Sundar Pichai | భారతదేశం తనలో ఒక భాగమని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ వారసత్వాన్ని తన వెంటే తీసుకెళ్తానని చెప్పారు. భారత ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారం పద్మ భూషణ�
పౌరసత్వ మంజూరు విషయంలో మతాన్ని ప్రామాణికంగా తీసుకొంటున్న పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)-2019 మన దేశ లౌకిక సూత్రాన్ని నాశనం చేస్తున్నదని తమిళనాడు పాలకపక్షం డీఎంకే పేర్కొన్నది.
బీజేపీ నాయకులు భారత్లో బలవంతంగా సావర్కర్ ఆలోచనలను అమలు చేస్తున్నారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో హిందూత్వ విధానాన్ని ఉపయోగిస్తున్న విధానమే అందుకు ఉదాహరణ.
భారత హాకీ జట్టు ప్రపంచ నంబర్వన్ ఆస్ట్రేలియాపై అనూహ్య విజయం సాధించింది. బుధవారం జరిగిన మూడో టెస్టులో భారత్ 4-3 తేడాతో గెలిచింది. దీనితో అయిదు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఆశలు ఇంకా సజీవంగా మిగిలాయి.
IND vs NZ 3rd ODI | న్యూజిలాండ్తో జరుగుతున్న చివరి వన్డేలో టీమ్ఇండియా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నది. వరుసగా మూడో సారి టాస్ ఓడిన ధావన్.. శుభ్మన్ గిల్తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
వర్షం ప్రభావం మధ్య సాగుతున్న భారత్, న్యూజిలాండ్ సిరీస్లో నేడు మూడో వన్డే జరుగనుంది. పరుగుల వరద పారిన తొలి పోరులో న్యూజిలాండ్ గెలుపొందగా.. రెండో మ్యాచ్ వర్షార్పణమైంది.
Covid-19 | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. రోజురోజుకూ కొత్త కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 215 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ఇది గత రె�
BSF | పాక్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. అమృత్సర్ రూరల్ జిల్లా చహర్పూర్ ప్రాంతంలో డ్రోన్ను బలగాలను కూల్చివేసి, ఆ తర్వాత