India vs Bangladesh | బంగ్లాదేశ్తో రసవత్తరంగా సాగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచ్ల
Corona | దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న టీమ్ఇండియాకు.. రెండో పోరులో ఆతిథ్య జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది.
ఫార్మసీ వరల్డ్గా భారత్ గుర్తింపుపొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తక్కువ ధరకే ప్రపంచ ప్రమాణాలకు లోబడి ఔషధాలు ఇక్కడ తయారవుతున్నాయన్నారు.
Covid-19 | పలుదేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్లోనూ జనం ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్రం ఎయిర్పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నది
India Vs Bangladesh : ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టు.. రెండవ ఇన్నింగ్స్లో మూడో రోజు భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 71 రన్స్ చేసింది. ఇవాళ తొలి సెషన్లోనే బంగ్లా నాలుగు వికెట్లను క�
వరుసగా ఐదు వారాలుగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు భారీగా తగ్గాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 571 మిలియన్ డాలర్లు తగ్గి 563.499 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు బ్యాంక్�
ఒక సమస్యకు చక్కని పరిష్కారాన్ని చూపడమంటే సమాజానికి ఉత్తమ సేవ చేసినట్లేనని, అది వారి జీవితంలో నిజమైన విజయమని భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.
Omicron BF.7 | కొవిడ్ వ్యాప్తి చైనాలో ఉన్నంతగా భారత్లో వచ్చే అవకాశం లేదు అని స్పష్టం చేశారు. చైనాలో ఇచ్చిన టీకాలు అంత నాణ్యమైనవి కావు అని పేర్కొన్నారు. చైనా కొద్ది రోజుల క్రితం వరకు జీరో కొవిడ్ పాలసీ