భారత క్రికెట్ జట్టు ఈ ఏడాదిని విజయంతో ముగించింది. బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయి నిరాశ పరిచిన టీమ్ఇండియా.. టెస్టు సిరీస్ను 2-0తో క్లీన్స్వీప్ చేసింది. చివరి వరకు ఉత్కంఠ రేపిన రెండో టెస్ట�
కరోనా కలకలం మళ్లీ మొదలైంది. కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్-7 మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా, జపాన్, బ్రెజిల్, అమెరికా సహా అనేక దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి.
స్వతంత్ర భారత దేశాన్ని దాదాపు 69 ఏండ్లు కాంగ్రెస్, బీజేపీ పార్టీలే పాలించాయి. ఈ రెండు పార్టీలు సమాఖ్య స్ఫూర్తిని కాపాడడంలోనూ, దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడంలోనూ దారుణంగా విఫలమయ్యాయి.
India vs Bangladesh | బంగ్లాదేశ్తో రసవత్తరంగా సాగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన మ్యాచ్లో టీమ్ఇండియా 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు మ్యాచ్ల
Corona | దేశంలో కొత్తగా 236 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం వరకు 1,29,159 మందికి పరీక్షలు నిర్వహించగా 236 మందికి పాజిటివ్ వచ్చిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న టీమ్ఇండియాకు.. రెండో పోరులో ఆతిథ్య జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది.
ఫార్మసీ వరల్డ్గా భారత్ గుర్తింపుపొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తక్కువ ధరకే ప్రపంచ ప్రమాణాలకు లోబడి ఔషధాలు ఇక్కడ తయారవుతున్నాయన్నారు.
Covid-19 | పలుదేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్లోనూ జనం ఆందోళనకు గురవుతున్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న కేంద్రం ఎయిర్పోర్టుల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నది
India Vs Bangladesh : ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టు.. రెండవ ఇన్నింగ్స్లో మూడో రోజు భోజన విరామ సమయానికి బంగ్లాదేశ్ నాలుగు వికెట్ల నష్టానికి 71 రన్స్ చేసింది. ఇవాళ తొలి సెషన్లోనే బంగ్లా నాలుగు వికెట్లను క�