AP news | ఆంధ్రప్రదేశ్ని మరోసారి వర్షాలు ముంచెత్తనున్నాయి. ఈ నెల 16 ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీనిప్రభావంతో రాష్ట్రంలో నవంబర్ 18 నుంచి
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 547 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. క�
నవంబర్ 15, 2022 (మంగళవారం)నాటికి ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోనున్నట్టు ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ‘వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్-2022’ నివేదికను ఇటీవల యూఎన్ విడుదల చేసింది. ఆ నివేదికలో జనాభా పెరుగుద�
తూర్పు లడఖ్లో చైనా దుందుడుకు వైఖరి నేపధ్యంలో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంబడి (ఎల్ఏసీ) చైనా తన సేనలను తగ్గించలేదని స్పష్టం చేశారు.
Covid-19 | గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 833 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,65,643కి చేరింది. ప్రస్తుతం దేశంలో 12,553 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు 4,41,22,562 మంది �
భారత ఆర్థికాభివృద్ధి రేటు అంచనాల్ని అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు, ద్రవ్య సంస్థలు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లు వరుసపెట్టి తగ్గిస్తున్న క్రమంలోనే తాజాగా మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ సైతం కుదించింది. 20
వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్ల జోరు కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ స్థూల ప్రత్యక్ష పన్నులు రూ.10.54 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 10 వరకూ నిరుడు ఇదేకాలంతో పోలిస్తే ఈ వసూ�
Sania Mirza | భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకులు తీసుకుంటున్నట్లు గత నాలుగైదు రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్న విషయం విదితమే. అయితే ఈ