దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,590 కొవిడ్ కేసులు వెలుగు చూశాయని, ఆరుగురు మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ శనివా
కరోనా బారినపడ్డవారు ఇప్పటికే దీర్ఘకాల కొవిడ్ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కొవిడ్-19తో మనుషుల జన్యు నిర్మాణంలోనూ మార్పులు చోటుచేసుకొన్నాయని తాజా అధ్యయనం అంచనావేసింది. మన కణాలలోని జన్యు పదార్థాలు క�
Friendship | నాకు ఓ స్నేహితురాలు ఉంది. చాలా మంచిది. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. కష్టసుఖాలు తనతోనే చెప్పుకొంటాను. నేను ప్రేమలో పడిన విషయం కూడా తనకే ముందుగా చెప్పాను. నా ప్రేమ విజయవంతం కావడంలో తన సహకారం ఎంతో ఉంది.
కరోనా మహమ్మరి నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా ఏ విధంగా పనిచేస్తాయో, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీల బారిన పడకుండా బీజేపీ వ్యాక్సిన్ కూడా అదే మాదిరిగా పనిచేస్తుంద�
Self Employment | ఉన్నత విద్యను అభ్యసించాలి.. చిన్నదో.. పెద్దదో.. ప్రైవేట్ రంగమో.. ప్రభుత్వ సంస్థనో ఏదో ఒక వైట్కాలర్ ఉద్యోగం చేయాలి. ఇదీ నిన్నటి వరకూ యువతరం ఆలోచన. కానీ కరోనా మహమ్మారి యువత ఆలోచనా ధోరణిలో పెనుమార్పుల
Antibiotics | కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కొవిడ్ బారిన పడిన పెద్దల చికిత్సకు లొపినావిర్-రిటోనావిర్, హైడ్రాక్సిక్లోరోక్విన్, ఐవెర్మెక్టిన్, మోల్
సింగరేణి సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయి బొ గ్గు ఉత్పత్తి దిశగా ముందుకు సాగుతున్నది. మరో 11 రోజు ల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 67మిలియన్ టన్�
Corona cases |దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 700కుపైగా కేసులు నమోదయ్యాయి. గత నాలుగు నెలల్లో ఇవే అత్యధికం. ఈ నేపథ్యంలో రాష్ర్టాలను కేంద్రం అప్రమత్తం చేసింది. కేసులు అధికంగా నమోదవుతున్న గ�
కరోనా మళ్లీ విజృంభిస్తున్నది. దేశంలో 113 రోజుల తర్వాత ఒక్కరోజే ఆదివారం 524 కొవిడ్ కేసులు నమోదు కావడం కలవరపెడుతున్నది. ప్రస్తుతం దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 3,809కు చేరుకొన్నది. తాజాగా, కొవిడ్-19తో కేరళ, తమిళనా�
Heart Attack | రోజుకో గుండె పోటు.. అది కూడా యువతకే ఎక్కువ.. ఈ రెండు, మూడేండ్లలో నిత్యం ఇలాంటి ఘటనలే.. ముఖ్యం గా కరోనా తర్వాత యువ గుం డెకూ గాయాల పోటు తగులుతున్నది. 40 ఏండ్లలోపు వారు గుండెపోటు బారిన పడటం గత రెండు దశాబ్దాలు�
Viral News | కరోనా భయంతో ఓ మహిళ తన 10 ఏండ్ల కొడుకుతో కలిసి దాదాపు మూడేండ్లు ఇంట్లోనే ఉన్నది. భర్తను కూడా ఇంట్లోకి రానివ్వకుండా లోపలి నుంచి తాళం వేసుకున్నది. ఈ విచిత్ర ఘటన గురుగ్రామ్లో వెలుగుచూసింది.
కరోనా లాంటి మహమ్మారి వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో... వినూత్న ఆవిష్కరణలతోనే వాటి నియంత్రణ సులభతరం అవుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. సీసీఎంబీలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో జర
కొవిడ్తో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రపంచ పర్యాటకులకు హాంకాంగ్ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నది. ఇందులో భాగంగా 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయాలని నిర్ణయించింది.