భారత్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉబ్జెకిస్తాన్లో 18 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా భారత ప్రభుత్వం స్పందించింది. ఉబ్జెకిస్తాన్ ప్రకటన తమ ద�
ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో భారత్కు చెందిన సవితశ్రీ కాంస్య పతకంతో మెరిసింది. 15 ఏండ్ల భారత మహిళా అంతర్జాతీయ మాస్టర్ సవితశ్రీ 11 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి మూడో స్థానంలో �
Covid cases surge | భారత్లో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రస్తుతం దేశంలో ఎక్కడా పెద్దగా కొవిడ్ కేసులు నమోదు కానప్పటికీ.. వచ్చే జనవరి నెల మధ్య కాలం
Russell Domingo | బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ రస్సెల్ డొమింగో తన పదవికి రాజీనామా చేశారు. కాంట్రాక్టు వచ్చే ఏడాది ప్రపంచకప్ వరకు ఉండగా.. ఏడాది ముందే కోచ్ పదవి నుంచి వైదొలిగాడు. బంగ్లా హెడ్కోచ్గా 2019లో
Corona | దేశంలో కొత్తగా 188 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,46,77,647కు చేరింది. ఇందులో 4,41,43,483 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
దేశంలో గత 24 గంటల్లో 49,464మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా..157 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,77,459కి చేరింది. 4,41,43,342 మంది కరోనా మహమ్మారి ను�
గతంలో ఆమె ఎదుర్కొన్న భయానక సంఘటనలను తలచుకుని భావోద్వేగానికి లోనైంది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో తనకు బెదిరింపులు వచ్చాయని.. నేను ఇండియాలో అడుగుపెడతానని అనుకోలేదంటూ షాకింగ్ విషయాన్న�
Covid-19 Mock Drill | ప్రపంచవ్యాప్తంగా మరోసారి కొవిడ్ మహమ్మారి సర్వత్రా ఆందోళనకు గురి చేస్తున్నది. డ్రాగన్ దేశం చైనా సహా పలు దేశాల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నది. ఈ క్రమంలో కేంద్ర అప్రమత్తమై ముందస్తు జా�
చైనాలో తీవ్రంగా ఉన్న కొవిడ్ పరిస్థితి గురించి వస్తున్న వార్తలతో అనవసరంగా ఆందోళన చెందవద్దని భారతదేశంలో కొవిడ్ టీకా కవరేజీ కారణంగా ఇతర దేశాలకంటే ఎక్కువ హైబ్రిడ్ రోగనిరోధక శక్తి ప్రజల్లో ఉన్నదని అపోల�
Covid-19 | గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉన్న కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో ఈ మహమ్మారి పంజా విసురుతోంది. అక్కడ రోజుకు లక్షల్లో కేసులు బయటపడుతున్నాయి. ఈ తరుణంలో భారత్లోనూ కరోనా కేసుల్లో స�