Rahul Gandhi: ప్రజల్లో ద్వేషం, హింసను ప్రేరేపించి దేశాన్ని విభజించాలని బీజేపీ చూస్తున్నట్లు రాహుల్ విమర్శించారు. ప్రేమను, ఐక్యతను తమ పార్టీ చాటుతోందని ఆయన అ న్నారు. దేశంలో సిద్ధాంతాల మధ్య యుద్ధం �
కేవలం 18 ఏండ్లకే భారత్లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా సాక్షి కొచ్చర్ రికార్డు సృష్టించింది. అంతకు ముందు 19 ఏండ్ల వయసులో మరో మహిళా పైలట్ మైత్రీ పటేల్ సాధించిన రికార్డును సా�
ఆసియా కప్ అండర్-17 ఫుట్బాల్ చాంపియన్షిప్లో శుక్రవారం భారత జట్టు బలీయమైన జపాన్తో తలపడనున్నది. గ్రూపు-డిలో తలపడుతున్న భారత్కు తుది ఎనిమిది జట్లలో చోటు దక్కించుకోవడం కష్టమే. అయితే ప్రణాళికలను పక్కా
తెలంగాణ సాధనోద్యమం ప్రపంచ ప్రజాఉద్యమాల చరిత్రలోనే సమున్నతమని, ప్రజాస్వామిక పోరాటాలకు తలమానికమని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మన అమరుల ఆశయం కేవలం స్వపరిపాలన మాత్రమే కాదని, సుపరిపాలన ఫలాలను సమస్త ప్రజల
ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సేవల్ని అందించేందుకు ప్రభుత్వ శాఖల్లో అదే స్థాయిలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరగాలి. అయితే, అలా జరగడంలేదు. ఏటా �
లష్కరే తోయిబా ఉగ్రవాది సాజిద్ మిర్ను నిషేధిత వ్యక్తుల జాబితాలో చేర్చకుండా ఐరాసలో చైనా అడ్డుపుల్ల వేయడాన్ని భారత్ ఖండించింది. భౌగోళిక ప్రయోజనాల కోసం టెర్రరిస్టులను నిషేధిత జాబితాలో చేర్చలేకపోతే మన�
ఎమర్జింగ్ ఆసియాకప్ను భారత అండర్-23 మహిళల జట్టు గెలుచుకున్నది. బుధవారం ఫైనల్లో భారత జట్టు 31 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించి టైటిల్ను దక్కించుకున్నది.
Vistara: భారత్లో ఉత్తమ విమాన సంస్థగా విస్తారా హ్యాట్రిక్ కొట్టింది. వరుసగా మూడోసారి ఆ అవార్డును విస్తారా సొంతం చేసుకున్నది. భారత్తో పాటు ఆసియా దేశాల్లోనూ విస్తారాకు అవార్డు దక్కింది. ప్రపంచవ్యా
Yoga Day | నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day). ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ( Rashtrapati Bhavan)లో నిర్వహించిన యోగా వేడుకల్లో
China | పాకిస్థాన్కు చెందిన లష్కరే ఉగ్రవాది సాజిద్ మిర్పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయాలన్న భారత్ ప్రతిపాదనను చైనా మరోమారు అడ్డుకున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ (Modi US Tour) అమెరికా పర్యటనకు ముందు చైనా కీలక వ్యాఖ్యలు చేసింది. చైనా ఆర్ధిక ప్రగతిని అడ్డుకునేందుకే భారత్ను అమెరికా అడ్డుపెట్టుకుంటోందని అడ్డగోలు వ్యాఖ్యలు చేసింది.
సుమారు రూ. 88 వేల కోట్ల విలువైన రూ.500 కరెన్సీ నోట్లు భారత దేశ ఆర్థిక వ్యవస్థలోకి చేరకుండా మాయమైనట్టు వస్తున్న ఆరోపణలపై ఎట్టకేలకు ఆర్బీఐ మౌనం వీడింది. అవన్నీ తప్పుడు ఆరోపణలని, ముద్రణాలయంలో ప్రింటయిన ప్రతి న�