భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడేకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్.. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఆ పదవిలో కొనసాగుతాడు.
తెలంగాణ యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు భారత బ్యాడ్మింటన్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ చాంపియన్షిప్లో మెన్స్ అండర్19 టైటిల్ సొంతం చేసుకున్న దేశ తొలి ఆటగాడిగా ని�
ఇంగ్లండ్తో రెండు వన్డేల్లో విఫలమైన వేళ తనపై వచ్చిన రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెడుతూ లార్డ్స్లో సత్తాచాటిన రోహిత్ శర్మ.. మూడో వన్డే అనంతరం వాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Rohit Sharma | తొలి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ(Rohit Sharma) కేవలం 11, 26 పరుగులు మాత్రమే చేయడంతో, 2027 వన్డే ప్రపంచ కప్ కోసం భారత ప్రణాళికల్లో అతని స్థానంపై ఆందోళనలు మరింత పెరిగాయి.
రెండోసారి సాకర్ ప్రపంచకప్ నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయిన ఇంగ్లండ్ ఈ టోర్నీని విజయంతో ముగించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచినా సెమీస్లో అర్జెంటీనా చేతిలో ఓడిన ఆ జట్టు మూడో స్థానం కోసం జరి
తెలంగాణ గ్రాండ్ మాస్టర్ రాజా రిత్విక్ అంతర్జాతీయ వేదికపై మరోసారి మెరిశాడు. ఫ్రాన్స్లోని మెనూయిర్స్లో జరిగిన ప్రతిష్టాత్మక మెనూయిర్స్ ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్షిప్లో రన్నరప్గా నిలిచి రజత �
మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) నాలుగో సీజన్ టైటిల్ను లాస్ ఏంజెల్స్ నైట్ రైడర్స్ గెలుచుకుంది. ఆదివారం ముగిసిన ఫైనల్లో ఆ జట్టు వాషింగ్టన్ ఫ్రీడమ్ను ఒక్క పరుగు తేడాతో ఓడించి ఈ లీగ్లో తమ తొలి ట్�
FIFA World Cup | ఫిఫా ప్రపంచ కప్ 2026 (FIFA World Cup-2026)' లో స్పెయిన్ (Spain) సంచలనం సృష్టించింది. టోర్నీలో హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ఫ్రాన్స్ (France) కు షాకిచ్చి ఫైనల్లోకి దూసుకెళ్లింది. టెక్సాస్ (Texas) లోని ఏటీ & టీ స్టేడియంలో బుధవార�
Lionel Messi | 2026 ఫిఫా ప్రపంచకప్లో అర్జెంటీనా (Argentina), స్విట్జర్లాండ్ (Switgerland) మధ్య జరిగిన మ్యాచ్ కేవలం ఆటకు మాత్రమే పరిమితం కాలేదు. మైదానంలో తీవ్ర ఉద్రిక్తతకు కూడా దారితీసింది. ముఖ్యంగా అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మ
హోరాహోరీ పోరాటాలతో సాగుతున్న టీజీ20 లీగ్ తొలి సీజన్ విజేత ఎవరో తేలే సమయం ఆసన్నమైంది. ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనల్ పోరులో హైదరాబాద్ ఈ చాంపియన్స్ జట్టుతో ఖమ్మం ఏసెస్ అమీతుమీ తేల్చుక�
వింబుల్డన్ మహిళల సింగిల్స్లో 17 ఏండ్ల తర్వాత ఒకే దేశానికి చెందిన ఇద్దరు అమ్మాయిల మధ్య ఫైనల్ జరగనుంది. చెక్ రిపబ్లిక్ ప్లేయర్లు కరోలినా ముచోవా, లిండా నొస్కోవా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఈ టోర్నీలో తొలి�
టీ20 వరల్డ్ చాంపియన్ భారత్కు మరో భంగపాటు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయ కత్వంలో టీమిండియా వరుసగా రెండో సిరీస్ కోల్పోయింది. ఐర్లాండ్ చేతిలో వైట్వాష్ అయిన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్తో టీ20 సిరీ�