ప్రధాని నరేంద్ర మోదీపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్ధారి వ్యాఖ్యలు కలకలం రేపుతుండగా పాక్ మంత్రి షజియా మారి అణు యుద్ధానికి సిద్ధమని భారత్ను హెచ్చరించారు.
Bangladesh batting:ఇండియాకు ఎట్టకేలకు బ్రేక్ దొరికింది. 513 పరుగులు భారీ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఇవాళ రెండు వికెట్లను కోల్పోయింది. నిజానికి ఇవాళ లంచ్ వరకు బంగ్లా వికెట్లను కోల్పోదు. ష�
విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. ఈ నెల 9తో ముగిసిన వారాంతం నాటికి ఫారెక్స్ రిజర్వులు 2.908 బిలియన్ డాలర్లు పెరిగి 564.06 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.
Puri Jagannath Temple | దేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోకి స్మార్ట్ఫోన్లు తీసుకెళ్లడం పూర్తిగా నిషేధించారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నిబంధన
BAN vs IND 1st Test | బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలిటెస్టులో టీమ్ఇండియా పట్టుభిగించింది. భారత బౌలర్లు విజృంభిచడంతో బంగ్లా బ్యాట్స్మెన్ 150 పరుగులకే ఆలౌట్ అయ్యారు. దీంతో మొదటి ఇన్నింగ్స్లో
Telangana | ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇస్తున్నది. ఈ పథకంతో రాష్ట్రంలో ఏకంగా 632 చదరపు కిలోమీటర్లలో అదనపు పచ్చదనం పెరిగింది. దీంతో
Swiggy | బిర్యానీ అంటే ఇష్టపడని వారెవరైనా ఉంటారా? అంటే ఉండనే ఉండరు. బిర్యానీ వాసనకే కడుపు నిండిపోతోంది. మరి అంతటి రుచికరమైన బిర్యానీని భారతీయులు ఈ ఏడాది భారీ స్థాయిలో ఆరగించేశారు.
Penalty Runs బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో.. ఇండియాకు 5 పెనాల్టీ రన్స్ వచ్చాయి. 112వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. తైజుల్ బౌలింగ్లో అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు