న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న వెస్టిండీస్.. తొలి మ్యాచ్లో ఉత్కంఠ విజయంతో సిరీస్లో బోణీ కొట్టింది. ఇరుజట్ల మధ్య చివరి ఓవర్ దాకా హోరాహోరీగా సాగిన పోరులో విండీస్ 7 పరుగుల తేడాతో గెలిచింది. పర్యాటక జట్టు ని
అంతర్జాతీయ క్రికెట్లో పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్న జింబాబ్వే క్రికెట్కు డ్రగ్స్ మహమ్మారి మళ్లీ షాకిచ్చింది. ఆ జట్టు మాజీ సారథి సీన్ విలియమ్స్ డ్రగ్స్కు బానిసై జట్టు నుంచి శాశ్వతంగా దూరమయ�
బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానా జోటీపై సహచర టీమ్మేట్, పేసర్ జహనారా ఆలమ్ సంచలన ఆరోపణలు చేసింది. నిగర్.. జట్టులో జూనియర్లను కొడుతుందని.. గదికి పిలిపించుకుని మరీ వారిపై చేయి చేసు
భారత్, ఆస్ట్రేలియా కీలక పోరుకు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైన నేపథ్యంలో సిరీస్ దక్కించుకోవాలంటే ఇరు జట్లు తప్పకగెలువాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. గురువారం రెండు జట�
నాలుగు నెలల స్వల్ప విరామం తర్వాత యువ వికెట్కీపర్ రిషభ్ పంత్ భారత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈనెల 14 నుంచి సొంతగడ్డపై దక్షిణాఫ్రికాతో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్కు గాను అజిత్ అగార్కర్ సారథ్యంలోన
జాతీయ స్థాయి 18 టోర్నీల్లో పోటీపడి పతకాలు సాధించిన హైదరాబాద్ యువ కరాటే ప్లేయర్ సబా మాహిన్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ కిషన్బాగ్కు చెం
ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలుకనున్నాడా? త్వరలోనే అతడు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ఇటీవల పీర్స్ మోర్గాన్ అన్�
గత నెలలో ముగిసిన ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు విజేతగా నిలిచినా ట్రోఫీని ఇవ్వకుండా అడ్డుకుంటున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ ఐసీసీ కీలక సమావేశానికి డుమ్మా కొట్టనున్నా�
ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఎట్టకేలకు మూడో మ్యాచ్లో బోణీ కొట్టింది. ఎలైట్ గ్రూప్ డీలో ఆ జట్టు.. హిమాచల్ ప్రదేశ్ను 4 వికెట్ల తేడాతో ఓడించింది.
ఆస్ట్రేలియా పర్యటనలో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా హోబర్ట్ వేదికగా ముగిసిన మూడో టీ20లో టీమ్ఇండియా.. 5 వికెట్ల తేడాతో ఆసీస్ను చిత్తుచేసి సిరీస్ను 1-1తో సమం చేసింది. ఆతిథ�
న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ టీ20 కెరీర్కు వీడ్కోలు పలికాడు. స్వదేశంలో వెస్టిండీస్తో జరుగబోయే ఐదు మ్యాచ్ల సిరీస్కు ముందే అతడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 2011లో టీ20 కెరీర్ ఆరంభ
కాలిగాయం నుంచి కోలుకున్నాక మళ్లీ బ్యాట్ పట్టిన వికెట్ కీపర్ రిషభ్ పంత్ (90) తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. పంత్తో పాటు లోయరార్డర్ బ్యాటర్లు మెరవడంతో దక్షిణాఫ్రికా ‘ఏ’తో జరిగిన అనధికారిక టెస్టులో భ�
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. నెలరోజులుగా క్రికెట్ అభిమానులను అలరిస్తున్న ఈ మెగా టోర్నీలో ఆదివారం టైటిల్ పోరు జరుగనుంది.
సుదీర్ఘ కాలం తర్వాత ఈ ఏడాది ఇంగ్లండ్తో ముగిసిన టెస్టు సిరీస్లో భారత జట్టుకు ఎంపికై ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కరుణ్ నాయర్.. దేశవాళీలో మాత్రం తన అద్భుత ఫామ్ను కొనసాగిస్తున్నాడు.