కరోనా మహమ్మారి కొత్త వేరియంట్లో మరోసారి విస్తరిస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక కేసు కూడా నమోదైంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తగా ఉండాలంటూ ప్రజలకు సూచిస్తున్న�
కనుమరుగై పోయిందనుకున్న కరోనా జేఎన్-1 కొత్త వేరియంట్ రూపంలో ప్రజలను భయపెడుతున్నది. రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతానికి ఎటువంటి కేసులు నమోదు కానప్పటికీ జిల్లా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది.
Covid-19 | తూర్పు తీరం నుంచి బలమైన గాలుల కారణంగా మూడు, నాలుగు రోజుల నుంచి చలి విజృంభిస్తున్నది. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే వేలాది మంది జలుబు, దగ్గుతో సతమతమవుతుండగా కరోనా హెచ్చరికలు మరింత వణుకు పుట్టిస్తు�
రాష్ట్రంలో కరోనా కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వైరస్ బారిన పడకుండా చర్యలు తీసుకోవడంతోపాటు కరోనా వచ్చిన వారికి అవసరమైన చికిత్స అంద�
కరోనా.. ఈ పేరె త్తితే ఎంతటి వారి కైనా వణుకే.. గతంలో 2020, 2021లో రెండు సార్లు ఈ మహమ్మారితో మరణమృ దంగం చోటు చేసుకున్నది. ఈ వైరస్ ఇంకా కళ్ల ముందు కద లాడు తుండగానే మరో సారి దేశంలో ప్రభావం చూపి స్తోంది. ప్రమాదకరమైన వైరస
కరోనా దెబ్బతో రెండేండ్లు స్తబ్ధుగా ఉన్న పర్యాటకానికి 2023 మంచి ఊపునిచ్చింది. ప్రకృతి ప్రేమికులు విహారం పేరుతో కడలి అంచులకు చేరుకుంటే, సాహస వీరులు కొండకోనలను ఎంచుకున్నారు.
ADITYA-L1 Spacecraft: భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్1 కక్ష్యలోకి ఆదిత్య స్పేస్క్రాఫ్ట్ వెళ్తుంది. అక్కడ నుంచి సూర్యుడి చుట్టు ఉన్న కరోనా, క్రోమోస్పియర్లను ఆ శాటిలైట్ స్టడీ చేస్తుంది. అయితే ఈ ప్
రాష్ట్రంలో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టిసారించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పదేండ్లలో వైద్యరంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.12 వేల కోట్లకుపైగా కే�
సీఎం కేసీఆర్ మాట ఇచ్చారంటే.. చేసి తీరుతారని, వెనక్కి తగ్గే ప్రసక్తే ఉండదని, రుణమాఫీపై ఇచ్చిన మాటకు కట్టుబడి సెప్టెంబర్ లోపు మొత్తం రుణమాఫీ చేయాలని నిర్ణయించారని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల�