ఆసియా కప్-2022లో భాగంగా హాంకాంగ్తో బుధవారం ముగిసిన మ్యాచ్లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్లు భారత విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇద్దరూ కలిసి మూడో వికెట్కు 42 బంతుల్లోనే 98 �
నేడు హాంకాంగ్తో భారత్ ఢీ ఆసియా కప్ టీ20 టోర్నీ తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ను మట్టికరిపించిన టీమ్ఇండియా.. మలి పోరుకు సిద్ధమైంది. పేసర్లు రాణించడంతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసిన రోహిత్ సేన.. అ
కేవలం రైతులకే కాదు సమస్త విద్యుత్తు వినియోగదారులకు ఈ సవరణ చట్టం తీవ్రమైన నష్టం తెస్తుంది. ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టారు. కొత్త చట్టంతో ఇప్పటికే ఉన్న మీటర్లను మార్చి కొత్త
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రెండ్రోజుల క్రితం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం సాధించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో భారత జట్టు ఐదు వికెట్ల తేడా
హైదరాబాద్ : వినాయక చవితి పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, భక్తి
రీఎంట్రీ తర్వాత అదరగొడుతున్న టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా భారత జట్టుకు అమూల్యమైన ఆస్తి అని అంటున్నాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్. విరామం అతడి దృక్పథాన్ని మార్చేసిందని.. పొట్టి ఫార్మాట్లో అతడు �
దేశాన్ని మలుపు తిప్పే సత్తా తెలంగాణకు ఉన్నదని ఉత్తరప్రదేశ్కు చెందిన జాతీయ రైతు సంఘం నేత సుబేసింగ్ డాగర్ పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్కు, తమ రాష్ట్రంలోని యోగీ సర్కార్కు రైతులంటే లెక్కలేదన
Suicide Cases | దేశంలో ఆత్మహత్యలకు సంబంధించిన గణాంకాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఎన్సీఆర్బీ రికార్డుల ప్రకారం.. 2021 సంవత్సరాంలో 10లక్షల మందికి 120 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు 2010 సంవత్సరంతో పోలిస�
టీమ్ఇండియా దెబ్బకు దెబ్బ కొట్టింది. పది నెలల క్రితం ఇదే మైదానంలో పాక్ చేతిలో ఎదురైన పరాజయానికి సరైన రీతిలో బదులు తీర్చుకుంది. పేసర్లకు సహకరించిన పిచ్పై మొదట భువనేశ్వర్ నేతృత్వంలోని భారత బౌలింగ్ దళ�
అరుణాచల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా పలు భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అంజావ్ జిల్లాకు చెందిన స్థానికులు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను వీడియోలు తీయడంతో ఈ సంగతి వెల్లడైంది. చ�
న్యూఢిల్లీ, ఆగస్టు 27: ఆన్లైన్ సేవల సంస్థ మీషో..తన గ్రాసరీ వ్యాపారాన్ని మూసివేసింది. దీంతో ఈ విభాగంలో పనిచేస్తున్న 300 మంది సిబ్బంది ఉపాధి కోల్పోయారు. సూపర్స్టోర్ పేరుతో గ్రాసరీ ఉత్పత్తులను తెలంగాణతోపాట
Corona cases | దేశంలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9,520 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,43,98,696కు చేరాయి. ఇందులో
ఉక్రెయిన్ విషయంలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో జరిగిన ఓటింగ్ ప్రక్రియలో తొలిసారిగా రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. 15 మంది సభ్యులున్న భద్రతామండలిలో భారత్కు తాత్కాలిక సభ్యత్వం ఉన్నది. కాగా, ఇప్�
Corona cases | దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 8 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవగా, నేడు కొత్తగా మరో 10,649 మందికి కరోనా నిర్ధారణ అయింది.
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్..సిబ్బందికి గట్టి షాకిచ్చింది. అమెరికా, కెనడా, భారత్లలో పనిచేస్తున్న వారిలో ఒకేసారి 3 వేల మంది సిబ్బందిని తొలగించడానికి సిద్ధమైంది. వీరిలో 2 వేల మంది వేతన సిబ్బంది కాగా, మిగ