దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో 1,94,968 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 174 మందికి పాజిటివ్గా తేలినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల
ఉత్తర భారతదేశాన్ని చలి, దట్టమైన పొగమంచు గజగజ వణికిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ఠస్థాయికి పడిపోవడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ముక�
Amazon | ఆర్థిక మందగనం, ద్రవ్యోల్భణం భయాల మధ్య ప్రముఖ సాఫ్ట్వేర్, ఈ-కామర్స్ కంపెనీలు, సామాజిక మాధ్యమాలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో భారీగా
సమష్టి ప్రదర్శనతో సత్తాచాటిన భారత జట్టు వన్డే సిరీస్ ఖాతాలో వేసుకుంది. ఇటీవలే టీ20ల్లో లంకేయులను చిత్తుచేసిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ చేజిక్కించుకుంది.
వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ తన ర్యాంక్ను మెరుగుపరచుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్ రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేసి రెండు ర్యాంకులు మెరుగై ఆరో స్థానానికి చేరుకున్నాడు.
Sri Lanka battting first భారత్తో జరుగుతున్న రెండవ వన్డేల్లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డే జరుగుతోంది. తొలి వన్డేలో ఇండియా 67 పరుగుల తేడ�
దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాలకు చలి, పొగమంచు నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఈ ఉదయం మేఘావృతమైన వాతావరణం, తేలికపాటి వర్షం కారణంగా ఆయా ప్రాంతాల్లో పొగమంచు తగ్గడంతో విజిబిలిటీ మెరుగుపడినట్లు భారత
భారత్ మరో సిరీస్పై గురిపెట్టింది. ఫార్మాట్తో సంబంధం లేకుండా సొంతగడ్డపై సత్తాచాటుతున్న టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలుండగానే శ్రీలంకతో వన్డే సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తున్నది.
ఎన్ని కరోనా వేరియంట్లు పుట్టుకొచ్చినా ప్రస్తుతానికి దేశానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కే నందికూరి తెలిపారు.