Chinese Spy Balloon:అమెరికానే కాదు.. ఇండియాపై కూడా బెలూన్లతో నిఘా పెట్టింది చైనా. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి తెలిపారు. దాదాపు 40 దేశాల సైనిక స్థావరాలపై చైనా నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.
రవిచంద్రన్ అశ్విన్ నేతృత్వంలోని భారత స్పిన్ దళాన్ని వారి దేశంలో ఎదుర్కోవడం గొప్ప సవాల్తో కూడుకున్నదని ఆస్ట్రేలియా మేటి బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా వ్యాఖ్యానించాడు.
అమెరికా వీసాల కోసం ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న భారతీయులకు మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం శుభవార్త చెప్పింది. వెయిటింగ్ పీరియడ్ను తగ్గించేందుకు నిబంధనలు మార్చినట్టు పేర్కొన్నది.
Asia Cup | ఈ ఏడాది పాక్లో జరిగే ఆసియా కప్పై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. పాక్ నుంచి టోర్నీని తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ సంకల్పింది. ఈ నెల 4న బహ్రెయిన్లో ఏసీసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆసియా కప�
ళితబంధు పథకం దేశంలోనే సరికొత్త విప్లవమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. దళితుల అభ్యున్నతికి ఈ పథకం కొత్త దారులు చూపుతుందని చెప్పారు.
దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్లో భారత్ విజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించిన రాష్ర్టానికి చెందిన త్రిష, యశశ్రీ, షాలినిని ఎమ్మెల్సీ కవిత ప్రత్యేకంగా అభినందించారు.
right hand transplantion: కుడి చేతిని ట్రాన్స్ప్లాంట్ చేశారు ముంబై డాక్టర్లు. 18 ఏళ్ల అమ్మాయికి కొత్త చేయిని ఫిక్స్ చేశారు. ఆమెకు పుట్టుక నుంచే కుడిచేయి లేదు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని వర్గాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
ప్రతిష్ఠాత్మక ఫార్ములా-ఈ రేసింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. అందరూ ఎప్పుడెప్పుడంటూ ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. భారత్ వేదికగా తొలిసారి జరుగుతున్న ఫార్ములా-ఈ ప్రపంచ చాంపియన్షిప్ పోటీలకు హైదరాబాద్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) అంచనాలకుమించి ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.15,477 కోట్ల నికర లాభాన్ని గడించింది.
ఐసీసీ తొలిసారి నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యులు స్వదేశంలో అడుగుపెట్టారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారత జట్టు అమ్
బడ్జెట్లో దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని