ఈ మధ్య ప్రపంచ ధనవంతుల జాబితాలో అదానీ మూడవ స్థానంలో నిలిచినట్లు బ్లూమ్ బర్గ్ సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో మూడవ స్థానం చేరిన తొలి ఆసియా వాసి అదానీ అని పేర్కొన్నది. ఆయనకు ముందు ఎలాన్ మస్క్, జెఫ్ బేజోస�
హైదరాబాద్లో భారీ వర్షం పడి కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభిస్తే బీజేపీ నేతలు ప్రభుత్వంపై సోషల్మీడియాలో చేసే విమర్శలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం వర్షాలకు రెండురోజులుగా బెంగళూరు మునిగిపోయే ఉన్నద�
ఆసియాకప్లో టీమ్ఇండియా ఆశలపై శ్రీలంక నీళ్లు చల్లింది. ఫైనల్ రేసులో నిలువాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో భారత్ పరాజయం పాలైంది. కెప్టెన్ రోహిత్ మినహా తక్కినవాళ్లంతా బ్యాట్తో విఫలం కాగా.. బౌలర్లు �
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 6: రిటైల్ ఇన్వెస్టర్లకు క్యాపిటల్ మార్కెట్లో మదుపు పట్ల ఆసక్తి పెరగడంతో దేశంలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య తొలిసారిగా 10 కోట్లను మించింది. ఆగస్టు నెలలో 22 లక్షల కొత్త డీమ్యాట్ ఖాతాలు ప్
ఇన్నాళ్లూ ప్రత్యేక రాష్ట్ర సాధకుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు దేశం మొత్తానికి వెలుగు చూపించే దీపంలా మారారు. వ్యవసాయాన్ని దెబ్బకొట్టేలా మోటార్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న మోదీ సర్కారును �
భారత దేశంలో దాదాపు 100 శాతం ప్రజలు కలుషితమైన గాలినే పీలుస్తున్నారట. తాజాగా గ్రీన్పీస్ ఇండియా అనే సంస్థ పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. దేశ 99 శాతంపైగా ప్రజలపై పీఎం2.5 కాన్సన్ట్రేషన్స్ ప్రభావం ఉంటోందని ఈ నివే
కొచ్చి, సెప్టెంబర్ 2: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను భారత నావికా దళంలోకి ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం ప్రవేశపెట్టారు. దీంతోపాటు భారత నౌకా దళానికి సరిక
దేశంలోని విదేశీ మారకపు నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. గత నెల 26తో ముగిసిన వారం రోజుల్లో 3.007 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి. దీంతో 561.046 బిలియన్ డాలర్లకు ఫారెక్స్ నిల్వలు పరిమితమయ్యాయి. అంతకుముందు వారంలోనూ 6
టీమిండియా సారథి రోహిత్ శర్మ కెప్టెన్సీని భారంగా భావిస్తున్నాడా..? ఆ ఒత్తిడి కారణంగానే గతంలో ఆడిన ఆటను అతడు ఆడలేకపోతున్నాడా..? అంటే అవుననే అంటున్నాడు పాకిస్తాన్ మాజీ ఆటగాడు మహ్మద్ హఫీజ్. నాయకత్వ పగ్గాలు హి�
రోజువారీ జీవితంలో ఆర్థిక అంశాలు కీలకం. అలాంటప్పుడు నిత్యం వస్తున్న ఆర్థికాంశాల మార్పులను తెలుసుకోవాలి. లేకుంటే కొత్త సమస్యలు వస్తాయి. సెప్టెంబర్ 1 నుంచి బ్యాంకింగ్, గ్యాస్, బీమా రంగాల్లో వచ్చిన మార్ప�
గర్భాశయ క్యాన్సర్ నివారణకు కీలక ముందడుగు పడింది. దేశీయంగా తొలిసారిగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ‘సెర్వావ్యాక్'ను అవిష్కరించారు. దీన్ని మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి విడుదల చేస్తామని, ప్రజలకు అందు�
చమురు రంగంలో రాష్ర్టాల ఆదాయానికి కేంద్రం గండికొడుతున్న వైనం.. సమాఖ్య వ్యవస్థను నరేంద్ర మోదీ సర్కారు ఎంతమాత్రమూ ఖాతరు చేయటం లేదనటానికి తాజా నిదర్శనం. రాష్ర్టాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను కూడా కేంద్రం �
8.8 శాతం నుంచి 7.7 శాతానికి తగ్గింపు వడ్డీ రేట్ల పెరుగుదల, ప్రపంచ వృద్ధి మాంద్యం కారణాలు జూన్ త్రైమాసిక వృద్ధి అంచనాలకంటే తక్కువన్న అంతర్జాతీయ సంస్థలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజం �