Corona Virus |అమెరికాలో కొవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాతో బాధపడుతూ జూలై రెండో వారంలో 7,100 మంది దవాఖానల్లో చేరారు. అంతకుముందు వారం ఈ సంఖ్య 6,444గా ఉన్నది. గత ఏడాది డిసెంబర్తో పోలిస్తే కేసుల సంఖ్య పది శాతం పె
కరోనా సంక్షోభం తర్వాత గతంలో ఎన్నడూ చూడని రీతిలో దేశంలో నిరుద్యోగిత రేటు పెరిగిపోయింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తాజా నివేదిక ప్రకారం.. మే నెలలో 7.68 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు జూన్�
కరోనా ముందటి సంగతేమో కానీ, ఆ తర్వాత మాత్రం గుండెపోటు మరణాలు ఒక్కసారిగా పెరిగాయి. 30 ఏండ్లు కూడా దాటని యువతే కాదు.. చిన్నపిల్లలు కూడా గుండెపోటుతో మరణిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో అనేకం చోటుచేసుకున్నాయి. అయిత�
ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుత�
కరోనా పుణ్యమా అని పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగింది. గతంతో పోలిస్తే ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నిత్య జీవితంలో ఉపయోగించే ఏడు వస్త�
Lockdown Effect | ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించిన తర్వాత మనిషి ప్రవర్తనలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. కఠిన లాక్డౌన్లు ఎన్నో మార్పులకు కారణమయ్యాయి. అయితే, ఇది ఒక్క మానవులకు మాత్రమే పరిమితం కాలేదు.
కరోనా మహమ్మారి కన్నా సరికొత్త వైరస్ ప్రపంచంపై దాడిచేయబోతున్నదని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ అథనోమ్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
మాంద్యం ముంచుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచం లో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యురోపియన్ యూనియన్, చైనాల్లో ఈ మేరకు సంకేతాలు గోచరిస్తున్నాయి. ప్రపం చ ఉత్పత్తిలో దాదాపు సగం వాటా ఈ మూ�
కరోనా కంటే ప్రాణాంతకమైన మహమ్మారి భవిష్యత్తులో రావచ్చని, ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనోమ్ హెచ్చరించారు. జెనీవాలో జరిగిన వార్షిక ఆరోగ్య సదస్సులో మాట్లాడుత
కరోనా మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం ప్రభావంతో అప్పుల్లో కూరుకున్న దేశాలకు ఆర్థిక సాయమందిస్తామని జీ7 కూటమి దేశాధినేతలు ప్రకటించారు. జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు శనివారం జపాన్లోని హిరోషిమాలో ప్రారంభమైంది.
తెల్లని మల్లె పువ్వులాంటి దుస్తులు ధరించి, నెత్తిన చిన్న టోపి. చెరగని చిరునవ్వు, ఆప్యాయమైన పలకరింపుతో మన కండ్లముందు కదలాడే సేవామూర్తులు.. మన నర్సులు. వయస్సులో చిన్నవారైనా ఎంతో గుండె ధైర్యంతో రోగిలో భరోసా
సామాజిక సేవే పరమావధిగా ఆ కల్నల్ సొంతూరులో విద్యార్థుల శారీరక వికాసానికి చేయూతనిందిస్తున్నాడు. తన తాత పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసి సొంతూరు జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం దబ్బగుంటపల్లిలో విద్యార్థులకు అ�
ఎవరి మూడ్ ఎలా ఉంటుందో, ఏ క్షణంలో మనిషి ఏం ఆలోచిస్తాడో ఊహించడం కష్టం. కానీ టెక్నాలజీ శరవేగంగా పరుగులు పెడుతున్న తరుణంలో ఏదైనా సాధ్యమే. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, చాట్బోట్ను ఉపయోగించుకుంటే అద్భుతాలే.