Netflix | ఓటీటీ (OTT) సంస్థల్లో రారాజుగా వెలుగుతున్న నెట్ఫ్లిక్స్ (Netflix ).. పాస్వర్డ్ షేరింగ్ (Password Sharing) విషయంలో కీలక ప్రకటన చేసింది. ఇంతకు ముందు చెప్పినట్టుగానే పాస్ వర్డ్ షేరింగ్ విధానాన్ని భారత్ (India)లో నిలిపివేసి
PUBG Love Story | పబ్జీలో పుట్టిన ప్రేమ పేరుతో భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన సీమా హైదర్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. పాకిస్థాన్ పౌరురాలైన సీమా హైదర్ భారత్లోకి ప్రవేశించేందుకు పక్కాగా ప్లాన్ వేస�
న్యూఢిల్లీ: విపక్షాలు తమ రాజకీయ కూటమికి ‘ఇండియా’ అని పేరు పెట్టడంపై ఢిల్లీలోని బారాఖంబా పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. దేశం పేరును అనుచితంగా వినియోగించారని ఆరోపిస్తూ 26 ప్రతిపక్ష పార్టీలపై అవినిశ్ మ�
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతుండటంతో దేశంలో పొత్తల సందడి మొదలైంది. 65 పార్టీలు బీజేపీ లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని కూటముల్లో చేరాయి. పార్లమెంట్లో 91 మంది సభ్యులను కలిగిన మరో 11 పార్
పార్టీలు, సంకీర్ణ కూటముల పేరు దేశం పేరుతో ఉండకూడదని బిహార్ మాజీ సీఎం, హిందుస్తాన్ ఆవాం మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితన్ రాం మాంఝీ (Jitan Ram Manjhi) పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 11 వరకు కొనసాగనున్నాయి. మణిపూర్ ఘర్షణలు, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరలు పెరుగుదల, నిరుద్యోగం, ఢిల్లీ ఆర్డినెన్స్, �
PUBG Love Story | పబ్జీ ఆటలో కుదురిన ప్రేమ పేరుతో భారత్లోకి ప్రవేశించి, ఉత్తరప్రదేశ్కు చెందిన సచిన్ మీనా అనే వ్యక్తిని పెండ్లి చేసుకొన్న పాకిస్థాన్లోని కరాచీకి చెందిన సీమా హైదర్ అనే మహిళ కథ అంతా ఉత్తిదేనా? లే�
రోడ్డు ప్రమాదాల కారణంగా దేశంలో ఏడాదికి దాదాపు 15 లక్షల మరణాలు సంభవిస్తున్నాయని ఫిక్కీ-ఈవై మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రోడ్డు ప్రమాద మరణాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నదని, ప్రపంచవ్యాప
Mamata Banerjee | కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల రెండో దఫా సమావేశాల అనంతరం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ‘ఎన్డీఏ (
బెంగళూరు: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలకు చెందిన నేతలు రెండు రోజులుగా బెంగళూరులో సమాలోచనలు జరుపుతున్నారు. ఎన్డీయేను ఎదుర్కొనబోయే ఈ ప్రతిపక్ష కూటమికి I-N-D-I-A (ఇండియన్ న�
న్యూఢిల్లీ: హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్నవారికి కెనడా శుభవార్త చెప్పింది. హెచ్1బీ వీసాదారులు తమ దేశంలో ఉద్యోగం చేసుకోవచ్చని ప్రకటించింది.
న్యూఢిల్లీ: భారత్లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది. న్యూఢిల్లీ: భారత్లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది.
జపాన్ రాజధాని టోక్యోలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్-2023లో భారత విద్యార్థులు మూడు స్వర్ణం, రెండు రజత పతకాలు సాధించారు. తెలంగాణకు చెందిన మెహుల్ గోల్డ్ మెడల్ సాధించాడు.
India vs Westindies : వెస్టిండీస్ పర్యటన తొలి టెస్టులోనే దుమ్మురేపిన భారత జట్టు(Team India) ఆతిథ్య జట్టుకు గట్టి హెచ్చరికలు పంపింది. రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని రోహిత్ శర్మ (Rohit Sharma) సేన పట్ట