11 ఏండ్ల కిందట కేంద్ర ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును తొలగించింది. ఇప్పుడు మళ్లీ మునుగోడుకు పంపింది. మీ నిబంధనలను మీరే ఎలా అధిగమిస్తారు. ఎలక్షన్ కమిషన్ నడుపుతున్నారా? సర్కస్ కంపెనీ నడుపుతున్నారా? గ�
దేశంలోని మూడో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ప్రమోట్ చేస్తున్న ఇండియాఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్.. పబ్లిక్ ఇష్యూకు రాబోతున్నది.
దేశాభివృద్ధికి, పేదల కోసం పనిచేసే అరుదైన అవకాశం సివిల్ సర్వెంట్లకు దక్కుతుందని లాల్బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీనివాస్ అన్నారు.
Rohit Sharma:వచ్చే ఏడాది పాకిస్థాన్లో జరిగే ఆసియాకప్కు ఇండియా వెళ్లదని బీసీసీఐ కార్యదర్శి జే షా పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను రిపోర్టర్లు ప్రశ్న వేశారు. ఆ సమయంలో రో
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా 2,112 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మ�
దీపావళికి బంగారం, వెండి బహుమతిగా ఇస్తుంటారు. ఇదొక శుభప్రదమైన ఆచారం. ఈ సంప్రదాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్నది జైపూర్ వాచ్ కంపెనీ. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. ఆ కంపెనీ 1947 నుంచీ భారతీయ కరెన్సీలో ఓ వెలుగు వ
Agni Prime Ballistic Missile:అగ్ని ప్రైమ్ న్యూ జనరేషన్ బాలిస్టిక్ మిస్సైల్ను ఇవాళ ఇండియా విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఆ పరీక్షను చేపట్టారు. ఇవాళ ఉదయం 9.45 నిమిషాలకు ఆ పరీక్ష జరిగినట్లు తెలుస్తోంది. రక్షణశాఖ అధ�
Chinese Woman | సాధువు రూపంలో ఢిల్లీలో తలదాచుకుంటున్న చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు. నేపాల్లోని ఖాట్మాండు ప్రాంతం నుంచి వచ్చానని నమ్మించి... ఢిల్లీలోని టిబెట్ శరణార్థుల క్యాంప్లో సదరు మహిళ గత కొంతకాలంగా
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా దేశంలో 2,119 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. �
ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా స్వావలంబన భారతమే లక్ష్యమంటూ ఊదరగొట్టే మోదీ సర్కారు.. చేతల్లో మాత్రం ఆ లక్ష్యశుద్ధిని చూపడం లేదు. ‘మేక్ ఇన్ ఇండియా’కు తూట్లు పొడుస్తూ దిగుమతుల్ని పెంచుకుంటూప�
తీవ్రమైన వేడి పరిస్థితుల కారణంగా 2021లో భారతదేశం పలు కీలక రంగాల్లో దాదాపు రూ.12 లక్షల కోట్లు(15,900 కోట్ల డాలర్లు) ఆదాయం కోల్పోయిందని తాజా నివేదిక పేర్కొన్నది. ఇది దేశ జీడీపీలో 5.4 శాతమని తెలిపింది.
world wrestling championship:స్పెయిన్లోని పొంటెవెద్రాలో జరుగుతున్న అండర్23 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో ఇండియా చరిత్ర సృష్టించింది. గ్రీకో రోమన్ క్యాటగిరీలో ఇవాళ ఇండియాకు మరో రెండు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. 97 �
Mukesh Ambani | భారత కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గత కొంతకాలంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల న్యూయార్క్, దుబాయ్ నగరాల్లో అత్యంత ఖరీదైన విల్లాలను కొనుగోలు చే
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు రెండు వేలకు సమీపంలోనే వెలుగుచూస్తున్నాయి. తాజాగా నిన్న 2,51,515 నిర్ధారణ పరీక్షలు చేయగా... 2,141 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్