ఐఎల్టీ20 చాంపియన్షిప్లో డిసర్ట్ వైపర్స్ టీమ్ విజేతగా నిలిచింది. ఆదివారం అర్ధరాత్రి ముగిసిన టోర్నీలో డిసర్ట్ వైపర్స్ 46 పరుగుల తేడాతో ముంబై ఎమిరేట్స్పై అద్భుత విజయం సాధించింది.
Mohammed Siraj | సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్..భారత వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. స్వదేశం వేదికగా న్యూజిలాండ్తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ శనివారం జట్టును ప్రకటించింది. 15 మ
Boxing Tourney | జాతీయ బాక్సింగ్ టోర్నీకి వేళయైంది. ఆదివారం నుంచి ఎలైట్ మహిళల, పురుషుల బాక్సింగ్ చాంపియన్షిప్ మొదలుకానుంది. ఈ టోర్నీలో దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి దాదాపు 600 మంది బాక్సర్లు పోటీపడుతున్నారు.
భారత్, బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్కు తాకాయి. మైనార్టీ హిందువులపై దాడులు చేస్తున్న బంగ్లాదేశీయులను ఐపీఎల్లో ఆడించడంపై దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న వేళ బీసీసీఐ �
ఐఎల్ టీ20 టోర్నీలో ముంబై ఎమిరేట్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన పోరులో ముంబై 7 వికెట్ల తేడాతో అబుదాబి నైట్రైడర్స్పై అద్భుత విజయం సాధించింది. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన లోస్కోరింగ్ గేమ్�
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఆదివారం నుంచి మొదలయ్యే ఐదో టెస్టు పోలీసుల పహారాలో జరుగనుంది. ఇటీవల బాండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనలో 15 మంది మరణించిన నేపథ్యంలో ఆఖరి టెస్టుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర�
డబ్ల్యూటీటీ యూత్ కం టెండర్ చాంపియన్షిప్లో భారత యువ ప్యాడ్లర్లు సిండ్రె లా దాస్, రూపమ్ సర్దార్ విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన బాలికల అండర్-17 విభాగం ఫైనల్లో సిండ్రెలా 11-3, 9-11, 11-9, 11-8తో హాసిని మతన్పై
విజయ్ హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. వరుసగా నాలుగు ఓటములు ఎదుర్కొన్న హైదరాబాద్ శనివారం చండీగఢ్తో జరిగిన పోరులో 136 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత స్టార్ బ్యాటర్ త
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చిన ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్'(టాప్స్) జాబితా విడుదలైంది. డోపింగ్లో పట్టుబడ్డ యువ రెజ్లర్ రితికా హుడాపై వేటు వేసిన క
ప్రొ రెజ్లింగ్ లీగ్(పీడబ్ల్యూఎల్) వేలం పాటకు రంగం సిద్ధమైంది. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) ఆధ్వర్యంలో తొలిసారి జరుగబోతున్న పీడబ్ల్యూఎల్ కోసం ప్లేయర్ల ఎంపిక ప్రక్రియ అన్ని హంగులతో సమా
భారత స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీ క్రేజ్ ఏంటో మరోమారు తెలిసివచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్లు వైరల్గా మారాయి. విరుష్క దంపతులు కొత్త సంవత్సరాన్ని స్వాగత�
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులోని తెలంగాణ మైనార్టీ గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థి వంతడుపుల పార్థసారథి జాతీయ స్థాయి ఖోఖో టోర్నీకి ఎంపికయ్యాడు.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ అధికారిక ప్రకటనలో తెలిపింది. క్రీడల్లో అవినీతికి �