ప్రపంచవ్యాప్తంగా కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. కోట్ల సంఖ్యలో కేసులు, లక్షల మరణాలు సంభవించా యి. కొవిడ్ ముప్పును అంతం చేసేందుకు 100కు పైగా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు చేతులు కలిపారు.
దేశంలో కరోనా (Covid-19) ఉధృతి కొనసాగుతున్నది. కొత్తగా మరో 11,692 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,48,69,684కు చేరాయి. ఇందులో 4,42,72,256 మంది కోలుకున్నారు.
మహమ్మారి విజృంభణతో 2019 నుంచి 2021 వరకు రెండేండ్ల కాలంలో సుమారు 6 కోట్ల 70 లక్షల మంది చిన్నారులు సాధారణ వ్యాక్సిన్లను పాక్షికంగా లేదా పూర్తిగా తీసుకోలేకపోయారని ఐక్యరాజ్య సమితికి చెందిన యూనిసెఫ్ (Uniited Nation Children's Fund-UNICE
Corona virus | తొర్రూరు, ఏప్రిల్18: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పాఠశాలలో మొత్తం 172 మంది విద్యార్థులు, 39 మంది బోధన, బోధనేతర సిబ్బందికి ర్యాపిడ్ టెస్టులు చేయ�
రెండేండ్ల క్రితం కరోనాతో చనిపోయిన వ్యక్తి ఈ నెల 15న కుటుంబ సభ్యుల ముందు ప్రత్యక్షం కావడం అందరినీ షాక్కు గురిచేసింది. తిరిగొచ్చిన వ్యక్తి(కమలేశ్ పాటీదార్) బంధువు ముకేశ్ పాటీదార్ కథనం ప్రకారం.. మధ్యప్ర
కరోనా టీకా కొవిషీల్డ్ తయారీని పునఃప్రారంభించినట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా బుధవారం వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున�
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కొవిడ్ సన్నద్ధతపై జిల్లా వైద్యాధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్లో వైద్యాధికార�
Corona virus | కరోనా మొదలైన కొత్తలో దాని పట్ల ఉన్న భయం చాలామందిలో ఇప్పుడు లేదు. భయం తగ్గడం మంచిదే అయినా కొవిడ్ పట్ల అప్రమత్తత కూడా తగ్గిపోవడమే మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. పదే పదే కొవిడ్ బారిన పడటం వల్ల ఇత
దేశంలో కరోనా కేసులు (Covid cases) రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం.
Corona Virus | మహబూబాబాద్లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. రెండు రోజుల నుంచి విద్యార్థులకు జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, జ్వరాలతో అస్వస్థతకు గురయ్యారు.
రైల్వే ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ఇప్పటికే ఉరుకలు.. పరుగులు పెట్టాల్సిన ఎంఎంటీఎస్ రెండో దశ లోకల్ సర్వీసుల ఊసే కనిపించడం లేదు.
దేశంలో మళ్లీ కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 3,016 కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది 40 శాతం ఎక్కువ. గత ఆరు నెలల కాలంలో నమోదైన కేసులలో ఇదే గరిష్టం.
దేశంలో కరోనా వైరస్ మళ్లీ కలవరపెడుతున్నది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,590 కొవిడ్ కేసులు వెలుగు చూశాయని, ఆరుగురు మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ శనివా
కరోనా బారినపడ్డవారు ఇప్పటికే దీర్ఘకాల కొవిడ్ సమస్యలతో సతమతమవుతున్నారు. అయితే, కొవిడ్-19తో మనుషుల జన్యు నిర్మాణంలోనూ మార్పులు చోటుచేసుకొన్నాయని తాజా అధ్యయనం అంచనావేసింది. మన కణాలలోని జన్యు పదార్థాలు క�