ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత్.. విండీస్తో టీ20 సిరీస్ను సమం చేసింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం అమెరికా వేదికగా జరిగిన నాలుగో పోరులో టీమ్ఇండియా 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. �
ERIS Covid Variant | మొన్నటి వరకు ప్రపంచాన్ని వణించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. అయితే, ఇటీవల యూకేలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. కేసుల
పెరుగుదలకు ప్రధానంగా కొత్త ఎరిస్ (EG.5.1)
Delhi Services Bill | ఢిల్లీ ఉద్యోగుల నియామకాలు, బదిలీల అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్కు కట్టబెడుతూ కేంద్రం రూపొందించిన వివాదాస్పద ఢిల్లీ సర్వీసెస్ బిల్లు (Delhi Services Bill) చట్టంగా మారింది.
భారత పురుషుల హాకీ జట్టు నాలుగోసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్కు చేరింది. గతంలో తుదిపోరుకు అర్హత సాధించిన మూడుసార్లు విజేతగా నిలిచిన టీమ్ఇండియా.. శుక్రవారం సెమీఫైనల్లో 5-0తో జపాన్ను చిత్తుచేసింది.
వెస్టిండీస్ పర్యటనలో పడుతూ లేస్తూ సాగుతున్న భారత్.. శనివారం కరీబియన్లతో నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా విండీస్ 2-1తో ఆధిక్యంలో ఉండగా.. సిరీస్ సమం చేసేందుకు హార్దిక్ సేన కసరత�
Leave Niger | ఆఫ్రికా దేశమైన నైజర్ను వీలైనంత తర్వగా విడిచి వెళ్లాలని (Leave Niger) అక్కడి భారత పౌరులకు విదేశాంగ శాఖ సూచించింది. అలాగే అక్కడి పరిస్థితుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లాలనుకునే భారతీయులు పునరాలోచించుకోవాలని �
వన్డే ప్రపంచకప్ గెలిచేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నామని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. పుష్కర కాలం తర్వాత భారత జట్టు సొంతగడ్డపై వరల్డ్ కప్ ఆడుతుండగా.. ట్రోఫీ అందుకోవాలని ప్రతి ఒక్కర
దేశంలోని అన్ని ప్రభుత్వ రంగాల మాదిరిగానే, బ్యాంకులు కూడా భారీ సంఖ్యలో ఉన్న ఖాళీ పోస్టులతో బాధపడుతున్నాయి. ఒకవైపు లక్షలాది పోస్టులు భర్తీకాక ఖాళీగా ఉంటే, మరోవైపు ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కాంట్రాక్టు కార�
ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) లాభాలను గడించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.9,544 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమ�
బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.250 తగ్గి రూ.60 వేల దిగువకు రూ.59,800కి దిగొచ్చాయి. అంతకుముందు ధర రూ.60, 050గా ఉన్నది.
Rohit Sharma : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడం అంత సులభమైన విషయం కాదని అన్నాడు. జట్టులో ఎవరి స్థానం కుడా శ
కేంద్రప్రభుత్వ ‘ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై)’ పథకం అవకతవకలకు అడ్డాగా, అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. వాడుకలో లేని ఒకే ఫోన్ నంబర్పై ఈ పథకం కింద ఏకంగా 7.50 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయంటే స్కీమ్ అమలు�
World Cup 2023 | వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసింది. 9 మ్యాచ్ల తేదీలు, ప్రారంభ సమయాలను తేదీలను మార్చింది. భారత్ - పాక్ మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 14వ తేదీకి మార్చింది. ఈ మ్యాచ్ అహ్మదాబ�
IND vs WI | పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ కీలక సమయంలో సత్తాచాటింది. సిరీస్ చేజారే ప్రమాదం పొంచి ఉన్న పోరులో హార్దిక్ సేన సమిష్టిగా రాణించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ2