భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,80,926 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 171 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో �
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ‘స్పేర్’ పేరుతో రాసిన పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చింది. ఈ పుస్తకం ద్వారా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. కాగా, గతంలో భారత పర�
గత పది రోజులుగా ఉత్తర భారతాన్ని తీవ్రమైన చలి, పొగమంచు వణికిస్తోంది. దట్టంగా మంచు తెరలు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. దీంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నార�
భారత్లోకి ప్రైవేటు ఈక్విటీ (పీఈ) నిధుల ప్రవాహం తరిగిపోయింది. 2022లో దేశీ కంపెనీల్లోకి తరలివచ్చిన పీఈ పెట్టుబడులు అంతక్రితం ఏడాదికంటే 42 శాతం క్షీణించి 23.3 బిలియన్ డాలర్లకు తగ్గినట్టు మంగళవారం విడుదలైన నివే
India batting శ్రీలంకతో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ శనక తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మైదానంలో తేమ అధికంగా ఉన్న కారణంగా.. తొలుత బౌలింగ్ తీసుకున్న �
దేశంలో కరోనా వైరస్ కేసులు స్వల్పంగా తగ్గాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,69,568మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 121 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ�
పూడిక వల్ల భారత్లోని ఆనకట్టల్లో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్నదని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది. 2050 నాటికి 3,700 డ్యాంలలో 26% నిల్వను కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించింది
2016 నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం రూ.1000,రూ.500 నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ�
రాష్ట్రంలో మాదిరిగానే దేశ ప్రజలకు సుస్థిర పాలన అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని, రాబోయే రోజుల్లో దేశంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ దీమా వ్యక్తం చేశారు. సో
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో 85,282 మందిని పరీక్షించగా.. 170 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,80,094కి చేరింది. ప్రస్తుతం దేశంల�
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఈ ఏడాది సుమారు 18 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనున్నట్లు గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తొలగింపు ప్రక్రియలో దాదాపు వెయ్యి మంది భారత ఉద్యోగులపై ప్రభావం పడనున్నట్�
సర్వజన హితమే తమ పార్టీ లక్ష్యమని బీఆర్ఎస్ నేత, ఏపీ మాజీ మంత్రి రావెల కిశోర్బాబు స్పష్టం చేశారు. దేశంలో కేవలం కొన్ని వర్గాలకు కొమ్ముకాసి మిగిలిన అన్ని వర్గాలను అణచివేయడమే ప్రధాని నరేంద్రమోదీ విధానంగా