నాలుగేండ్ల తర్వాత హైదరాబాద్ వేదికగా అంతర్జాతీయ మ్యాచ్ జరుగబోతున్నది. తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసేందుకు ఫ్యాన్స్ వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. కష్టనష్టాలకు ఓర్చుకుని ఆటను ఆస్వాదించేందుకు సిద్ధ
దక్షిణాఫ్రికాతో నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా సోమవారం జరిగిన తొలి టెస్టులో భారత మహిళల హాకీ జట్టు 5-1తో విజయం సాధించింది. గత యేడాది తరువాత జట్టుతో చేరిన మాజీ కెప్టెన్ రాణి రాంపాల్ సత్తా చాటుతూ ఒక గోల్�
Pakistan PM Shehbaz Sharif ఇండియాతో జరిగిన మూడు యుద్ధాల వల్ల గుణపాఠాలు నేర్చుకున్నామని, ఇప్పుడు ఆ దేశంతో శాంతి ఆకాంక్షిస్తున్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. అల్ అరేబియా ఛానల్కు ఇచ్చిన ఇంటర�
ప్రపంచాన్ని మరోసారి కొవిడ్ భయాలు చుట్టుముట్టినప్పటికీ.. భారత్లో మాత్రం మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. తాజాగా దేశంలో కరోనా వైరస్ కేసులు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్ల�
| దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 74,320 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 114 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత�
ఉత్తర భారతదేశం గజగజ వణికిపోతోంది. గత కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు భారీగా పతనమవుతున్నాయి. నేటి నుంచి వరుసగా మూడు రోజుల పాటు �
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,74,467 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 179 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో మొత్త�
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారి ప్రవేశపెడుతున్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్నకు నేడు తెరలేవనుంది. పురుషుల విభాగంలో 1988 నుంచి అండర్-19 ప్రపంచకప్ నిర్వహిస్తున్న ఐసీసీ.. గత కొన్నాళ్లుగా బాలి�
Uppal Stadium | ఈ నెల 18వ తేదీన ఉప్పల్ స్టేడియం వేదికగా భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం ఉప్పల్ స్టేడియంను రాచకొండ సీపీ దేవేంద్ర సింగ్