స్వదేశం వేదికగా జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ టోర్నీ కోసం మంగళవారం భారత మహిళల జట్టును ఎంపిక చేయనున్నారు. నీతూ డేవిడ్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ మెగా టోర్నీకి జట్టును ప్రకటించనుంది.
భారత మహిళల క్రికెట్ జట్టు మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే తొలిసారి టీ20 సిరీస్ గెలిచి కొత్త చరిత్ర లిఖించిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నది. బుధవారం ఇరు జట్ల మధ�
ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటిదాకా ఇంగ్లిష్ గడ్డపై అందని ద్రాక్షలా ఊరిస్తున్న టీ20 సిరీస్ను తొలిసారి కైవసం చేసుకుంది. ఆ జట్టుతో ఐదు మ్యాచ్ల టీ20 సి�
సొంతగడ్డపై వెస్టిండీస్తో ముగిసిన మూడు వన్డేల సిరీస్ను భారత మహిళల క్రికెట్ జట్టు 3-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం వడోదరలో జరిగిన మూడో వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ సేన 5 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధ�
వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత మహిళల క్రికెట్ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో టీమ్ఇండియా 49 పరుగుల తేడాతో విండీస్పై భారీ విజయం సాధించింది.
స్వదేశం వేదికగా వెస్టిండీస్తో జరిగే టీ20, వన్డే సిరీస్ల కోసం బీసీసీఐ శుక్రవారం భారత మహిళల క్రికెట్ జట్లను ప్రకటించింది. ఈనెల 15 నుంచి మొదలయ్యే టీ20 సిరీస్తో పాటు వన్డే సిరీస్కు వేర్వేరు జట్లను ఎంపిక చే�
భారత మహిళా క్రికెట్ జట్టు ఆల్రౌండర్ దీప్తిశర్మ (41, 1/35) ఆల్రౌండ్ షోతో అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్తో జరిగిన తొలి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా గురువారం జ�
INDWvsAUSW: రెండు వారాల వ్యవధిలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి అగ్రశ్రేణి జట్లను భారత్ మట్టికరిపించింది. అదీ ఈ ఆటలో అత్యుత్తమ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్ లో అంటే మామూలు విషయం కాదు.. భారత మహిళల క్రికెట్ జట్�
ఆసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గి చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో అంతర్జాతీయ సిరీస్కు సిద్ధమైంది. హర్మన్ప్రీత్ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లండ్తో మూడు టీ20లు, ఒక టెస్టు మ్యాచ్ ఆడేందుక�
Free Entry To Spectators: వచ్చే నెలలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ రెండు జట్లూ భారత్తో మూడు ఫార్మాట్ల మ్యాచ్లు ఆడనుండగా ఈ మ్యాచ్లన్నీ ముంబైలోనే జరుగనున్నాయి.
దేశవాళీ దిగ్గజ ఆటగాడు అమోల్ మజుమ్దార్ భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్కోచ్గా నియమితుడయ్యాడు. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేతో కూడిన క్రికెట్ సలహాదారుల కమిటీ (సీఏసీ) ఏకగ్రీవంగా మజు