Swiggy | బిర్యానీ అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అంటే ఉండనే ఉండరు. బిర్యానీ వాసనకే కడుపు నిండిపోతోంది. మరి అంతటి రుచికరమైన బిర్యానీని భారతీయులు ఈ ఏడాది భారీ స్థాయిలో ఆరగించేశారు.
Penalty Runs బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో.. ఇండియాకు 5 పెనాల్టీ రన్స్ వచ్చాయి. 112వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. తైజుల్ బౌలింగ్లో అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు
Ravichandran Ashwin :బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు భోజన సమయానికి ఇండియా ఏడు వికెట్ల నష్టానికి 348 రన్స్ చేసింది. అశ్విన్ 40, కుల్దీప్ యాదవ్ 21 రన్స్ తో క్రీజ్లో ఉన్నారు. ఇవాళ ఉదయం అయ్యర్ 86 పరుగ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏనిమిదేండ్లలో కార్పొరేట్ కంపెనీలకు అనుగుణంగా నయా ఉదారవాద సిద్ధాంతాన్ని అవలంబిస్తున్నది. దీని వల్ల ధనికులు మరింత ధనికులుగా, పేదలు మరింత నిరుపేదలుగా మారుతున్నారు.
India-China soldiers Clash :అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో డిసెంబర్ 9వ తేదీన చైనా ఆర్మీని భారత సైనికులు అడ్డుకున్న విషయం తెలిసిందే. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు వచ్చిన పీఎల్ఏ దళాల్ని మన సైనికులు
India vs Bangladesh first testబంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు మొదటి రోజు భోజన విరామ సమయానికి ఇండియా 26 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 85 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో తొలి సెషన్లో కీలకమైన మూడు వికెట్ల�
ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో భారత జట్టుకు కఠిన డ్రా ఎదురైందని మాజీ కెప్టెన్ జాఫర్ ఇక్బాల్ వ్యాఖ్యానించాడు. 47 ఏండ్ల కలను సాకారం చేసుకోవాలంటే భారత జట్టు ఎంతో శ్రమించాల్సి ఉంటుందన్నాడు.