బార్సెలోనా, ఏప్రిల్ 24 : ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కోట్ల సంఖ్యలో కేసులు, లక్షల మరణాలు సంభవించా యి. కొవిడ్ ముప్పును అంతం చేసేందుకు 100కు పైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు చేతులు కలిపారు.
దాదాపు 350 మందికి పైగా శాస్త్రవేత్తలు కరోనాకు ముగింపు పలికే ప్రణాళికను అభివృద్ధి చేసే పనిలో పడ్డారు. వైరస్ వ్యాప్తి కట్టడికి మరింత సమర్థ ప్రయత్నాలు, వనరులు అవసరమని