ఆసియాకప్లో పాకిస్థాన్ ఇంకా పోటీలోనే ఉంది. టోర్నీలో నిలువాలంటే కచ్చితంగా గెలువాల్సిన మ్యాచ్లో పాక్ సమిష్టి ప్రదర్శన కనబరిచింది. మంగళవారం జరిగిన సూపర్-4 మ్యాచ్లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో శ్రీలం�
ఫుట్బాల్లో అత్యుత్తమ ఆటగాళ్లకు అందజేసే ప్రతిష్టాత్మక బాలన్ డీ ఓర్ అవార్డులను ఈ ఏడాదికి గాను ప్రఖ్యాత పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ) ఆటగాడు, ఫ్రాన్స్కు చెందిన ఓస్మాన్ డెంబెలె దక్కించుకున్నాడ
ఆసియా కప్లో టైటిల్ ఫేవరేట్గా బరిలోకి దిగిన భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది. గ్రూప్ దశలో అజేయంగా ఉన్న టీమ్ఇండియా.. సూపర్-4లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను ఈ టోర్నీలో రెండోసారి ఓడించి ఫైనల్ �
ఈ సీజన్లో తొలి టైటిల్ వేటలో ఉన్న భారత అగ్రశ్రేణి జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టికి మరోసారి నిరాశే ఎదురైంది. వరుసగా రెండో టోర్నీలో ఫైనల్ చేరిన ఈ ద్వయం.. చైనా మాస్టర్స్ సూపర్-750 టోర్నీలోనూ రన్నర
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కొత్త అధ్యక్షుడిగా ఎవరూ ఊహించని పేరు రేసులోకి వచ్చింది. ఇంతవరకూ టీమ్ఇండియా తరఫున ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని ఫస్ట్క్లాస్ క్రికెటర్, ఢిల్లీకి చెందిన మి
కబడ్డీ మ్యాచ్ చూస్తుండగా విద్యుత్ వైర్లు తెగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొండగావ్ జిల్లా రవస్వహి గ్రామంలో స్థానికంగా కబడ్డీ టోర్నమెంట�
ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత అండర్-19 జట్టు మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో శుభారంభం చేసింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన తొలి వన్డేలో భారత కుర్రాళ్లు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
వచ్చే నెల 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం భారత జట్టును ఈనెల 23 లేదా 24న ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా తెలిపాడు.
ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ సూరజ్ వశిష్ట్ పోరాటం ముగిసింది. తొలిసారి సీనియర్ చాంపియన్షిప్లో బరిలోకి దిగిన సూరజ్ అంచనాలకు మించి రాణించాడు.
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టు అనధికారిక తొలి టెస్టులో శుభారంభం చేసింది. లక్నో వేదికగా భారత ‘ఏ’ జట్టుతో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్న ఆ జట్టు..
దులీప్ ట్రోఫీ ఫైనల్స్లో మొదట బంతితో ఆ తర్వాత బ్యాట్తో రాణించిన సెంట్రల్ జోన్ జట్టు.. టైటిల్ను చేజిక్కించుకునేందుకు చేరువైంది. సౌత్జోన్తో జరుగుతున్న తుదిపోరులో ఆ జట్టు ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగ
మహిళల ఆసియా కప్ హాకీలో భారత్ ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం ఇక్కడ జరిగిన సూపర్-4 మ్యాచ్లో భారత్.. 1-1తో జపాన్తో పోరును డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ గెలిచుంటే భారత జట్టు నేరుగా ఫైనల్స్కు ప్రవేశించేది.
ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్ శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన గ్రూపు-ఏ లీగ్ మ్యాచ్లో పాక్ 93 పరుగుల తేడాతో పసికూన ఒమన్పై ఘన విజయం సాధించింది.
ప్రతిష్టాత్మక ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ టోర్నీకి వేళయైంది. శనివారం నుంచి మెగాటోర్నీకి తెరలేవనుంది. భారత్ తరఫున స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతున్నాడ�