్వేవ్ ఉంటుందని ఐఎండీ తెలిపింది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చాలా ప్రాంతాల్లో అధిక టెంపరేచర్లు నమోదు కానున
Imran Khan :ఐపీఎల్ గురించి పాక్ ప్లేయర్లు టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. బీసీసీఐ బోర్డుకు నిధులు ఎక్కువగా వస్తున్నాయని, అందుకే ఆ బోర్డు అహంకారంతో వ్యవహరిస్తున్నట్లు ఆయన ఆరోప
వార్షిక పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 199 దేశాల జాబితాలో గత ఏడాది 138 స్థానంలో ఉన్న భారత్ ఈసారి 144వ స్థానంలో నిలిచింది.
దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,016 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. గత ఆరు నెలల కాలంలో నమోదైన కేసులలో ఇదే గరిష్టం.