ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో భారత్ మూడో స్థానానికి చేరింది. ఎగబాకింది. వరుసగా రెండు వన్డేల్లో ఓటమి పాలవ్వడంతో కివీస్ రెండో స్థానానికి పడిపోయింది.
భారత గడ్డపై కివీస్ అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఐదు వికట్ల నష్టానికి 15 పరుగులతో ఇంగ్లండ్ను వెనక్కి నెట్టింది. భారత గడ్డపై అతి తక్కువ స్కోర్ కావడం విశేషం
India Vs New Zealand: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ రెండో వన్డే రాయ్పూర్లో జరగనున్నది. టాస్ గెలిచిన ఇండియా తొలుత బౌలింగ్ ఎంచుకున్నది. మూడు వన్డేల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంతో ఉన్న విషయం తెలిసిందే.
సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా.. మరో పోరుకు రెడీ అయింది. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా శనివారం భారత్, న్యూజిలాండ్ మధ్య ఇక్కడ రెండో వన్డే జరుగనుంది.
అరంగేట్ర ఆల్రౌండర్ అమన్జ్యోత్కౌర్ (30 బం తుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు) సత్తాచాటడం తో దక్షిణాఫ్రికాతో గు రువారం రాత్రి జరిగిన టీ20లో భారత్ విజయం సాధించింది.
భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తూర్పు లఢక్లో విధులు నిర్వహిస్తున్న తమ దేశ సైన్యంతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే.. దాన్ని సాధించేవరకు విశ్రమించని మనస్తత్వం సీఎం కేసీఆర్ సొంతం. తెలంగాణ ఉద్యమమైనా.. నీటిపారుదల ప్రాజెక్టులైనా.. పథకాలైనా.. తాను అనుకున్నాడంటే పట్టుబట్టి సాధించడం కేసీఆర్
India battingన్యూజిలాండ్తో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పిచ్ డ్రైగా ఉందని, బ్యాటింగ్కు అనుకూ�
ఉత్తర భారతం చలి తీవ్రతకు వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ఢిల్లీ వాసులు చలికి అల్లాడిపోతున్నారు. చలికితోడు భారీగా మంచు కురుస్తుండటంతో ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి
ప్రపంచ ఆర్థిక వృద్ధిని ప్రభావితం చేయడంలో చైనా స్థానంలో త్వరలోనే భారత్ రాబోతున్నదన్న అంచనాలు సరికావని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు.
దేశమంతా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నదని, అందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు.
నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చుకుని ఆటను ఆస్వాదించేందుకు సిద్ధ