Jadeja fined :జడేజాకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. క్రమశిక్షణా చర్యల కింద ఈ శిక్ష వేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది.
Border–Gavaskar Trophy | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్ను ముగించి సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు గతేడాది డిసెంబర్లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆపరేషన్ అనంతరం అక్కడే కోలుకుంటున్నలాలూ.. ఇవాళ భారత్ రానున్నారు. ఈ విషయాన్ని రోహిణి ట్వి�
బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి సాధించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.
ఆసియన్ ఇండోర్ అథ్లెటిక్ చాంపియన్షిప్లో భారత షాట్పుటర్ తజిందర్పాల్సింగ్ తూర్ స్వర్ణం సాధించాడు. తజిందర్ 19.49మీ. దూరం షాట్పుట్ విసిరి ప్రథమ స్థానంలో నిలిచాడు.
Rohit bowled: 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఔట్ అయ్యాడు.. ఇక తొలి టెస్టు ఆడుతున్న స్పిన్నర్ మర్ఫి తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు.
Nagpur test:రోహిత్, జడేజాలు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు ఆధిక్యం వచ్చింది. రోహిత్ టెస్టుల్లో 9వ సెంచరీ నమోదు చేశాడు.
Nagpur Test:ఆస్ట్రేలియా ఫస్ట్ టెస్ట్ ఫస్ట్ డే లంచ్ టైంకి 76 రన్స్ చేసి రెండు వికెట్లను కోల్పోయింది. నాగపూర్ టెస్టులో సూర్యకుమార్ యాదవ్, కోన భరత్లు ఇండియా తరపున అరంగేట్రం చేశారు.
హిమనీనదాలతో సంభవించే వరదల కారణంగా దేశంలో 30 లక్షల మందికి ముప్పు పొంచి ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా కోటిన్నరమంది ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది.
Turkey | తుర్కియే, సిరియాలో సంభవించిన భూకంప ధాటికి ఇప్పటి వరకు 11 వేల మందికి పైగా మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ భూకంప శిథిలాల కింద ఓ భారతీయుడు చిక్కుకున్నట్లు కేంద్ర విదేశాం�