WI vs AUS: ఆసీస్ బౌలర్లు వికెట్లు తీసి సహచర క్రికెటర్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నా గ్రీన్ను మాత్రం పక్కనబెడుతున్నారు. నువ్వు మా దగ్గరికి రాకురా బాబు. ఆ కరోనాను మాకు అంటించకు..! అంటూ..
రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అనారోగ్యంతో బాధపడుతూ వరంగల్ ఎంజీఎం వైద్యశాలకు వచ్చిన ఐదుగురు చిన్నారులను పరీక్షించగా పాజిటివ్ అని తేలడంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.
Vijaykanth | తమిళ నటుడు విజయకాంత్ ఓ వైపు సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005, సెప్టెంబర్ 14వ తేదీన దేశీయ మురుపొక్కు ద్రవిడ ఖజగం(డీఎండీకే) అనే పార్టీని స్థాపించారు. ఈ పార్టీ మధురైలో పురుడు ప�
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మర్రిమిట్ట గ్రామంలో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ వచ్చింది. గ్రామానికి చెందిన ఓ కుటుంబంలోని ఇద్దరు బాలికల్లో ఒకరు మరిపెడ బంగ్లా, మరొకరు మహబూబాబాద్ గిరిజన గురుకు
కరోనా మళ్లీ కలవరం సృష్టిస్తున్నది. కొత్తగా పుట్టుకొచ్చిన జేఎన్-1 వేరియంట్ కలవరపెడుతున్నది. సంగారెడ్డి జిల్లాలో తాజాగా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిని హోంక్వారంటైన్లో ఉంచి చికిత్స చేస్తున్
కొవిడ్ ఫియర్ మొదలైంది. 2020-21 ఏడాదిలో రెండు సార్లు మరణమృదంగంతో యావత్ ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ జేఎన్-1 మళ్లీ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. దీంతో దేశంలో పా
వరంగల్ ఎంజీఎం దవాఖానలో మరో కరోనా జేఎన్1 కేసు నమోదైంది. ఇదివరకే భూపాలపల్లి జిల్లాకు చెందిన మహిళ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈమె కుటుంబసభ్యులు నలుగురికి కూడా పాజిటివ్ రావడంతో హోం ఐసొలేషన్లో కో
2020 జనవరి 30న వుహాన్ నుంచి కేరళ రాష్ర్టానికి వచ్చిన విద్యార్థికి కరోనా వైరస్ సోకినట్లుగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆ వెంటే నివారణకు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.
దెబ్బ తగిలినా, కత్తి కోసుకుపోయినా వెంటనే ప్రథమ చికిత్సగా గుర్తొచ్చేది పసుపు. ఇది గొప్ప యాంటి సెప్టిక్గా పనిచేస్తుంది. కరోనా సమయంలో పసుపు చేసిన మేలుకు ప్రపంచం ఫిదా అయ్యింది.
ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా జేఎన్1 వేరియంట్ వరంగల్ను తాకింది. డిసెంబర్ 21న కరోనా లక్షణాలతో ఎంజీఎం సారి వార్డులో చేరిన భూపాలపల్లి జిల్లా గణపురానికి చెందిన 62 ఏళ్ల మహిళకు ర్యాపిడ్ టెస్టు న
కరోనా మహమ్మారి మళ్లీ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించడంతో ప్రజలు ఉరుకులు పరుగులతో టెస్ట్లకు పరిగెడుతున్నారు. ఈసారి వైరస్ ఎలాంటి �
రాష్ట్రంలో 15 మందికి కొత్త వేరియంట్ జేఎన్-1ను గుర్తించారు. ఇప్పటికే కరోనా వ్యాధిపై వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. చలికాలం కావడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని న