దేశంలోనే మొదటిసారిగా సిక్కు సైనికుల కోసం ప్రత్యేక హెల్మెట్లు తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సిక్కు బలగాల కోసం 12,730 బాలిస్టిక్ హెల్మెట్ల కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించింది. అన్ని రకాల వ�
దేశంలో జనాభా లెక్కల సేకరణ మరింత ఆలస్యం కానున్నది. పదేండ్లకోసారి చేపట్టే ఈ ప్రక్రియ కనీసం ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు వాయిదా పడినట్టు అధికారులు వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ప్రజానుకూల నిర్ణయాలు, అన్నదాతల అభివృద్ధి కోసం దూరదృష్టితో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల 8 ఏండ్లలోనే తెలంగాణ దేశానికి అన్నంపెట్టే స్థాయికి ఎదిగిందని వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి ప�
ఉత్తర భారతదేశాన్ని చలిపులి వణికిస్తోంది. గత కొన్ని రోజులుగా అక్కడ ఉష్ణోగ్రతల స్థాయి భారీగా పడిపోయింది. ఈ కోల్డ్ వేవ్ పరిస్థితులు శుక్రవారం మరింత తీవ్రమయ్యాయి. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత
Naveen Patnaik ఒడిశాలో పురుషుల హాకీ వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూర్కెలాలో బిర్సా ముండా హాకీ స్టేడియం కాంప్లెక్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం పట్నాయక్ మాట్లాడుతూ.. ఒకవేళ ఇ
యువ ఆటగాళ్లతో కూడిన టీమ్ఇండియాకు.. శ్రీలంక చేతిలో పరాజయం ఎదురైంది. అనుభవలేమితో ప్రత్యర్థికి భారీ స్కోరు చేసే అవకాశం ఇచ్చిన భారత్.. ఆనక బ్యాటింగ్లో పోరాడినా.. గెలుపు గీత దాటలేకపోయింది. టాపార్డర్ వైఫల్య
కొత్త వేరియంట్ కారణంగా మరోసారి కొవిడ్ ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చైనా, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాల్లో బయటపడిన ఒమిక్రాన్ బీఎఫ్-7 రకం కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రం అప్రమత�
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు 200లోపే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 1,93,051 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 188 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింద�
పొల్యూషన్ లెవెల్స్ విపరీతంగా పెరగడంతో కొత్త ఏడాదిలో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే రోగుల సంఖ్య ఏకంగా 30 శాతం పెరిగిందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.
Shivam Mavi శ్రీలంకతో జరిగిన ఫస్ట్ టీ20లో ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇండియన్ బౌలర్ శివం మావి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. తన స్పీడ్ బౌలింగ్
ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామంటూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కారు హామీలు నీటి బుడగలేనని తేటతెల్లమైంది. 40 ఏండ్లలో ఎన్నడూ చూడని విధంగా దేశంలో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరిగిపోతున్నా.. బీజేప�
Jasprit Bumrah టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మళ్లీ జాతీయ జట్టులో చేరాడు. శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ను అతన్ని ఎంపిక చేశారు. బుమ్రా ఫిట్గా ఉన్నట్లు జాతీయ క్రికెట్ అకాడమీ క్లియరెన్స్ ఇ�
ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశంలోని మిగిలిన రాష్ర్టాలకూ తెలంగాణ తరహా అభివృద్ధి, సంక్షేమం అవసరమని ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తున�