కొలీజియంతో సహా ప్రజాస్వామ్యంలో ఏ వ్యవస్థా పర్ఫెక్ట్ కాదని, ప్రస్తుతమున్న వ్యవస్థలోనే సమస్యకు పరిష్కారం కనుగొనాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ చంద్రచూడ్ అన్నారు
New Zealand win :ఇండియాతో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టామ్ లాథమ్ 145 రన్స్తో నాటౌట్గా నిలిచాడు. 307 పరుగుల భారీ టార్గెట్తో బరిలోకి దిగిన కివీస్.. ఇంకా 17 బంతులు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించిన ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. భారత్లో హైస్కూల్ విద్యార్థుల కోసం రెండేండ్ల కిందట ప్రారంభించిన ఆన్లైన
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో రూ.573.13 కోట్లతో చేపట్టే జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పా రు.
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పాలన మొదలైనప్పటి నుంచి భారత రాజ్యాంగ హననం ప్రారంభమైంది. రాజ్యాంగంలోని ప్రాథమిక అంశాలైన సమాఖ్య స్ఫూర్తి, లౌకిక, సామ్యవాద స్ఫూర్తితో పాటు అనేక అంశాలను మారుస్తూ రాజ్యాంగ మౌలిక
గత రెండేండ్లలో మానవజాతి చవిచూసిన అతిపెద్ద ఉత్పాతం ఏదనడిగితే.. టక్కున వచ్చే సమాధానం కరోనా అనే. కానీ సమాజంలో సగమైన స్త్రీజాతి అంతకుమించిన పెను ఉత్పాతాన్ని చవిచూస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ విస్తుగొలిప�