NIMS | వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శితో పాటు నిమ్స్ డైరెక్టర్కు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. కరోనా సమయంలో నిమ్స్లో బెడ్లను అమ్ముకున్నట్లు ఆరోపిస్తూ మన్నె రాందాస్ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీసు స్ట
దేశవ్యాప్తంగా క్రియాశీలక కొవిడ్-19 కేసుల సంఖ్య 7,400కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. 24 గంటల్లో కొత్తగా 269 కేసులు నమోదైనట్లు, తొమ్మిది మంది మరణించినట్లు వెల్లడించింది.
వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు సహజం. గాలిలో తేమ శాతం అధికంగా ఉండడం వల్ల ఎలాంటి వైరస్లు అయినా బలంగా, వేగంగా విస్తరిస్తాయి. అందుకని ముఖానికి మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పట
కరోనా కేసులు మరోసారి నమోదవుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం వెలుగుచూస్తున్న కరోనా వేరియంట్ పెద్ద ప్రమాదకారి కాకపోయినప్పటికీ ముందు జాగ్రత చర్యగా అనుమానిత లక్షణాలుంటే పరీక్షలు చేయిం
మళ్లీ కరోనా మహమ్మారి మరోసారి అలజడి సృష్టిస్తోంది. ఆసియా దేశాల్లో ఇప్పటికే కలకలం సృష్టిస్తున్న వైరస్ రెండు మూడు రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో మరోసారి తన ఉనికిని చాటుతోంది.
దేశంలో మళ్లీ కరోనా కలకలం స్పష్టిస్తుండటంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్�
Coronavirus | దక్షిణాసియాలో కొవిడ్-19 కేసులు పెరుగుతున్న క్రమంలో భారత్లోనూ కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తున్నది. ప్రస్తుతం దేశంలో 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని జాగ్రత్త�
COVID | న్యూఢిల్లీ : మన దేశంలో కొవిడ్ మృతుల సంఖ్య తగ్గించి చూపించిన ట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. 2021లో 3.32 లక్షల మంది కొవిడ్తో మరణించినట్టు ప్రభుత్వం తెలిపింది. బుధవారం విడుదలైన సివి ల్ రిజిస్ట్రేషన్ �
Organic Products | సేంద్రియ ఎరువులతో పండించిన పంటలను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం వల్ల కరోనాను సైతం జయించామని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ సుంకరి జ్యోతి అన్నారు.
Parkar Solar Probe | మానవ రోదసి ప్రయోగాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. భగభగ మండే సూర్యుడికి అత్యంత దగ్గరగా వెళ్లిన మొట్టమొదటి వ్యోమనౌకగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్�
Parker Solar Probe: పార్కర్ సోలార్ ప్రోబ్ చరిత్ర సృష్టించనున్నది. సూర్యుడిలోని కరోనా భాగానికి అత్యంత చేరువగా ఇవాళ ఆ స్పేస్క్రాఫ్ట్ వెళ్లనున్నది. డిసెంబర్ 27వ తేదీన మళ్లీ ఆ ప్రోబ్ నుంచి సిగ్నల్ వచ్చే అవ�
Coronavirus | దాదాపుగా ఐదేండ్లు అవుతున్నా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.
కరోనా మహమ్మారి.. అన్ని రంగాలతోపాటు సినీ పరిశ్రమనూ తీవ్రంగా దెబ్బతీసింది. దాని ప్రభావం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ఖాన్పైనా పడింది. ఎంతలా అంటే.. ఒకానొక దశలో సినీరంగాన్ని వదిలేసుకోవాలన్న ఆల�