రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో హైదరాబాద్ జట్టు నాకౌట్కు వెళ్లే అవకాశాలు మూసుకుపోయినట్టే! ఎలైట్ గ్రూప్-డీలో భాగంగా సొంతగడ్డపై ముంబైతో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో దారుణ పరాభవానికి గురైంది.
ఆస్ట్రేలియా ఓపెన్ మూడో టైటిల్ వేటలో ఉన్న ప్రపంచ నెంబర్ వన్ టెన్నిస్ ర్యాంకర్ అరీనా సబలెంకా ఈ టోర్నీ క్వార్టర్స్కు అర్హత సాధించింది. ఆదివారం రాడ్ లీవర్ ఎరీనాలో జరిగిన మహిళల సింగిల్స్లో ప్రిక్�
భారత్కు వెళ్లకూడదన్న తమ ప్రభుత్వ నిర్ణయంపై బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఆగ్రహంగా ఉన్నా రా? అసలు దీనిపై ఆ దేశ ప్రభుత్వం గానీ, క్రికెట్ బోర్డు గానీ ఆటగాళ్లతో చర్చ లు జరుపలేదా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నద�
మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ గెలుపు బాట పట్టింది. గురువారం యూపీ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 45 పరుగుల తేడాతో యూపీపై ఘన విజయం సాధించింది.
విజ్క్ ఆన్ జి: నెదర్లాండ్స్లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేసి మూడు రౌండ్ల తర్వాత అగ్రస్థానాన్ని కోల్పోయాడు. 13 రౌండ్లుగా సాగే ఈ టోర్నీలో
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ రోహిత్శర్మకు గౌరవ డాక్టరేట్ హోదా దక్కింది. తన నాయకత్వ శైలికి తోడు క్రికెట్కు చేసిన అసమాన సేవలకు గుర్తింపుగా అజింక్యా డీవై పాటిల్ యూనివర్సిటీ..రోహిత్ను డాక్టరేట్తో
గువాహటి వేదికగా జరిగిన జాతీయ కరాటే చాంపియన్షిప్లో తెలంగాణ కరాటే ప్లేయర్లు సత్తాచాటారు. ఈనెల 16 నుంచి 19వ తేదీ వరకు జరిగిన టోర్నీలో తెలంగాణ టీమ్ మొత్తం 34 పతకాలు సొంతం చేసుకుంది.
స్వదేశంలో న్యూజిలాండ్తో వన్డే సిరీస్ను కోల్పోయిన భారత జట్టు.. బుధవారం నుంచి ఆరంభమైన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను ఘనవిజయంతో ప్రారంభించింది. పరుగుల వరద పారిన మ్యాచ్లో టీమ్ఇండియాదే పైచేయి అయింది.
ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగు షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ తొలి రౌండ్ విఘ్నాలను దాటి ప్రిక్వార్టర్స్ చేరుకున్నారు. ఇటీవలే ముగిసిన ఇండియా ఓపెన్లో నిరాశపరిచిన సింధు..
తన కెరీర్లో తొలి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ వేటలో ఉన్న స్పెయిన్ కుర్రాడు కార్లొస్ అల్కరాజ్ ఈ టోర్నీ మూడో రౌండ్కు చేరాడు. బుధవారం ఇక్కడ జరిగిన రెండో రౌండ్ మ్యాచ్ల్లో అల్కరాజ్తో పాటు స్టార్ ప్లే�
రంజీ ట్రోఫీ రెండో దశ పోరుకు రంగం సిద్ధమైంది. గురువారం నుంచి ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, ముంబై జట్ల మధ్య కీలక పోరు జరుగనుంది. ఎలైట్ గ్రూపు-డీలో ఉన్న ఈ రెండు జట్లు మ్యాచ్ను ప్రతిష్టా
టీ20 ప్రపంచకప్లో తమ మ్యాచ్లను భారత్ నుంచి తరలించాలని డిమాండ్ చేసిన బంగ్లాదేశ్కు ఆశాభంగమే అయింది. బంగ్లా డిమాండ్లకు ఐసీసీ పరిగణనలోకి తీసుకోలేదు. భారత్లో ఆడతారా? లేదా? అన్నదానిపై జనవరి 21 నాటికి తేల్చ�