దేశంలో కొత్తగా 10,542 కరోనా (Covid-19) పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4.48 కోట్లు (4,48,45,401)కు చేరింది. ఇందులో 4,42,50,649 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎదుర్కోవడానికి విపక్షాల కూటమికి ఇంకా ఓ రూపం రావాల్సి ఉన్నది. కేసీఆర్, పలువురు ఇతర నేతలు ఇప్పటికే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. భావసారూప�
Hybrid Solar Eclipse | ఈ ఏడాదిలో నాలుగు గ్రహణాలు ఖగోళ ప్రియులను కనువిందు చేయనున్నాయి. ఇందులో రెండు సూర్యగ్రహణాలు, మరో రెండు చంద్రగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం ఈ నెల 20న ఏర్పడబోతున్నది. ఈ గ్రహణానికి ప్రత్యేకత ఉండగా.. ద
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీకి భారత్ సిద్ధమైంది. తాష్కెంట్ వేదికగా ఈ నెల 30 నుంచి మే 14 వరకు జరిగే టోర్నీ కోసం 13 మందితో కూడిన భారత బాక్సింగ్ బృందం సోమవారం బయల్దేరి వెళ్లింది.
ఆగస్టు 3 నుంచి 12 వరకు చెన్నైలో ఆసియన్ చాంపియన్స్ ట్రోఫి హాకీ టోర్నీ నిర్వహించనున్నారు. 16 ఏళ్ల తరువాత చెన్నై అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యమివ్వనున్నది.
దేశంలో కరోనా కేసులు (Corona cases) రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో యాక్టివ్ కేసులు కూడా అధికమవుతూ వస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 10,093 మంది వైరస్ (Covid-19) బారిన పడగా, 23 మంది మృతిచెందారు.
భారత్ దిగుమతులకు ప్రధానంగా చైనా పైనే ఆధారపడుతున్నది. ఈ కారణంగా ఆ దేశం నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి చైనా దిగుమతులు 4.16 శాతం వృద్ధిచెంది 98.51 బిలియన్ డాల�
CM KCR | దేశంలో 2024 ఎన్నికల్లో రాబోయే తెలంగాణ ప్రభుత్వమేనని, ఆ తర్వాత తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. అంబేద్కర్ విగ్ర�
దేశ వస్తూత్పత్తుల వాణిజ్య లోటు (ఎగుమతుల కంటే దిగుమతులు పెరగడం) ఏటేటా పెరుగుతూపోతున్నది. ఈ క్రమంలోనే గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఏకంగా 267 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.22 లక్షల కోట్లు)ను తాకింది. భారత వాణిజ్య చరిత్రలో�
రిలయన్స్ జియో..తాజాగా రాష్ట్రంలో మరో 14 నగరాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించినట్టు అయిందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.
ఏషియన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ అమన్ షెరావత్ పసిడి పతకంతో మెరిశాడు. గురువారం జరిగిన పురుషుల 57కిలోల విభాగం ఫైనల్లో బరిలోకి దిగిన అమన్ 9-4తో అల్మాజ్ స్మాన్బెకోవ్(కిర్గిస్థాన్)�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో విప్లవాత్మక ప్రగతి సాధిస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు ఉద్ఘాటించారు. ఎనిమిదేండ్లలోనే ‘నేడు తెలంగాణ చే
Hottest February: ఎండలు దంచికొడుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఐఎండీ ట్రాకింగ్ ప్రకారం.. 1901 తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో టెంపరేచర్లు నమోద�