జాతీయ హ్యాండ్బాల్ సంఘం లో నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. గత కొంత కాలంగా రెండు వర్గాల మధ్య నడుస్తున్న వివాదంలో సయోధ్య కుదిరింది. అర్శనపల్లి జగన్మోహన్రావు నేతృత్వంలోని హ్యాండ్బాల్ అసోసి�
WTC-2023 Final | వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ - 2023 ఫైనల్ మ్యాచ్కు అంపైర్లుగా, రిఫరీగా వ్యవహరించే అధికారుల పేర్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక ప్రకటన చేసింది.
Men's Junior Asia Cup | హాకీ మెన్స్ జూనియర్ ఆసియా కప్లో భారత జట్టు ఓటమి అన్నదే లేకుండా విజయాలతో దూసుకుపోతున్నది. ఇప్పటికే ఈ టోర్నీలో చైనీస్ తైపీ, జపాన్ జట్లను భారత్ ఓడించింది. పాకిస్థాన్తో మ్యాచ్ను 1-1 గోల్స్తో
మోదీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) అఖిల భారత ప్రధాన కార్యదర్శి హిమాగ్న రాజ్ భట్టాచార్య అన్నారు.
ఆస్ట్రేలియాలో భారత మహిళల హాకీ జట్టు తమ పర్యటనను విజయంతో ముగించింది. శనివారం ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరిగిన చివరి, అయిదో మ్యాచ్లో భారత జట్టు 2-1తో గెలుపొందింది.
China | చైనా దురాక్రమణ విషయంలో రక్షణ రంగ నిపుణుల అనుమానాలే నిజమయ్యాయి. భారత్కు చెందిన నాలుగు కీలక ప్రాంతాలపై చైనా పెత్తనం పెరిగిపోయినప్పటికీ బీజేపీ సర్కారు బుజ్జగించే రీతిలో ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగ�
ICC Prize Money: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ జరగనున్నది. ఆ ఫైనల్లో గెలిచిన జట్టుకు 13 కోట్ల ప్రైజ్మనీ ఇవ్వనున్నారు. రన్నర్ జట్టుకు ఆరు కోట్లు అందజేయనున్నారు.
Tuberculosis | క్షయవ్యాధి (TB) ఓ ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ నివేదిక ప్రకారం 2021లో 16 లక్షల మంది టీబీకి బలయ్యారు. మరో వైపు భారత్ 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించాలనే లక్ష�
India Corona | దేశంలో మరోసారి 500కి పైనే కొత్త కేసులు (India Corona Virus) నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Ministry) వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల వ్యవధిలో 1,23,395 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 535 కొత్త కేసులు బయటపడ్�
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా రికార్డులకెక్కిన భారత్.. దయనీయ దేశాల జాబితాలోనూ చేరింది. దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న 157 దేశాల్లో ఇండియా 103వ ర్యాంక్ సాధించిం ది.
జీవశాస్ర్తాల రంగానికి ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్న హైదరాబాద్కు ఈ రంగంలో మరో భారీ పెట్టుబడి దక్కింది. అమెరికాకు చెందిన స్టెమ్క్యూర్స్ సంస్థ హైదరాబాద్లో అతిపెద్ద స్టెమ్సెల్ తయారీ కర్మాగారాన్ని ఏర
ప్రపంచ టేబుల్ టెన్నిస్ చాంపియన్షిప్లో భారత మహిళా పాడ్లర్ మనిక బత్రా పోరు ముగిసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్లో 39వ ర్యాంకర్ మనిక 11-6, 10-12, 9-11, 11-6, 11-13, 11-9, 3-11తో 13వ ర్యాంకర్ ఆడ్రియాన డయాజ్(ప్యూర్టోరిక) చ�