భారత మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ప్రముఖ క్రీడా సామాగ్రి సంస్థ ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితురాలైంది. హర్మన్ప్రీత్ యేడాది అంతటా ప్యూమా సంస్థ పాదరక్షలు, దుస్తులు, ఇతర ఉత్పత్
కొలీజియం ప్రతిపాదించిన న్యాయమూర్తుల పేర్లను కేంద్రం తొక్కిపెట్టడం ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రొహిన్టన్ ఫాలి నారీమన్ పేర్కొన్నారు.
2021లో జరగాల్సిన దేశవ్యాప్త జనగణన ప్రక్రియను 2024కు వాయిదా వేస్తూ కేంద్ర సర్కార్ గతవారం విధానపరమైన నిర్ణయం తీసుకొన్నది. లోక్సభ ఎన్నికలు ముగిసిన అనంతరం 2024, జూలై తర్వాతనే జనగణన ఉండే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వ
న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. రాంచీలో తొలి మ్యాచ్ చేజార్చుకున్న టీమ్ఇండియా మలి మ్యాచ్లో గెలిస్తేనే నిలిచే పరిస్థితి కొనితెచ్చుకుంది. వన్డే సిరీస్ విజయమ�
భారత పురుషుల హాకీ జట్టు వరుసగా రెండో విజయంతో హాకీ వరల్డ్ కప్ టోర్నీని ముగించింది. శనివారం జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికాతో 5-2తో గెలుపొందింది. అర్జెంటీనాతో కలిసి తొమ్మిదో స్థానంలో నిలిచింది.
వరుస విజయాలతో దూకుడు మీదున్న భారత్కు న్యూజిలాండ్ చేతిలో తొలి ఓటమి ఎదురైంది. వన్డే సిరీస్ వైట్వాష్ ఎదుర్కొన్న కివీస్ పొట్టి ఫార్మాట్లో టీమ్ఇండియాకు చెక్ పెట్టింది.
ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై ఘన విజయం సాధించింది.
దేశంలో అంతరించిపోతున్న చీతాల సంఖ్య మరింత పెరుగనుంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువులుగా పేరొందిన చీతాలు భారత్లో అంతరించిపోయి దాదాపు ఐదు దశాబ్దాలకు
మానవ తప్పిదాలు, కర్బన ఉద్గారాల కారణంగానే పర్యావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ (ఎన్జీఆర్ఐ) పేర్కొంది.
ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్లో క్వార్టర్స్ బెర్తు దక్కించుకోలేకపోయిన భారత్..వర్గీకరణ మ్యాచ్లో భారీ విజయం సాధించింది. గురువారం జపాన్తో జరిగిన మ్యాచ్లో టీమ్ఇండియా 8-0 తేడాతో విజయదుందుభి మోగించింద