కేంద్ర ఐటీ శాఖ నోటిఫికేషన్ 10 లక్షలు దాటితే కట్టాల్సిందే ఫారం- ఏ దాఖలు చేయాలని ప్రజలకు కేంద్రం సూచన న్యూఢిల్లీ, ఆగస్టు 14: కరోనా మహమ్మారి బారినపడి కుటుంబసభ్యులను కోల్పోయిన వారి బతుకులు ఆగమాగం అయ్యాయి. పరిహ�
హైదరాబాద్, జూలై 24(నమస్తే తెలంగాణ) : హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా జానపద కళల పరిరక్షణతో పాటు అవి అంతరించిపోకుండా టీటీడీ కృషిచేస్తున్నది. ఇందులో భాగంగా కరోనా కారణంగా తిరుమలలో కొంతకాలం నిలిచిపోయిన అఖండ హరినా�
Marburg Virus | ఇప్పటికే కరోనా వైరస్ ఏ రూపంలో విజృంభిస్తోందోనని భయపడిపోతున్న జనాలను కొత్త కొత్త వైరస్లు బెంబేలెత్తిస్తున్నాయి. ఎబోలా, మంకీపాక్స్ అంటూ వస్తున్న వైరస్లకు తోడుగా ఇప్పుడు మార్బర్గ
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 477 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 279 మంది రోగులు కొవిడ్ నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 1.83 శాతంగా నమోదైంది. రికవరీ రేటు 99శాతం దిగువకు పడిపోయింది. ప్రస్తుతం 3,960 యాక్టివ్ కేస�
Corona | దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
పరిమిత విస్తీర్ణంలోనే కార్యాలయాలు కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ వర్కింగ్ విధానానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కరోన
మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టుగా అయింది ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ పరిస్థితి. ఇప్పటికే వరుసగా రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయిన ఆ జట్టుకు గాయాల బెడదతో పాటు కరోనా కూడా పట్టి పీడిస్తున్నది. �
ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న న్యూజిలాండ్ నేటి నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరుగబోయే రెండో టెస్టులో ఆడాల్సి ఉండగా ఆ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ టెస్టు నుంచి తప్పుకున్నా�
కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల్లో మరోసారి కొత్త అలజడి మొదలైంది. జనవరి వరకు థర్డ్వేవ్తో సతమతమైన జనం ఆరునెలలుగా కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ సమయంలో దేశంలోని పలు రాష్ర్టాల్లో �