Mobile Subscribers | మొబైల్ ఫోన్ల సబ్ స్క్రైబర్లలో భారత్ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక మొబైల్ సబ్ స్క్రైబర్లు గల దేశంగా నిలిచిందని ఎరిక్ సన్ నివేదిక తెలిపింది.
Asia Cup 2023 : ఆసియా కప్లో భారత్(Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు సూపర్ 4 ఫైట్(Super 4 Fight)కు సిద్దమవుతున్నాయి. టోర్నీలో కీలకమైన ఈ హై టెన్షన్ మ్యాచ్కు వరుణుడి ముప్పు పొంచి ఉంది. దాంతో, ఆసియా క్రికెట్ కౌన్సిల్ రిజ�
G20 Summit | భారత్ అధ్యక్షతన జీ20 శిఖరాగ్ర సమావేశం ఈ నెల 9, 10న జరుగనున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాల అధినేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి శుక్రవా�
భారత్-ఇండియా (India-Bharat Row) పేరు వివాదం నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం దమ్ముంటే రాజ్యాంగాన్ని మార్చాలని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా మోదీ సర్కార్కు సవాల్ విసిరారు.
ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు, అధికారిక పత్రాల్లో.. ఇకపై ‘భారత్' అన్న పదమే వాడబోతున్నామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా పేర్కొన్నాయి. ఈ మార్పు నేపథ్యంలో ఎదురయ్యే పర్యవసానాలపై పునరాలోచన ఏదీ లేదని కేంద్�
విమానాల తయారీ సంస్థ ఎయిర్బస్..మరో 2 వేల మంది దేశీయ ఇంజినీర్లను తీసుకోవడానికి సిద్ధమైంది. ప్రస్తుతం సంస్థ లో 3 వేల మంది ఇంజినీర్లు పనిచేస్తుండగా..వచ్చే రెండేండ్లలో ఈ సంఖ్యని 5 వేల పైకి పైగా పెంచుకోనున్నట్ల
సుదీర్ఘ కాలం తర్వాత స్వదేశంలో జరుగనున్న వన్డే ప్రపంచకప్నకు మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ను ఎంపిక చేస్తే బాగుండేదని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్�
వన్డే ప్రపంచకప్లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరుగనున్న మ్యాచ్లో టీమ్ఇండియాపైనే ఒత్తిడి అధికంగా ఉండనుందని.. పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.
India vs Bharat row | దేశం పేరును ‘ఇండియా’ నుంచి ‘భారత్’గా మార్చాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భావిస్తుండటంతో ఈ అంశంపై అన్ని వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతున్నది. (India vs Bharat row ) ఈ నేపథ్యంలో ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ �
Akshay Kumar: ఇండియా స్థానంలో భారత్ అని ఫిల్మ్ టైటిల్లో మార్పు చేయడం వల్ల నటుడు అక్షయ్ కుమార్పై ఆన్లైన్లో ట్రోలింగ్ జరుగుతోంది. మిషన్ రాణిగంజ్ చిత్రం టైటిల్లో ఈ మార్పు చేశారు. ఇవాళ ఆ ఫిల్మ్కు చెంది�
జీ20 (G20) సదస్సుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతుండగా ఇండియా-భారత్ పేరు వివాదం తెరపైకి రావడం పట్ల చైనా స్పందించింది. పేరు మార్పు కంటే కీలకమైన అంశాలపై భారత్ దృష్టి సారించాలని సూచించింది.
Shashi Tharoor | కేంద్ర ప్రభుత్వం త్వరలో దేశం పేరును ‘ఇండియా’ (India) నుంచి ‘భారత్’ (Bharat)గా మారుస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ అంశం కాస్తా రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రె�
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా సీఈవో పీఆర్ సోమసుందరం తన పదవి నుంచి వచ్చే ఏడాది వైదొలగబోతున్నారు. జనవరి 2013లో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా చీఫ్గా నియమితులైన ఆయన పదేండ్లుగా విధులు నిర్వహించారు. అయి