Shubman Gill: మ్యాచ్ ఫీజులో గిల్కు 115 శాతం ఫైన్ వేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ రెండో ఇన్నింగ్స్లో ఔటైన తీరుపై గిల్ ట్వీట్ చేశాడు. దాన్ని ఐసీసీ తప్పు పట్టింది. ఇక ఫైనల్లో స్లోగా బౌలింగ్ వేసిన ఇరు జట్లుకూ జరిమాన�
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనాలోనే పుట్టిందనే వాదనలు ఇప్పటికే ఉన్నాయి. దీనికి సంబంధించి తాజా నివేదిక ఒకటి సంచలన విషయాలు వెల్లడించింది. చైనా సైన్యంతో కలిసి పనిచేస్తున్న ఆ దేశంలోని వూహాన్ ల�
WTC Final | వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా జట్టు తన ముందుంచిన 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత జట్టు తడబడుతోంది.
Oval Test match | లండన్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య WTC Final మ్యాచ్ జరుగుతున్న ఓవల్ మైదానంపై కూడా మబ్బులు కమ్ముకున్నాయి.
WTC final match | లండన్లోని ఓవల్ స్టేడియం వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ మ్యాచ్లో భారత్ ముందు ఆస్ట్రేలియా జట్టు 444 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఇప్పటి వరకు
స్వపరిపాలనా ఫలాలనే కాదు.. సుపరిపాలనా సౌరభాలను సమాజంలోని ప్రతి వర్గానికి తెలంగాణ ప్రభుత్వం సగర్వంగా అందిస్తున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తొమ్మిదేండ్ల తెలంగాణ (Telangana) ప్రస్థానంలో ఎన్నో చారిత్రక ని�
Shikhar Dhawan | క్రికెటర్ శిఖర్ ధావన్ దాదాపు మూడేళ్ల తర్వాత తన కొడుకు జొరావర్ను కలుసుకోబోతున్నాడు. ఈ మేరకు అతని మాజీ భార్య అయేషా ముఖర్జికి ఢిల్లీ ఫ్యామిలీ కోర్టు చీవాట్లు పెట్టింది. తల్లి కస్టడీలో ఉన్న శిఖర్�
WTC Final: ఇవాళ ఉదయం రెండో బంతికే కేఎస్ భరత్ బౌల్డ్ అయ్యాడు. కానీ ఆ తర్వాత రహానే, శార్దూల్ చేసిన పోరాటం అనిర్వచనీయం. కమ్మిన్స్, బోలాండ్, స్టార్క్ లాంటి పేస్ అటాక్ను ఆ ఇద్దరూ సపర్బ్గా ఆడేశారు. వేగ�
Ajinkya Rahane: టెస్టుల్లో 5వేల పరుగుల మైలురాయిని రహానే దాటేశాడు. ఆ మైల్స్టోన్ అందుకున్న 13వ ఇండియన్ బ్యాటర్గా నిలిచాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్లో ఆసీస్ బౌలర్లను రహానే ధీటుగా ఎదుర్కొంటున్నాడు.
Ajinkya Rahane: రహానే జోరు పెంచేశాడు. ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మరో వైపు ఇండియా స్కోర్ 200 దాటింది.
Miss World 2023 | ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే మిస్ వరల్డ్ (Miss World 2023) పోటీలకు ఈ సారి భారత్ (India) ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ పోటీలు భారత్లో జరగబోతున్నాయి.