బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నువ్వానేనా అన్నట్లు సాగుతున్నది. ఆస్ట్రేలియాను మొదటి ఇన్నింగ్స్లో 263 రన్స్కే కట్టడిచేసిన భారత �
వాస్తవాధీన నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) ప్రాంతంలో వివాదాస్పద అక్సాయ్ చిన్ మీదుగా రైలు మార్గం నిర్మించాలని చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. దీని పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది.
బల్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. దేశంలోని రెండు ప్రధాన ఆఫీసులను మూసేసింది. ఢిల్లీ, ముంబైలోని తమ కార్యాలయాలకు తాళం వేసింది.
బీబీసీ గ్రూపు సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్లో ఆ సంస్థల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పేర్కొంది.
Australia batting:రెండో టెస్టు తొలి రోజు భోజన విరామ సమయానికి ముందే ..ఆస్ట్రేలియా మూడు వికెట్లను కోల్పోయింది. స్పిన్నర్ అశ్విన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
Twitter Offices: ట్విట్టర్ సంస్థ ఇండియాలో రెండు ఆఫీసుల్ని మూసివేసింది. ఖర్చులు తగ్గించే పనిలో భాగంగా మస్క్ ఆదేశాల ప్రకారం ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది.
Australia batting: రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకున్నది. ఆ జట్టులో రెండు మార్పులు చేశారు. ఇక ఇండియా జట్టు సూర్యను పక్కనపెట్టింది. అతని స్థానంలో అయ్యర్ను తీసుకున్నారు.
బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు గురువారం రాత్రి ముగిశాయి. ఢిల్లీ, ముంబైలోని ఆఫీసుల్లో మంగళవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు.. దాదాపు 60 గంటల పాటు కొనసాగాయి. సోదాల్లో భాగంగా అధికారులు బీబీసీ ఆర్థిక కార�
Telangana | బ్లడ్బ్యాంకుల ఏర్పాటులో రాష్ట్రం ముందువరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్లో విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో 268 బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి.
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ వరుస విజయాల జోరు కొనసాగుతున్నది. తొలి మ్యాచ్లో దాయాది పాకిస్థాన్ దంచిన మన అమ్మాయిలు మలి మ్యాచ్లో వెస్టిండీస్ భరతం పట్టారు.