న్యూఢిల్లీ: పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడేందుకు బంగ్లాదేశ్లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు.
ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఈ టూర్ లో భారత్, బంగ్లాదేశ్ 3 టీ20లు, మూడు వన్డేలు ఆడనున్నాయి. ఆరు మ్యాచ్లూ మీర్పూర్లోనే జరుగనున్నాయి. ఈ సిరీస్ల కోసం 18 మందితో కూడిన వన్డే, టీ20 జట్లనుప్రకటించారు.