దేశ రాజధాని ఢిల్లీ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సదస్సు (G20 Summit Budget) ముగిసింది. జీ20 సదస్సు విజయవంతం కోసం అధికారులు, వివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులు గత కొద్దినెలలుగా విస్తృ�
Asia CUp 2023: ఆసియాకప్లో భాగంగా మరికాసేపట్లో శ్రీలంకతో ఇండియా తలపడనున్నది. అయితే పాకిస్థాన్పై 228 రన్స్ తేడాతో నెగ్గిన ఇండియా.. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే మరో వన్డే ఆడేందుకు సిద్దమైంది. ఈ నే�
Canada PM Justin Trudeau: జస్టిన్ ట్రూడో కోసం బ్యాకప్ ప్లేన్ వస్తుంది. లేదా ఇక్కడ ఉన్న విమానాన్ని రిపేర్ చేసి పంపాల్సి ఉంటుంది. ఇవాళ మధ్యాహ్నం తర్వాత ట్రూడో కెనడా పయనమయ్యే ఛాన్సు ఉన్నట్లు తెలుస్తోంది. జీ20 మీట
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన టీమ్ఇండియా ఆసియాకప్లో సాధికారిక విజయం సాధించింది. వర్షం కారణంగా రిజర్వ్డేలో కొనసాగిన పోరులో భారత్ 228 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తుచేసింది. �
India Vs Pakistan: ఇవాళ ఉదయం కూడా కొలంబోలో వర్షం కురిసింది. రిజర్వ్ డే రోజున కూడా మ్యాచ్ జరగకుంటే, అప్పుడు ఇండియా పరిస్థితి దారుణంగా మారనున్నది. ఆసియాకప్ గ్రూప్ 4 స్టేజ్లో ప్రస్తుతం పాక్, లంకలు పాయింట�
ఊహించిందే నిజమైంది! దాయాదుల పోరుకు వరుణుడు అడ్డుపడతాడని అనుకున్నట్లే జరిగింది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య పోరు భారీ వర్షం కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయింది. నేడు రిజర్వ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశం పేరును అనధికారికంగా మార్చేయటంతో ఎక్కడ చూసినా ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తున్నది. ప్రధానిమోదీ దక్షిణాఫ్రికా పర్యటన నుంచి అధికారిక కార్యక్రమాల్లో ఇండియాకు బదులుగా భార
Dilip Ghosh | ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో ఏర్పాటు చే�
క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. ఆసియాకప్ సూపర్-4లో భాగంగా ఆదివారం దాయాది పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన పోరు వర్షార్పణం �
భారత్లోని బాలికల్లో రక్తహీనత సమస్య తీవ్రంగా ఉన్నదని ఓ అధ్యయనం పేర్కొన్నది. 10 మంది టీనేజ్ అమ్మాయిల్లో(15-19 ఏండ్ల మధ్య వయసు గలవారు) దాదాపు ఆరుగురు రక్తహీనతతో బాధపడుతున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల(హెచ�
G20 Summit | భారత్, మిడిల్ ఈస్ట్, యూరోప్ మధ్య వాణిజ్య సంబంధాలను మరింతగా పెంపొందించేందుకు కనెక్టివిటీ కారిడార్ను ప్రపంచ నేతలు ప్రారంభించారు. భారత్ అధ్యక్షతన శనివారం ఢిల్లీలో జరిగిన జీ20 (G20 Summit) శిఖరాగ్ర సమావేశంలో
Morocco Earthquake | ఆఫ్రికా దేశమైన మొరాకో (Morocco)ను భారీ భూకంపం (Earthquake) కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ భూకంపం ధాటికి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై భారత్ స్పందించింది. ప్రకృతి విపత్తులో వందల సంఖ్యలో ప్రజలు �
Bypolls results | దేశంలోని ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగి ఉప ఎన్నికల ఫలితాలు (Bypolls results) శుక్రవారం వెలువడ్డాయి. కొత్తగా ఏర్పడిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బీజేపీకి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నికలు జరిగిన మొత్తం ఏడు స్థానాలకుగ