ICC Rankings : వన్డే, టీ20 యుగంలో ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్కు టెస్టు చాంపియన్షిప్ కొత్తకళ తెచ్చింది. ఐదు రోజుల ఆటలోని మజాను మళ్లీ గుర్తు చేసింది. భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల టెస్టు ర్యాంకులను ఈరో�
WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) తేదీ ఖరారైనప్పటి నుంచి ఓవల్(Oval) స్టేడియం వార్తల్లో నిలిచింది. అక్కడ గెలుపు ఎవరిది? పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందా? లేదంటే బ్యాటర్లకు స్వర్గధా
భారత్లో నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) తయారీ చేపట్టనున్నట్టు కంపెనీ అధికారికంగా నిర్ధారించింది. మార్కెట్ డిమాండ్స్కు అనుగుణంగా అప్కమింగ్ 5జీ ఫోన్ భారత్లో తయారవుతుందని స్పష్టం చేసింది.
ప్రధాని మోదీ (PM Modi) వెనక అద్దం చూస్తూ (Rear-view mirror) భారతదేశం అనే కారును నడుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితు�
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ రెజోనా మల్లిక్ హీనా పసిడి కాంతులు విరజిమ్మింది. కొరియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 400 మీటర్ల పరుగులో ఆదివారం హీన అగ్రస్థానంలో నిలిచి�
Mahesh Bigala | అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి సజీవదహనం పట్ల బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్(BRS NRI Cell) గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల గుప్తా(Mahesh Bigala) దిగ్బ్రాంతిని వ్యక్తం చే�
David Warner : టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయంగా నిలిచిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)కు కౌంట్డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ ఫైట్ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదు�
Ajinkya Rahane : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) కోసం ఇంగ్లండ్లో సాధన చేస్తున్న టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(Ajinkya Rahane) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్కు ముందు బీ�
Islamic Nation: ఇండియాను 2050 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్ఐఏ పోలీసులు భగ్నం చేశారు. మధ్యప్రదేశలో ముగ్గురు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు. భారత్, హిందువులకు వ్�
Train Accidents: దేశంలో జరిగిన అయిదు భీకర రైలు ప్రమాదాల గురించి తెలుసుకుందాం. భారీ ప్రాణ నష్టాన్ని ఆ ప్రమాదాలు మిగిల్చాయి. శుక్రవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది ప్రయాణికులు మరణించారు.
నూతన పార్లమెంటు భవనంలో ఏర్పాటు చేసిన ‘అఖండ భారత్' చిత్రంపై నేపాల్లో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి నమూనాగా చెప్పుకునే భారత్ నేపాల్ భూభాగాలను మ్యాప్లో పొందుపర్చడం సరైనది కాదని న�