Tata : ఇండియాలో మొదటిసారి ఐఫోన్లు ఉత్పత్తి చేయనున్న కంపెనీగా టాటా నిలువనున్నది. కర్నాటకలో ఉన్న విస్ట్రాన్ కార్ప్స్ సంస్థను టాటా కంపెనీ కొనుగోలు చేయనున్నది. అయితే టాటా-విస్ట్రాన్ మధ్య త్వరలో
సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో అన్నిరంగాల్లో తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలిచిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar Rao) అన్నారు. విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో అప్రతిహత అభివృద్ధి జరుగుతున్నదని చెప్�
Mitchell Starc: స్టార్క్ తన ష్పార్ బౌలింగ్తో కేక పుట్టించాడు. ఇంగ్లండ్తో జరిగిన మూడవ టెస్టు.. రెండో ఇన్నింగ్స్లో మొయిన్ అలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టార్క్ ఆ ఇన్నింగ్స్లో అయిదు వికెట్లు తీసుకున్నా.. ఆ మ్యాచ
నటరాజు అంటే నృత్యం చేసేవాళ్లలో రాజు లాంటివాడు అని అర్థం. తనను ఆశ్రయిస్తే మన అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదించే పరమశివుణ్ని విశ్వ సృష్టి, స్థితి, లయ కారకుడిగా ప్రభామండలంలో నటరాజ మూర్తిగా కొలువుద�
Russia Crude Oil | భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురుపై రష్యా ఇస్తున్న డిస్కౌంట్ నాలుగు డాలర్లకు తగ్గే సూచనలున్నాయి. ఇదే జరిగితే దేశీయ మార్కెట్లో పెట్రోల్ ధరలు పెరగనున్నాయని తెలుస్తున్నది.
PUBG Love Story | భారత్- పాకిస్థాన్ సరిహద్దులు దాటిన ప్రేమలో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. పబ్జీలో పరిచయమైన ఓ యువకుడి కోసం నలుగురు పిల్లల తల్లి ఏకంగా దేశాన్నే విడిచిపెట్టి వచ్చింది. భర్తకు తెలియకుండా
IND Vs PAK | గత కొద్ది కాలంగా ఆసియాకప్, ప్రపంచ కప్ వేదికల విషయంలో భారత్ - పాక్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్నది. పాక్లో జరిగే ఆసియా కప్లో భారత్ పాల్గొనకుంటే.. ప్రపంచ కప్ నుంచి వైదొలగుతామని పీసీబీ హెచ్చరించ�
భారత్ (India), వెస్టిండీస్ (West Indies) జట్ల మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ (Test Series) ఈ నెల 12 నుంచి ప్రారంభంకానుంది. సిరీస్ కోసం బీసీసీఐ (BCCI) ఇప్పటికే భారత జట్టును ప్రటించింది. తాజాగా వెస్టిండీస్ కూడా 13 మందితో కూడిన
Startup India | దేశంలో ఆవిష్కరణలకు ఊతమిస్తామని, స్టార్టప్ ఇండియా అంటూ ఊదరగొట్టిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఆ తర్వాత వాటి బాగోగులు పట్టించుకోవడంలో, ఫండింగ్ కల్పించడంలో విఫలమయ్యారు.
Most Peaceful Contry: మళ్లీ ఐస్ల్యాండ్ మోస్ట్ పీస్ఫుల్ కంట్రీగా ఫస్ట్ ర్యాంక్ కొట్టేసింది. వరుసగా 15వ సారి ఆ దేశానికి ఈ ర్యాంక్ వచ్చింది. ఇక టాప్ టెన్లో యూరోప్కు చెందిన ఏడు దేశాలు ఉన్నాయి. మూడు కారణాల ఆధారంగా
దేశంలో తయారీ రంగానికి ఊతమివ్వాలనే ఉద్దేశంతో ప్రధాని మోదీ ఆర్భాటంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా.. జోక్ ఇన్ ఇండియాగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఎస్అ
‘2024 ఏప్రిల్నాటికి దేశంలోని ప్రతీ ఇంటికి సురక్షిత తాగునీటిని సరఫరా చేస్తాం’ అంటూ 2019 ఆగస్టు 15న ఎర్రకోట సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ఆర్భాటంగా ప్రకటించారు. అలా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ�
భారత పురుషుల ఫుట్బాల్ జట్టు దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ (సాఫ్) టైటిల్ కైవసం చేసుకుంది. మంగళవారం జరిగిన ఫైనల్లో కువైట్పై షూటౌట్లో నెగ్గిన సునీల్ ఛెత్రీ సేన తొమ్మిదోసారి సాఫ్ కప్ చేజి�