కార్ల సంస్థ మారుతి సుజుకీ..హైదరాబాద్లో మరో సర్వీసింగ్ సెంటర్ను ప్రారంభించింది. దీంతో తెలంగాణలో టచ్ పాయింట్ల సంఖ్య 147కి చేరుకోగా, దేశవ్యాప్తంగా 4,500కి చేరుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూ�
ICC Rankings : వన్డే, టీ20 యుగంలో ఆదరణ కోల్పోతున్న టెస్టు క్రికెట్కు టెస్టు చాంపియన్షిప్ కొత్తకళ తెచ్చింది. ఐదు రోజుల ఆటలోని మజాను మళ్లీ గుర్తు చేసింది. భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్ల టెస్టు ర్యాంకులను ఈరో�
WTC Final 2023 : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) తేదీ ఖరారైనప్పటి నుంచి ఓవల్(Oval) స్టేడియం వార్తల్లో నిలిచింది. అక్కడ గెలుపు ఎవరిది? పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందా? లేదంటే బ్యాటర్లకు స్వర్గధా
భారత్లో నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2) తయారీ చేపట్టనున్నట్టు కంపెనీ అధికారికంగా నిర్ధారించింది. మార్కెట్ డిమాండ్స్కు అనుగుణంగా అప్కమింగ్ 5జీ ఫోన్ భారత్లో తయారవుతుందని స్పష్టం చేసింది.
ప్రధాని మోదీ (PM Modi) వెనక అద్దం చూస్తూ (Rear-view mirror) భారతదేశం అనే కారును నడుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమర్శించారు. అద్దంలో చూసి కారు నడుపుతూ ప్రమాదం ఎందుకు జరిగిందని అడిగే పరిస్థితు�
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ రెజోనా మల్లిక్ హీనా పసిడి కాంతులు విరజిమ్మింది. కొరియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ మహిళల 400 మీటర్ల పరుగులో ఆదివారం హీన అగ్రస్థానంలో నిలిచి�
Mahesh Bigala | అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా వాసి సజీవదహనం పట్ల బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్(BRS NRI Cell) గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల గుప్తా(Mahesh Bigala) దిగ్బ్రాంతిని వ్యక్తం చే�
David Warner : టెస్టు క్రికెట్లో కొత్త అధ్యాయంగా నిలిచిన ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023)కు కౌంట్డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో ఇంగ్లండ్ వేదికగా ఫైనల్ ఫైట్ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదు�
Ajinkya Rahane : ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్(WTC Final 2023) కోసం ఇంగ్లండ్లో సాధన చేస్తున్న టీమిండియా మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే(Ajinkya Rahane) ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్కు ముందు బీ�
Islamic Nation: ఇండియాను 2050 నాటికి ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఎన్ఐఏ పోలీసులు భగ్నం చేశారు. మధ్యప్రదేశలో ముగ్గురు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకున్నారు. భారత్, హిందువులకు వ్�
Train Accidents: దేశంలో జరిగిన అయిదు భీకర రైలు ప్రమాదాల గురించి తెలుసుకుందాం. భారీ ప్రాణ నష్టాన్ని ఆ ప్రమాదాలు మిగిల్చాయి. శుక్రవారం ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 233 మంది ప్రయాణికులు మరణించారు.