న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా మైక్రోచిప్లకు తీవ్ర కొరత ఏర్పడింది. దీని కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో స్మార్ట్కార్డ్ ఆధారిత డ్రైవింగ్ లైసెన్స్, వెహికిల్ రిజిస్ట్రేషన్ �
బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?.. అయితే ఈ సమాచారం మీకోసమే. ప్రస్తుతం తులం పసిడి ధర రూ.60 వేల దరిదాపుల్లో కదలాడుతున్నది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కోసం గోల్డ్వైపే చూస్తున్నారు. ఈ క్రమంలో�
IND - BAN ODI series | భారత్ - బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ఆదివారం వన్డే సిరీస్ ప్రారంభమైంది. ఇవాళ తొలి వన్డే జరుగుతున్నది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
MLAs | ప్రజల సమగ్రాభివృద్ధికి పాటుపడతామని ప్రమాణాలు చేస్తున్న ఎమ్మెల్యేలు ఆ వాగ్ధానాలను మరిచి వారే సుసంపన్నులు అవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4,001 ఎమ్మెల్యేల్
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు వెస్టిండీస్తో పూర్తి ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. మూడు రోజులకు ముందే ముగిసిన పోరులో భారత్.. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించి�
Arunachal Pradesh | అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు అమెరికా అండగా నిలిచింది. అరుణాచల్ భారత్లో అంతర్భాగమేనని ఆ దేశ విదేశీ సంబంధాల కమిటీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని సెనేట్లో ప్రవేశపెట్టింది. ఒకే రకమైన అభిప్రాయాలు
మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (మెయిల్), చైనాకు చెందిన ప్రముఖ ఆటో రంగ సంస్థ బీవైడీ కలిసి రాష్ట్రంలో విద్యుత్తు ఆధారిత వాహనాలు (ఈవీ), బ్యాటరీ తయారీ ప్లాంట్లను ఏర
న్యూఢిల్లీ: దేశంలో ఔషధాల తయారీ, దిగుమతి, విక్రయాల నియంత్రణకు కొత్త ఔషధ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నది. భారత్లో తయారైన దగ్గు మందుల కారణంగా గత ఏడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్లో పలు
Heavy Rains | రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఉత్తర భారతంపై వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. భారీ వర్షాలు, వరద సంబంధిత ఘటనల్లో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 145 �
Virat Kohli: 81 బంతులు ఆడిన తర్వాత కోహ్లీ ఫోర్ కొట్టాడు. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఈ ఘటన జరిగింది. అయితే ఫోర్ కొట్టిన తర్వాత కోహ్లీ ఆ మూమెంట్ను ఎంజాయ్ చేశాడు. సెంచరీ కొట్టిన ప్లే�
Yashaswi Jaiswal: విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి యశస్వి జైస్వాల్ 143 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్లో 14 బౌండరీలు ఉన్నాయి. ఇండియా తరపున తొలి టెస్టులోనే సె�
అంతర్జాతీయ వేదికపై మోదీ సర్కార్ మరోసారి భారత పరువును పోగొట్టింది. భారత అంతర్గత విషయాలను బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విదేశాలు జోక్యం చేసుకుంటున్నాయి. రెండు నెలలుగా నిప్పుల కొలిమిని తలపిస్తున�
Yashasvi Jaiswal | ఓపెనర్లు దంచికొట్టడంతో వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. జాతీయ జట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడుతున్న యశస్వి జైస్వాల్ (244 బంతుల్లో 116 పరుగులు; 12 ఫోర్లు), కెప్ట
IND vs BAN | తొలి రెండు మ్యాచ్ల్లో తిరుగులేని ఆధిపత్యంతో బంగ్లాదేశ్పై టీ20 సిరీస్ చేజిక్కించుకున్న భారత మహిళల జట్టు.. నామమాత్రమైన మూడో మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. మొదట భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లక�
నౌకా దళానికి అవసరమైన 26 రాఫెల్ - ఎమ్ జెట్లను, మూడు స్కార్పిన్ క్లాస్ జలాంతర్గాములను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడానికి రక్షణ కొనుగోళ్ల మండలి(డీఏసీ) ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ గురువారం ఒక ప్రకటనలో తెలి�