స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
వీసాల జారీలో భారత్లోని అమెరికా ఎంబసీ 10 లక్షల మైలురాయిని దాటింది. ఈ ఏడాది జారీ చేసిన వివిధ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల సంఖ్య 10 లక్షలకు చేరుకున్నట్టు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.
భారత్కున్న విదేశీ రుణభారం (కార్పొరేట్ సహా) పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి అప్పుల విలువ 629 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం తెలియజేసింది. మార్చి ఆఖర్లో 624.3 బిలియన్ డాలర్ల�
BMW | జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీ ఐఎక్స్1ని దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 5వ జనరేషన్గా విడుదల చేసిన ఈ కారు సింగిల్ చార్జింగ్తో 440 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
వన్డే ప్రపంచకప్ ఆడేందుకు దాయాది పాకిస్థాన్ జట్టు.. భారత్లో అడుగుపెట్టింది. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ టీమ్ ఇక్కడికి చేరుకోవడం ఇదే తొలిసారి.
Ind Vs Aus: ఇండియాతో జరుగుతున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా(Ind Vs Aus) మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.
న్డే క్రికెట్కు విపరీతమైన క్రేజ్ ఉన్న ఆ రోజుల్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 1996 వరల్డ్కప్లో కీలక మార్పులు చేసింది. అప్పటి వరకు ఉన్న ఫీల్డింగ్ నిబంధనలను తొలగిస్తూ.. తొలి 15 ఓవర్ల పాటు బ్యాటింగ్ �
వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాతో మూడో మ్యాచ్కు సిద్ధమైంది. ఇప్పటికే రెండు వన్డేలు నెగ్గి 2-0తో సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. �
World Cup | ఐసీసీ వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నది. భారత్ వేదిక జరిగే మెగా టోర్నీకి వచ్చేందుకు జట్లన్నీ సిద్ధమవుతున్నాయి. అయితే, పాక్ జట్టు మాత్రం ఆందోళనకు గురవుతున్నది. కారణం ఏంటంటే ఇప్పటి వరకు దాయాద�
ఈ ఏడాది జూన్ నుంచి ఆగస్ట్ మధ్యన కేవలం మూడునెలల్లో రికార్డు స్ధాయిలో 90,000 స్టూడెంట్ వీసాలు జారీ చేశామని భారత్లో అమెరికా రాయబార కార్యాలయం (US Embassy) ప్రకటించింది.
Asian Games | ఆసియా గేమ్స్లో (Asian Games) భారత్ ఏడో పతకాన్ని సొంతం చేసుకున్నది. రోయింగ్ (Rowing) పురుషుల ఫోర్ ఈవెంట్లో (Men's Four team Event) కాంస్య పతకం (Bronze Medal) లభించింది. జస్విందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్, ఆశిష్లతో కూడిన జట్టు 6:1
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) రెండో రోజును భారత్ ఘనంగా ప్రారంభించింది. మొదటి రోజు ఐదు పతకాలను ఖాతాలో వేసుకున్న ఇండియా.. నేడు తొలి స్వర్ణ పతకం (Gold Medal) సాధించింది.