భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రీఎంట్రీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ నెల 10 నుంచి యూపీలోని గోండాలో జరిగే నేషనల్ ఓపెన్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్తో పునరాగమనం చేసేందుకు సిద్ధం అవుతోంది.
ఇండియా గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఇరిగేసి అర్జున్ టెపె సిగెమెన్ అండ్ కో టోర్నీలో తృటిలో టైటిల్ చేజార్చుకున్నాడు. ఆడిన ఏడు రౌండ్లలో అజేయంగా నిలిచి టై బ్రేక్లో దిగ్గజ ఆటగాడు మాగ్నస్ కార్ల్�
టీ20క్రికెట్లో తమకు తిరుగులేదని భారత్ మరోసారి నిరూపించింది. వరుసగా రెండోసారి పొట్టి ప్రపంచకప్ (మొత్తంగా మూడోసారి) గెలిచి చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. ఐసీసీ వార్షిక టీ20 ర్యాంకింగ్స్లో తమ ఆధిపత్యాన�
ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్ షాట్గన్ స్కీట్ విభాగంలో భారత షూటర్లు మరోసారి పేలవ ప్రదర్శన కనబరిచారు. సోమవారం జరిగిన తొలి రోజు పోటీలు ముగిసేసరికి భారత షూటర్లు వెనుకంజలో నిలిచారు. మహిళల విభాగంలో చండీగఢ్క�
క్రీడలు మానసికోల్లాసాన్ని కలిగిస్తాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేత జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న నియోజకవర్గస్థాయి సీఎల్ఆర్ చాంపియన్స్ ట్
ఈ సీజన్లో రెండు మ్యాచ్లు గెలుస్తూ తర్వాతి మ్యాచ్ ఓడుతున్న డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. మరోసారి అదే సంప్రదాయాన్ని కొనసాగించింది. వరుసగా రెండు విజయాల అనంతరం ఆ జట్టు.. అహ్మదాబాద్
ప్రతిష్టాత్మక థామస్ కప్లో రెండో టైటిల్ వేటలో ఉన్న భారత బ్యాడ్మింటన్ జట్టు శుక్రవారం క్వార్టర్స్లో చైనీస్ తైపీతో తలపడనుంది. నాలుగేండ్ల క్రితం ఈ టోర్నీలో విజేతగా నిలిచిన భారత్.. తాజా ఎడిషన్లో గ్ర�
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్లో భారత పురుషుల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. గ్రూప్ దశలో మొదటి పోరు
Wasim Khan | పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ Wasim Khan) ఐసీసీ (ICC) కీలక పదవి నుంచి వైదొలిగారు. ఐసీసీలో జనరల్ మేనేజర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన తాజాగా ఆ పద�
హంబర్గ్ స్కాష్ ఓపెన్లో భారత యువ ప్లేయర్ వీర్చోత్రాని పోరాటం ముగిసింది. శనివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో వీర్ చోత్రాని 10-12, 11-9, 12-14, 11-9. 6-11తో బాప్టిస్ మసోట్టి(ఫ్రాన్స్) చేతిలో �
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తున్నది. గత ఆరునెలలుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అతడు ఇటీవల మళ్లీ దవాఖానాలో చేరాడు.