ఆల్ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో టైటిలే లక్ష్యంగా ఆడుతున్న భారత నంబర్ వన్ షట్లర్ లక్ష్యసేన్ ఆ దిశగా మరో మందడుగు వేశాడు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో అతడు.. 21-19, 21-23, 21-10తో ఇంగ్ క లాంగ్ అంగస
టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్ టీమ్ఇండియా వరుసగా రెండోసారి ఫైనల్ చేరింది. బౌలర్లకు పీడకల మిగిల్చిన వాంఖడేలో బ్యాటర్లు వీరవిహారం చేసిన వేళ.. ఇంగ్లండ్పై భారత్దే పైచేయి అయింది. ఇరుజట్ల మధ్య ఇక�
భారత టీ20 జట్టుకు ఏమైంది? ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన టీమ్ఇండియా వరుస విజయాలకు దక్షిణాఫ్రికా బ్రేక్ వేసిన తీరుపై అభిమానుల మనసులో మెదులుతున్న ప్రశ్న ఇది.
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో ఫైనల్ పోరుకు రంగం సిద్ధమైంది. మంగళవారం నుంచి హుబ్బలి వేదికగా కర్ణాటక, జమ్మూకశ్మీర్ జట్ల మధ్య తుది పోరు జరుగనుంది. సుదీర్ఘ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్కు చేరి చరిత్ర సృష్
అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఏకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో వడోదరా వేదికగా 72వ జాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్షిప్ మంగళవారం మొదలుకానుంది. ఈనెల 24 నుంచి 27వ తేదీ వరకు జరిగే టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టా
భారత మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నాళ్లు అందని ద్రాక్షగా మారిన ఆస్ట్రేలియా గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సమష్టి ప్రదర్శనతో సత్తాచాటుతూ సరిగ్గా దశాబ్దం తర్వాత తొలిసా
ప్రతిష్టాత్మక టీ20 ప్రపంచకప్లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం మొతెరా స్టేడియం వేదికగా టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య సూపర్-8 మ్యాచ్ జరుగనుంది. గ్రూపు దశలో ఓటమి ఎరుగని ఇరు జట్లు అమీతుమీ తేల�
ప్రతిభకు పేదరికం అడ్డుకాదని వరంగల్ జిల్లా ఏటూరునాగారానికి చెందిన ఆదివాసి మహిళా క్రికెటర్ తాటి కృష్ణవేణి చేతల్లో చూపెట్టింది. బీసీసీఐ ఆధ్వర్యంలో జార్ఖండ్ వేదికగా జరిగిన జాతీయ సీనియర్ మహిళల వన్డే క�
టీ గోల్ఫ్ ఫౌండేషన్, బౌల్డర్హిల్స్ గోల్ఫ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న హైదరాబాద్ గోల్ఫ్ ఓపెన్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 300 మందికి పైగా గోల్�
సూపర్-8కు అర్హత సాధించాలంటే తప్పక గెలువాల్సిన పరిస్థితుల్లో పాక్ సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం నమీబియాతో జరిగిన పోరులో పాక్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పాక్ ఓపెనర్ ఫర్హాన్(58 బంతుల