భారత్లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది.
Twitter server down | సాంకేతిక సమస్యల కారణంగా ట్విట్టర్ సర్వర్ డౌన్ అయ్యింది. పలువురు వినియోగదారులు రాత్రి 7 గంటల తర్వాత పలు సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదు చేశారు. డౌన్ డిటెక్టర్ వెబ్సైట్లో 1,747 మంది వినియోగదా�
శనివారం ఢిల్లీలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ మూడు సరికొత్త వాహనాలను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఇందులో ఎలక్ట్రిఫైడ్ ఎస్యూవీ ఎక్స్ఎం ధర రూ.2.6 కోట్లుగా ఉన్నది.
PT Usha | భారతదేశపు దిగ్గజ అథ్లెట్, పరుగుల రాణి పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దాంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళగా పీటీ ఉష గుర్�
Ishan Kishan వన్డేల్లో ఇషాన్ కిషన్ తొలి సెంచరీ నమోదు చేశాడు. బంగ్లాదేశ్తో జరుగుతున్న మూడవ వన్డేలో .. అతను కేవలం 85 బంతుల్లో 101 రన్స్ చేశాడు. ఇషాన్ సెంచరీలో 14 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. తాజా సమాచార�
తెలంగాణ కోసం నేను బయలుదేరిననాడు ‘కొత్త దుకాణం పెట్టినవేంది’ అని అవహేళన చేశారు. ‘వీళ్లతో ఏం కాదు’ అని అన్నారు. ‘ఈ బక్కోన్ని బొండిగె పిసికి పడేస్తరు’ అన్నోళ్లు ఉన్నరు. ఇప్పుడు అంతకన్నా రెట్టించి హేళన చేస్�
లెఫ్టార్మ్ స్పిన్నర్ సౌరభ్ కుమార్ ఆరు వికెట్లతో అదరగొట్టడంతో బంగ్లాదేశ్-‘ఏ’తో జరిగిన రెండో అనధికారిక టెస్టులో భారత్-‘ఏ’ ఇన్నింగ్స్ 123 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
India Corona | దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. తాజాగా దేశ వ్యాప్తంగా 249 కొత్త కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,74,439కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,39
వాణిజ్యలోటును పూడ్చేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకొన్నది. విదేశాల నుంచి ప్రైవేట్ జెట్స్ దిగుమతిని నిలిపివేయాలని కేంద్ర సర్కారు ప్రతిపాదించింది. డిసెంబర్ 6నాటి కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ దస్ర్త�
వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో.. భారత మహిళల క్రికెట్ జట్టు అందుకు తగ్గ సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి స్ఫూ ర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకొందామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగులే�