Ravi Shastri : ఐపీఎల్ 16వ సీజన్ ముగియడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(డబ్ల్యూటీసీ) గురించే మాట్లాడుతున్నారు. భారత జట్టు కూర్పుపై మాజీ కోచ్ రవిశాస్త్రి( Ravi Shastri) తన అభిప్రాయం వెల�
Nathan Lyon : మరో ఐదు రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC 2023) మొదలవ్వనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ మ్యాచ్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు తీవ్రంగా సాధన చేస్తున్నాయి. అయితే.. ఫైనల్ పోరుపై ఆసీస్ స్టార�
TeamIndia New Jersey : టెస్టు క్రికెట్కు కొత్త కళ తెచ్చిన ప్రపంచటెస్టు చాంపియన్షిప్(WTC 2023) మరో వారంలో మెదలుకానుంది. ఓవల్ స్టేడియం వేదికగా టెస్టు గద కోసం ఆస్ట్రేలియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈసారి భార�
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో టీమ్ ఇండియా సభ్యులకు చతేశ్వర్ పుజారా అనుభవం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని, ఇంగ్లండ్ కౌంటీల్లో పుజారా ఎంతో కాలంగా ఆడుతున్నాడని, ఆ అనుభవం జట్టు సభ్యులకు ఉపయోగపడుతుందని
Steve Smith : మరో వారంలో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్(WTC 2023) సమరం మొదలవ్వనుంది. తొలిసారి టెస్టు గదను దక్కించుకునేందుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు వేదిక అయిన ఓవ�
ప్రజల జీవితాలను పీల్చి పిప్పి చేస్తున్న వాటిలో ధూమపానం ఒకటి. అది ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ‘స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్' అని ప్రభుత్
అమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన సీఐటీటీఏ స్వచ్ఛంద సంస్థ ద్వారా రాజకుమారి రత్నావతి పాఠశాల నిర్మించబడింది. ఏసీ భవనంలా విద్యార్థులకు చల్లటి వాతావరణం ఉండేలా రాజకుమారి రత్నావతి పాఠశాలను నిర్మించా
Electric Three Wheeler | జెన్ మొబిలిటీ కంపెనీ జెన్ మైక్రో పాడ్ పేరుతో కార్గో ఎలక్ట్రిక్ త్రీ వీలర్ను లాంచ్ చేసింది. గురుగ్రామ్కు చెందిన ఈవీ స్టార్టప్ కంపెనీ అయిన జెన్ మొబిలిటీ ఈ వాహనాన్ని అనేక రెంటల్, లీజింగ�
ప్లాస్టో కొత్తగా 8 లేయర్లు కలిగిన వాటర్ స్టోరేజ్ ట్యాంక్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ తరహా ట్యాంక్ తయారీ దేశంలో ఇదే తొలిసారని, తమ కొత్త ఉత్పత్తికి వినియోగదారులు,
ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరం (2022-23) దేశీయంగా చలామణిలో కరెన్సీ విలువ, నోట్ల సంఖ్య రెండూ పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం 2022-23లో చలామ�
భారత్లో రూ.2 వేల నోట్ల ఉపసంహరణ నిర్ణయం గల్ఫ్ దేశాల్లోని భారతీయులకు తలనొప్పులు తెచ్చిపెట్టింది. గల్ఫ్లోని నగదు మార్పిడీ కేంద్రాలు, కార్యాలయాలు రూ.2,000 నోట్లను తీసుకొని గల్ఫ్ కరెన్సీ ఇవ్వడానికి నిరాకరి�
జాతీయ హ్యాండ్బాల్ సంఘం లో నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. గత కొంత కాలంగా రెండు వర్గాల మధ్య నడుస్తున్న వివాదంలో సయోధ్య కుదిరింది. అర్శనపల్లి జగన్మోహన్రావు నేతృత్వంలోని హ్యాండ్బాల్ అసోసి�
WTC-2023 Final | వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ - 2023 ఫైనల్ మ్యాచ్కు అంపైర్లుగా, రిఫరీగా వ్యవహరించే అధికారుల పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన చేసింది.