భారత్, జింబాబ్వే తొలి వన్డే నేడు మధ్యాహ్నం 12.45 సోనీ స్పోర్ట్స్లో హరారే: భారత్ మరో పోరుకు సిద్ధమైంది. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ఇండియా తలపడనుంది. ఇంగ్లండ్, వెస్టిండ
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పురుషుల క్రికెట్కు సంబంధించి వచ్చే నాలుగేండ్లలో ఆడబోయే ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ (FTP)ను తాజాగా ప్రకటించింది. 2023-2027 కాలానికి గాను అంతర్జాతీయంగా వివిధ జట్లు ఆడే టూర్ల షెడ్యూ�
బ్యాంకాక్: రష్యా నుంచి తక్కువ ధరకే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్న అంశంపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. బ్యాంకాక్లో జరిగిన 9వ భారత్-థాయిలాండ్ సంయుక్త కమిషన్ మీటింగ్లో పాల్గొన్న ఆ�
Corona cases | దేశంలో కొత్తగా 9,062 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసులు 4,42,86,256కు చేరుకున్నాయి. ఇందులో 4,36,54,064 మంది బాధితులు కరోనా
ఎలక్ట్రానిక్స్ పరికరాల దిగ్గజం సామ్సంగ్కు చెందిన అత్యంత విలువైన 5జీ స్మార్ట్ఫోన్ సిరీస్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్4 ముందస్తు బుకింగ్లు ఆరంభించింది. ఈ స్మార్ట్ఫోన్ ధర రూ.1.85 లక్షలు. డాలర్తో పోలిస్తే
భారతదేశ స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి ఇండియా సాఫ్ట్ సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్�
Yuan Wang 5 | భారత్ అభ్యంతరం వ్యక్తం చేసినా శ్రీలంక ప్రభుత్వం చైనానుకు అనుమతి ఇచ్చింది. దీంతో మంగళవారం ఉదయం చైనా నిఘా నౌక యువాన్ వాంగ్-5 హంబన్తోట పోర్ట్కు చేరింది. చైనా తమ సైనిక కార్యకలాపాలు, గూఢచర్యానికి ఈ ప�
శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, దీని కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు. ‘పంచ ప్రాణాల’ పేరిట ఐదు లక్ష్యాలను నిర్దేశించారు. 76వ స�
శ్రీలంక సముద్ర గస్తీ మెరుగుపరుచుకునేందుకు భారత్ సాయం అందించింది. డోర్నియర్ ఎయిర్క్రాఫ్ట్ను (సముద్రగస్తీ విమానం) బహుమతిగా అందజేసింది. దీంతో ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలోపేతం అవుతుందని భారత్ అభిప�
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి హైదరాబాద్, ఆగస్టు15: వచ్చే ఐదేండ్లలో 9 శాతం చొప్పున క్రమ వృద్ధిని సాధిస్తేనే, 2029కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగలదని రిజర్వ్బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్�
Minister KTR | స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల వేళ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున
హైదరాబాద్ : జాతి నిర్మాతలైన ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా భిన్న మతాలూ, ప్రాంతాలు, భాషలూ, సంస్కృతులు కలిగిన భారత సమాజంలో పరస్పర విశ్వాసం, ఏకత్వ భావన పాదుకున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటప
ఎందరో మహనీయుల కృషి, త్యాగ ఫలితాలతోనే స్వాతంత్య్రం వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జనగామ పట్టణ కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) బ్రాంచ్లో ఏర్పాటు