కరోనా సమయంలో బేగంపేట (టీటీఐ) ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ పోలీసు సిబ్బంది, అధికారులు చేసిన సేవలకు గుర్తింపుగా బుధవారం ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వ విద్యాలయం మారేడ్పల్లి వారు బుధవారం బ్ర
అద్దె ఇంట్లో చనిపోతే శవాన్ని ఇంటి ఆవరణలో వేసు కోవడానికి కూడా యజమానులు ఒప్పుకోని పరిస్థితి. కరోనా కష్టకాలంలోనూ కరో నా వచ్చిందంటే ఆ కుటుంబాన్ని ఇంట్లో నుంచి ఖాళీ చేయించారు.
కరోనా సంక్షోభం ముగిసి రెండేండ్లవుతున్నా దేశంలో పారిశ్రామిక రంగం ఇంకా బలహీనంగానే నడుస్తున్నది. 2021 అక్టోబర్తో చూస్తే 2022 అక్టోబర్లో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) మైనస్ 4 శాతంలోకి జారుకోవడమే ఇందుకు నిద�
బూస్టర్.. ఎవరినోట విన్నా ఇదే మాట. కరోనా వైరస్కు అడ్డుకట్ట వేయాలంటే బూస్టర్ డోస్ తప్పనిసరి. అయితే, దేశవ్యాప్తంగా 28 శాతం మంది మాత్రమే బూస్టర్ తీసుకున్నారు.
క్యాన్సర్ చికిత్స పొందుతున్న వారికి కరోనా వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. యాంటీ-సీడీ20 థెరఫీ తీసుకుంటున్న వారికి ఈ ముప్పు మరింత ఎక్కువని శాస్త్రవేత్తలు గుర్తించారు
మరోసారి కేంద్ర ప్రభుత్వం కొవిడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. పలు దేశాల్లో ఎదురవుతున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వైద్యశాఖకు ఇప్పటికే నియంత్రణ చర్యలపై ఆదేశాలు జా
కరోనా రూపాంతరాలను మార్చుతూ విరుచుకు పడుతున్న కారణంగా ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో వైద్యాధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా.. ఒమిక్రాన్ బీఎఫ్-7 రూపంలో మరో ఉపద్రవం పొంచి ఉన్నది. చైనా సహా విదేశాల్లో ఈ వేరియంట్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మనదేశంలోనూ ఇప్పటికే నమోదయ్యాయి.