Afghanistan | ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ జట్టు (Afghanistan Cricket Team) 2027 వన్డే ప్రపంచకప్ (World Cup) కు అర్హత సాధించింది. ఐర్లాండ్ (Irland) తో జరిగిన రెండో వన్డే (Second ODI) లో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఈ ఘనతను అందుకుంది. కెప్టెన్ రషీద్ ఖాన్
మెరుగైన శిక్షణ, అధునాతన సౌకర్యాల కోసం భారత క్రీడాకారులు కోట్లు ఖర్చుచేసి జర్మనీ, స్విట్జర్లాండ్, యూఎస్ఏ బాట పడుతుంటే.. అమెరికాకు చెందిన ఓ షూటర్ భారత్లో శిక్షణ పొంది తన దేశానికి వెళ్లి పతకం సాధించి ఔరా
చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ క్రికెట్ జట్లు మరోసారి అభిమానులను అలరించనున్నాయి. మహిళల టీ20 ఆసియా కప్లో భాగంగా సెప్టెంబర్ 5న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇరు జట్లూ అమీతుమీ తేల్చుకోనున్నా�
ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో స్పెయిన్ చేతిలో ఓటమి బాధ తర్వాత అర్జెంటీనా సాకర్ లెజెండ్ లియోనల్ మెస్సీ మైదానంలో మళ్లీ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఫిఫా కప్ ముగిసిన అనంతరం లీగ్స్ కప్లో ఇంటర్ మయామి క్లబ�
యువ షట్లర్ తన్వి శర్మ జోరు కొనసాగుతున్నది. కొరియా మాస్టర్స్లో భాగంగా గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో తన్వి.. 21-16, 17-21, 21-13తో హైదరాబాద్ అమ్మాయిశ్రీయాన్షిని ఓడించి క్వార్టర్స్ చేరుకుం�
పటియాలాలోని ప్రతిష్టాత్మక నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్) సెంటర్లో పురుషుల ఖోఖో కోచింగ్ శిక్షణకు నాగర్కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగకు చెందిన మామిళ్లపల
ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్లో భారత మహిళల జట్టు టాప్ సీడ్గా బరిలోకి దిగనుంది. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ వేదికగా సెప్టెంబర్ 15నుంచి 28 వరకు జరిగే ఈ మెగా టోర్నీ ఓపెన్ సెక్షన్లో తెలంగాణ కుర్రాడ�
తిష్టాత్మక కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్స్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. ఫైనల్లో భారత పురుషుల, మహిళల జట్లు మలేషియాను ఓడించి టైటిల్ నెగ్గాయి.
భారత చదరంగ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఫిడేకు తాత్కాలిక అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆనంద్.. ఈ ఏడాది సెప్టెంబర్ దాకా ఆ పదవిలో కొనసాగుతాడు.
తెలంగాణ యువ షట్లర్ సాయి నచికేత్ భట్రాజు భారత బ్యాడ్మింటన్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ జూనియర్ చాంపియన్షిప్లో మెన్స్ అండర్19 టైటిల్ సొంతం చేసుకున్న దేశ తొలి ఆటగాడిగా ని�
ఇంగ్లండ్తో రెండు వన్డేల్లో విఫలమైన వేళ తనపై వచ్చిన రిటైర్మెంట్ పుకార్లకు చెక్ పెడుతూ లార్డ్స్లో సత్తాచాటిన రోహిత్ శర్మ.. మూడో వన్డే అనంతరం వాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Rohit Sharma | తొలి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ(Rohit Sharma) కేవలం 11, 26 పరుగులు మాత్రమే చేయడంతో, 2027 వన్డే ప్రపంచ కప్ కోసం భారత ప్రణాళికల్లో అతని స్థానంపై ఆందోళనలు మరింత పెరిగాయి.
రెండోసారి సాకర్ ప్రపంచకప్ నెగ్గాలన్న కలను నెరవేర్చుకోలేకపోయిన ఇంగ్లండ్ ఈ టోర్నీని విజయంతో ముగించింది. టోర్నీ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచినా సెమీస్లో అర్జెంటీనా చేతిలో ఓడిన ఆ జట్టు మూడో స్థానం కోసం జరి