మనకు అన్ని వనరులు ఉన్నట్టే ఉంటాయి. కానీ ఏవీ రావు. వీ ఆర్ జాక్ ఆఫ్ ఆల్. మాస్టర్ ఆఫ్ నన్. బకెట్ నీళ్ల కోసం చెన్నై తండ్లాడాలా? తన్నీర్ తన్నీర్ అనే సినిమా రావాల్నా? దాని చూసి పండ్లు ఇకిలించడం తప్ప పరిష్
భారత్-చైనా సరిహద్దు వివాదాన్ని ఉక్రెయిన్పై రష్యా దాడితో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పోలిక తీసుకువచ్చారు. నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్తో సంభాషిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రతన్ టాటాకి అత్యంత సన్నిహితుడు, టాటా గ్రూప్లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆర్ కృష్ణకుమార్(84) ఇక లేరు. ముంబయిలోని తన నివాసంలో ఆదివారం గుండెపోటుతో మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజాస్వామ్య చరిత్రలో మునుపెన్నడూ చూడని చీకటి దినాల్ని దేశ ప్రజలు చూస్తున్నారు. ప్రపంచానికి అన్నపూర్ణగా పిలిచే దేశంలో ఎన్నడూ చూడని విధంగా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి.
ఉపాధి లభించక యువత ఎంతటి విపత్కర పరిస్ధితులను ఎదుర్కొంటున్నదో స్వయంగా కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తేటతెల్లం చేశాయి. దేశవ్యాప్తంగా గడిచిన ఏడాది డిసెంబర్లో నిరుద్యోగ రేటు 16 నెలల గరిష్ట స
WhatsApp | ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్ క్షమాపణలు చెప్పింది. అనుకోకుండా జరిగిన పొరపాటుకు క్షమాపణలు చెబుతున్నామని, భవిష్యత్లో మరోసారి పొరపాటు జరుగకుండా చర్యలు తీసుకుంటామని వాట్సాప్ పేర్కొంది. అయితే,
దేశంలో కరోనా వైరస్ కేసుల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా నిన్న ఉదయం 8గంటల నుంచి శనివారం ఉదయం 8గంటల వరకు 1,87,983 మందిని పరీక్షించగా 226 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. �
వచ్చే నెలలో జరుగనున్న ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో.. భారత స్టార్ ఆటగాళ్లు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్, హెచ్ఎస్ ప్రణయ్ ఒకే పార్శం నుంచి పోటీ పడనున్నారు.
యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన ప్రశాంతంగా సాగింది. ఉదయం 9.25 గంటలకు హెలికాప్టర్ ద్వారా యాదగిరి గుట్టకు చేరుకున్న రాష్ట్రపతి 10.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. 55 నిమిషాలపాటు యాదాద్రిలో గడిపారు. �
మహిళానామ సంవత్సరం 2022. ఆమె ఎక్కని పీఠాల్లేవు. ఆమెకు దక్కని పురస్కారాల్లేవు. ఆమె దాటని మైలురాళ్లూ లేవు. పంచాయతీ ఆఫీసు నుంచి ఐక్యరాజ్య సమితి వరకూ.. అన్నీ ఆమె చుట్టూ ప్రదక్షిణలు చేశాయి. స్ఫూర్తిమంతుల జాబితాలైన�
దేశంలో గత 24 గంటల్లో 243 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. గురువారం ఉదయం 8గంటల నుంచి శుక్రవారం ఉదయం 8గంటల వరకు 2,13,080 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 243 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడ�
భారత్లో 2021లో 4.12,432 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 1,53,972 మంది మరణించారని ఉపరితల రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి.