వీస్ పర్యటన నుంచి విరామం తీసుకున్న టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. వచ్చే నెల బంగ్లాదేశ్తో జరుగనున్న వన్డే సిరీస్కు తిరిగి జట్టుతో చేరనున్నారు.
దేశ ఆర్థిక భద్రతను కాపాడటంలో పూర్తిగా విఫలమైన జా తీయ నిఘా సంస్థలు.. కేంద్ర ప్రభు త్వ తప్పులను ఎత్తిచూపుతున్న రాజకీయ పార్టీలు, విపక్ష నేతల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా విచారణ చేపడుతున్నాయని తెలంగాణ రైతు రక�
Prasads Multiplex | ఐమాక్స్ తెరపై సినిమా చూస్తే కిక్కే వేరు. అత్యాధునిక హంగులు.. సూపర్ సౌండింగ్.. లగ్జరీ సీటింగ్తో భారీ తెరలపై సినిమా చూస్తే ఆ అనుభూతి చెప్పలేనిది. ఇలాంటి అనుభూతిని నగరవాసులకు గతంలోనే పరిచయం చేసిన �
Imran Khan | పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవి నుంచి వైదొలిగినా వివాదాలు మాత్రం ఆయన్ను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ దేశ ప్రభుత్వం ఇమ్రాన్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 360 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,70,075కు చేరింది. ఇక ఇప�
ఆరెస్సెస్... రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు సంక్షిప్త రూపమైన ఈ పేరు దాదాపు వందేండ్లుగా దేశ ప్రజలకు సుపరిచితం. ఖాకీ నిక్కర్, చేతిలో కర్ర, రోజూ శాఖ, కాషాయ ధ్వజం, ప్రత్యేక గీతం తదితర అనేక ప్రత్యేకతలతో ఏర్పాటై
బౌలర్లు రాణించడంతో న్యూజిలాండ్పై టీమ్ఇండియా సిరీస్ విజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన ఆఖరి టీ20 డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ‘టై’గా ముగియడంతో భారత్ 1-0తో సిరీ�
India Vs New Zealand match :ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడవ టీ20 మ్యాచ్ టై అయ్యే అవకాశాలు ఉన్నాయి. 161 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియా 9 ఓవర్లు ముగిసే వరకు నాలుగు వికెట్ల నష్టానికి 75 రన్స్ చేసింది. అ�
bacterial deaths: ద లాన్సెట్ జర్నల్ ఓ కొత్త నివేదికను ప్రచురించింది. 2019లో ఇండియాలో అయిదు బ్యాక్టీరియాల వల్ల సుమారు 6.8 లక్షల మంది మరణించినట్లు పేర్కొన్నది. ఈ.కొలై, ఎస్.నుమోనియా, కే.నుమోనియా, ఎస్ ఆరియస్, ఏ బ
New Zealand batting:ఇండియాతో జరుగుతున్న మూడవ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్. వర్షం వల్ల టాస్ను అరగంట ఆలస్యంగా వేశారు. ఇండియా జట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్టన్ సుందర్
Corona Virus | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 294 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో వైరస్ బారిన పడిన వారి సంఖ్య 4,46,69,715కు చేరింది. ఇక ఇప�
UN council | ఉత్తర కొరియా ఇటీవల చేపట్టిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాలను భారత్ ఖండించింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో డెమొక్రాటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా (DPRK) ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి (IC