దేశంలో కరోనా కేసులు (Covid cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది.
భారత్లో అమెరికా రాయబారిగా లాస్ఏజెల్స్ మాజీ మేయర్, అధ్యక్షుడు జో బైడెన్ సన్నిహితుడైన ఎరిక్ గార్సెట్టీ (Eric Garcetti) ప్రమాణం చేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగిన కార్యక్రమంలో ఆయనతో ఉపాధ్యక్షురాలు
రాష్ట్రప్రభుత్వం 1350 ఎకరాల్లో ఏర్పాటు చేసిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు దేశంలోనే నంబర్వన్గా అవత రించబోతుందని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నా రు. శుక్రవారం మండలంలోని శాయంపేట టెక్స్ టైల్ పార్కు
వినియోగదారుల్లో కొనుగోలు విధానం మారుతున్నదని, అందుకు అనుగుణంగా రిటైల్ వ్యాపారంలోనూ మార్పులు రావాల్సిన అవసరం ఉందని పలువురు పారిశ్రామిక నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Pegatron to India | చైనాకు ఆపిల్ ఐ-ఫోన్ల తయారీ సంస్థ పెగట్రాన్ షాక్ ఇవ్వబోతున్నది. భారత్ లో మరో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నదని సమాచారం.
స్వదేశంలో ఆస్ట్రేలియా(Australia) చేతిలో వన్డే సిరీస్ ఓడిపోయిన టీమిండియా(TeamIndia)కు షాక్. వన్డేల్లో అగ్రస్థానం చేజారింది. సొంతగడ్డపై నాలుగేళ్ల తర్వాత వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ రెండో స్థానానికి పడి�
David Warner:తగ్గేదేలా అంటూ వార్నర్ ఎంజాయ్ చేశాడు. భారత్పై వన్డే సిరీస్ నెగ్గాక.. సెలబ్రేషన్ సమయంలో పుష్ప ఫిల్మ్ ఫోజులిచ్చాడు. చివరి వన్డేలో ఆసీస్ 21 రన్స్ తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.
భారత్ సంస్కృ తీ సంప్రదాయాలకు నిలయమని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం కేంద్రంలో నిర్వహించిన ఉగాది వేడుకలకు ఆమె ముఖ్యఅతిథ�
COVID-19 | దేశంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అలాగే ఇన్ఫ్లుయెంజా సైతం ఆందోళనక కలిగిస్తున్నది ఈ నేపథ్యంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి కోసం తీసుకోవాల్సిన చర్�
ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. చెన్నై వేదికగా భారత్, ఆస్ట్రేలియా బుధవారం నిర్ణయాత్మక మూడో వన్డేలో అమీతుమీ తేల్చుకునేందుకు సై అంటున్నాయి. మూడు మ్యాచ్ల సిరీస్ల�