ఆసియా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. పతకాల పట్టికలో తొలిసారిగా వంద మార్కును అందుకున్నది. శనివారం ఉదయం ఆర్చరీలో రెండు స్వర్ణాలు సహా నాలుగు పతకాలు, మహిళల కబడ్డీలో గోల్డ్ మెడల్ లభించడంతో
Asian Games | ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ (India) పతకాల పంటపండిస్తున్నది. సెంచరీయే లక్ష్యంగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే 95కు పతకాలు సాధించిన టీమ్ఇండియా (Team India) ఖాతాలో మరో నాలుగు మెడల్స్ చేరాయి. ఆర్చరీలో (Archery) రెండు స్వర్�
Asian Games | ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథెట్లు దుమ్మురేపుతున్నారు. సెంచరీ కొట్టడమే లక్ష్యంగా చైనాలో అడుగుపెట్టిన భారత బృందం.. ఇప్పుడా సంఖ్యను అవలీలగా దాటేసింది. ఇప్పటికే మనవాళ్లు 95 మెడల్స్ ఖాతాలో వేస�
Canada Moves Diplomats | దౌత్యాధికారుల తొలగింపునకు భారత్ విధించిన డెడ్లైన్కు కెనడా స్పందించింది. ఢిల్లీకి వెలుపల పని చేస్తున్న పలువురు దౌత్యవేత్తలను సమీప దేశాలకు తరలించింది.
Asian Games: ఆసియా గేమ్స్ క్రికెట్ ఈవెంట్లో ఇండియా ఫైనల్లోకి ఎంటరైంది. సెమీస్లో బంగ్లాపై 9 వికెట్ల తేడాతో నెగ్గింది. 96 రన్స్ టార్గెట్ను ఈజీగా అందుకున్నది. దీంతో ఇండియాకు క్రికెట్ విభాగంలో మెడల్ దక్కడం
నాలుగేండ్లకోసారి నిర్వహించే ఐసీసీ ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్నకు వేళైంది. సాధారణంగా వేసవిలో జరిగే ఈ టోర్నీ ఈసారి శీతాకాలంలో వేడి పుట్టించేందుకు సిద్ధమైంది. టీ20ల ప్రభావంతో వన్డేలకు కాలం చెల్లిపోయిం
Asian Games-2023 | చైనా వేదికగా జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ టీమ్ జైత్రయాత్ర కొనసాగుతున్నది. టోర్నీ ఆరంభం నుంచి ఓటమి అనేదే లేకుండా విజయపరంపర కొనసాగిస్తూ ఇవాళ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
Asian Games: ఆసియా క్రీడల్లో ఇండియా కొత్త రికార్డు సృష్టించింది. హాంగ్జూ గేమ్స్లో ఇండియా ఇప్పటి వరకు 71 మెడల్స్ గెలుచుకున్నది. దీంతో గత రికార్డు బద్దలైంది. గతంలో జకర్తా క్రీడల్లో ఇండియా 70 మెడల్స్
కెనడా దౌత్యవేత్తలకు భారత్ మరో హెచ్చరిక జారీ చేసింది. తమ దేశంలోని 41మంది దౌత్యవేత్తలను ఈ నెల 10లోగా ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. లేకుంటే వారు తక్షణం ఆ హోదాను కోల్పోతారని హెచ్చరించింది. మనదేశంలో కెనడా దౌ�
ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్ ఫైనల్స్లో నేపాల్పై (Nepal) భారత్ (India) విజయం దిశగా దూసుకెళ్తున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ విజృంభణతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.
వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా భారత జట్టు రెండో వార్మప్ మ్యాచ్కు సిద్ధమైంది. మంగళవారం తిరువనంతపురం వేదికగా నెదర్లాండ్స్తో రోహిత్ సేన తలపడనుంది.
ఆసియా క్రీడల్లో సెంచరీ కొట్టడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల తొమ్మిదో రోజు స్వర్ణం దక్కకపోయినా.. వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి.
మొబైల్ డౌన్లోడ్ స్పీడ్లో భారత్ గ్లోబల్ ర్యాంక్ 72 స్థానాలు ఎగబాకి 47కు చేరుకున్నట్టు ఒక్లా వెల్లడించింది. 5జీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డౌన్లోడ్ 3.59 రెట్లు పెరిగినట్టు తెలిపింది.
సుహానీ షా.. తొలి భారతీయ మహిళా మెంటలిస్ట్. ఎదుటి మనిషి మనసును పుస్తకంలా చదివేయడం మెంటలిస్ట్ ప్రత్యేకత. ఇందులో మేజిక్ కూడా కలగలిసి ఉంటుంది. ఆరేండ్ల వయసులో సుహానీ తన తండ్రితో కలిసి సొంతూరు ఉదయ్పూర్లో ఓ �