భారత ఫుట్బాల్ జట్టు తమ ర్యాంకింగ్స్ను మరింత మెరుగుపర్చుకుంది. అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) గురువారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్లో భారత్ 100వ ర్యాంక్లో నిలిచింది.
ఇటీవల మణిపూర్, పంజాబ్లో ఇంటర్నెట్ సేవలపై నిషేధం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు రూ.15.5 (1.9 బిలియన్ డాలర్లు) వేల కోట్ల నష్టం వాటిల్లిందని తాజా నివేదిక ఒకటి అంచనావేసింది.
ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్లో భారతదేశం గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మూడు స్థానాలు దిగజారి 40వ స్థానానికి పరిమితమైంది. 2022లో 37వ స్థానంలో ఉండేది. 2019-21 మధ్య మూడేళ్లు భారత్ వరుసగా 43వ ర్యాంకుతోనే సరిపెట్టుకుంది.
ODI World Cup Schedule: వన్డే వరల్డ్కప్ షెడ్యూల్ను ఇవాళ ఐసీసీ రిలీజ్ చేసింది. అక్టోబర్ 15న ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగనున్నది. అహ్మాదాబాద్ వేదికగా ఆ హైవోల్టేజ్ గేమ్ జరగనున్నది. అక్టోబర్ 5న టోర్నీ స�
Kakatiya Mega Textile Park: కాకతీయ టెక్స్టైల్ పార్క్ దేశంలోనే అతి పెద్ద టెక్స్ టైల్ పార్క్గా రూపుదిద్దుకుంటోంది. సుమారు 1350 ఎకరాల విస్తీర్ణంలో ఆ టెక్స్టైల్ పార్క్ను నిర్మిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించా�
ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఇప్పటికే దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ సెమీఫైనల్కు దూసుకెళ్లిన భారత్.. మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్లో కువైట్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో చిరక�
‘నా డ్యూటీ టైం ముగిసింది. ఇక నేను విమానాన్ని నడపను’ అంటూ అంతర్జాతీయ విమాన పైలట్ ఒకరు అర్ధాంతరంగా విధుల నుంచి తప్పుకోవడంతో ప్రయాణికులు నానా అగచాట్లు పడ్డారు. ఆరు గంటల పాటు మరో పైలట్ కోసం నిరీక్షించినా ప�
Monsoon: బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల.. చాలా వేగంగా రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించినట్లు భారతీయ వాతావరణ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. దాదాపు 62 ఏళ్ల తర్వాత ఇలాంటి పరిణామం చోటుచ�
Mumbai Rains | రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముంబైలో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం (IMD) హెచ్చరించింది.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్.. భారత్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నాయి. అమెజాన్ 15 బిలియన్ డాలర్లు, గూగుల్ 10 బిలియన్ డాలర్ల చొప్పున ఇన్వెస్ట్ చేసే అవకాశాలున్నాయి.
Predator Drones | పాక్, చైనా సరిహద్దులతో పాటు విస్తారమైన సముద్ర ప్రాంతంతో అన్ని ప్రాంతాలపై నిఘాను పెంచేందుకు దేశవ్యాప్తంగా మూడు ప్రధాన కేంద్రాల్లో 31 ప్రిడేటర్ డ్రోన్లను రక్షణ శాఖ మోహరించనున్నది.
పొట్టి ఫార్మాట్లో దంచికొడుతున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొలిసారి భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. వచ్చే నెల 12 నుంచి వెస్టిండీస్తో జరుగనున్న రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం శివసుందర�
వందా, రెండొందల కోసం ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడిన ఆ కుర్రాడు.. పొట్ట కూటి కోసం పానీపూరీ సైతం అమ్మాడు. ప్రాక్టీస్ చేసే స్టేడియం పక్కనే ఓ చిన్న టెంట్లో జీవనం సాగించిన ఆ బుడ్డోడు.. తన లక్ష్యాన్ని మాత్రం ఏనాడు మ�
Rahul Gandhi: ప్రజల్లో ద్వేషం, హింసను ప్రేరేపించి దేశాన్ని విభజించాలని బీజేపీ చూస్తున్నట్లు రాహుల్ విమర్శించారు. ప్రేమను, ఐక్యతను తమ పార్టీ చాటుతోందని ఆయన అ న్నారు. దేశంలో సిద్ధాంతాల మధ్య యుద్ధం �