WhatsApp | ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ క్షమాపణలు చెప్పింది. అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నామని, భవిష్యత్లో మరోసారి పొరపాటు జరుగకుండా చర్యలు తీసుకుంటామని వాట్సాప్ పేర్కొంది. అయితే,
దేశంలో కరోనా వైరస్ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా నిన్న ఉదయం 8గంటల నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు 1,87,983 మందిని పరీక్షించగా 226 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. �
వచ్చే నెలలో జరుగనున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత స్టార్ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఒకే పార్శం నుంచి పోటీ పడనున్నారు.
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
మహిళానామ సంవత్సరం 2022. ఆమె ఎక్కని పీఠాల్లేవు. ఆమెకు దక్కని పురస్కారాల్లేవు. ఆమె దాటని మైలురాళ్లూ లేవు. పంచాయతీ ఆఫీసు నుంచి ఐక్యరాజ్య సమితి వరకూ.. అన్నీ ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. స్ఫూర్తిమంతుల జాబితాలైన�
దేశంలో గత 24 గంటల్లో 243 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు 2,13,080 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 243 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడ�
భారత్లో 2021లో 4.12,432 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,53,972 మంది మరణించారని ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి.
భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఉబ్జెకిస్తాన్ ప్రకటన తమ ద�
ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో భారత్కు చెందిన సవితశ్రీ కాంస్య పతకంతో మెరిసింది. 15 ఏండ్ల భారత మహిళా అంతర్జాతీయ మాస్టర్ సవితశ్రీ 11 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో �
Covid cases surge | భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడా పెద్దగా కొవిడ్ కేసులు నమోదు కానప్పటికీ.. వచ్చే జనవరి నెల మధ్య కాలం
Russell Domingo | బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రస్సెల్ డొమింగో తన పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టు వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకు ఉండగా.. ఏడాది ముందే కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. బంగ్లా హెడ్కోచ్గా 2019లో
Corona | దేశంలో కొత్తగా 188 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,77,647కు చేరింది. ఇందులో 4,41,43,483 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.