నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం అత్యధిక నేరాలతో వెనిజులా మొదటి స్థానంలో నిలిచింది.
Covid-19 | కరోనా మహమ్మారి మరోసారి దేశాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. నిత్యం కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా దేశాల్లో భారత్ మూడోస్థానానికి చేరింది. వైరస్ రోజు రోజుకు వేగ�
ఆసియా ఓషియానియా గ్రూప్-1 బిల్లీ జీన్కింగ్ కప్ టోర్నీలో భారత్ 2-1తో థాయిలాండ్పై గెలుపొందింది. స్టార్ ప్లేయర్ అంకిత రాణా రెండు మ్యాచ్లు గెలుపొంది ఇండియాకు విజయాన్ని అందించింది. తొలి మ్యాచ్లో రుతు�
అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదుగుతున్న, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరున్న భారత్లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య తగ్గుతున్నది. శ్రామిక శక్తిలో స్త్రీల భాగస్వామ్యం తక్కువగా ఉన్న 20 దేశాల �
టాప్-25 సాయుధ ఎగుమతి దేశాల్లో భారత్ ఎంతోకాలం ఉండబోదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఆఫ్రికా, మిడిల్ఈస్ట్, ఆగ్నేయాసియా దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితులే ఇందుకు కారణమని స్వీడన్కు చెందిన స్టాక్హోమ్ �
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్, అమెరికా ఎయిర్ఫోర్స్ దళాల సంయుక్త యుద్ధ విన్యాసాలు సోమవారం ప్రారంభమయ్యాయి. పశ్చిమబెంగాల్లోని కలైకుంద ఎయిర్బేస్లో ఈ నెల 21 వరకు ఈ విన్యాసాలు �
F-15 fighter jets: ఎఫ్-15 స్ట్రయిక్ ఈగిల్ ఫైటర్ జెట్స్ ఇండియాకు రానున్నాయి. వార్ గేమ్స్లో ఆ యుద్ధ విమానాలు పాల్గొంటాయి. ప్రస్తుతం అమెరికా, ఇండియా దేశాలు సంయుక్త యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిం�
Imran Khan | భారత్ (India)పై పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి (Former Pakistan Prime Minister ), తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ చీఫ్ (Tehreek-e-Insaf chief) ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు.
కొద్ది రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో పలు రాష్ర్టాలు అప్రమత్తం అయ్యాయి. జన సమ్మర్థ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హర్యానా, పుదుచ్చేరి ప్రభుత్వాలు స్పష్టం చేశాయి.
అంతర్జాతీయ పరిస్థితులు భారత్ ఆర్థికాభివృద్ధిని దెబ్బతీస్తాయని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పారేఖ్ చెప్పారు. శనివారం ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇండియాకు గ్లోబల్ షాక్స్ నుంచి రక్షణ ఏదీ ఉండదని
దేశంలో కరోనా కేసులు (Covid cases) రోజురోజుకు అధికమవుతున్నాయి. శుక్రవారం 6050 కేసులు నమోదవగా, గత 24 గంటల్లో కొత్తగా మరో 6155 మంది కరోనా బారినపడ్డారు. గత 204 రోజుల్లో ఇదే అత్యధికం.
దేశంలో పచ్చదనం పెంపులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ఈ నెల 6న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని మంత్రి హరీశ్రావు ట్విట్
దేశంలో కరోనా మళ్లీ కోరలు చాస్తున్నది. 24 గంటల వ్యవధిలోనే 6,050 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. గత 203 రోజుల్లో ఇదే గరిష్టం. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు నమోదయ్యాయి.