వాణిజ్యలోటును పూడ్చేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకొన్నది. విదేశాల నుంచి ప్రైవేట్ జెట్స్ దిగుమతిని నిలిపివేయాలని కేంద్ర సర్కారు ప్రతిపాదించింది. డిసెంబర్ 6నాటి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ దస్ర్త�
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి స్ఫూ ర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకొందామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగులే�
రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి, సంక్షే మ పథకాలతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల విధానాలతో ప్రజల్లో ధీమా వచ్చిందని పేర్కొన్
భారత్లో తయారైన మొట్టమొదటి టీబీ(క్షయ) టెస్ట్ కిట్కు ఆమోదం లభించింది. పుణెకు చెందిన మైల్యాబ్ సంస్థ ‘పాథోడిటెక్ట్' పేరుతో ఆర్టీ-పీసీఆర్ ఆధారిత టీబీ టెస్ట్ కిట్ను తయారు చేసింది
ఉదయం 11.30 నుంచి తొలి పోరులో ఆల్రౌండ్ వైఫల్యంతో ఓడిన టీమ్ఇండియా.. బంగ్లాదేశ్తో రెండో వన్డేకు సిద్ధమైంది. గత మ్యాచ్ తప్పిదాలను అధిగమించి రోహిత్ సేన సిరీస్ సమం చేయాలని చూస్తుంటే.. ఇదే ఊపులో కప్పు కొట్టే�
సీనియర్ స్థాయిలో భారత జాతీయ జట్టు తరఫున రెండు టెస్టులు, 21 వన్డేలు, 46 టీ20లు ఆడిన షఫాలీ వర్మ సారథ్యంలో భారత అండర్-19 జట్టు వరల్డ్ కప్ బరిలోకి దిగనుంది.
సంకల్పం ఉంటే ఏది అసాధ్యం కాదు. పుట్టుకతోనే అంగవైకల్యం ఉన్నా.. ఆత్మవిశ్వాసం, కృషి, పట్టుదలతో ముందుకు సాగుతున్నాడు దస్తురాబాద్ మండ లం మున్యాల గ్రామానికి చెందిన 29 ఏండ్ల సంతపూరి కిరణ్ కుమార్. ఇతడికి పుట్టు�
Droupadi Murmu |కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆదివారం రాత్రి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో బసచేసిన ముర్ము.. ఉదయం వరాహస్వామి ఆలయానికి వెళ్లారు. అక్�
అర్పిత (32) గృహిణి. సెంట్రల్ ఢిల్లీలోని కిర్బీ స్లమ్ ఏరియాలో నివాసముంటారు. రోజూ వేకువజామునే నాలుగింటికి చెంబులో నీళ్లతో దగ్గరిలోని అటవీ ప్రాంతానికి బయల్దేరుతారు. ఆమె ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడమే దీని�