సీఎం కేసీఆర్ కృషితో తెలంగాణ రాష్ట్రం దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా మారిందని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. దేశంలో వ్యవసాయ వృద్ధి రేటు 4 శాతం ఉంటే, ఒక్క తెలంగాణలోనే 7.8 శాతం ఉన్నదని చెప్పారు.
Australia ODI Squad: ఇండియాతో జరిగే వన్డే సిరీస్కు జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. మ్యాక్స్వెల్, మార్ష్లు జట్టులో చోటు సంపాదించారు. 16 మంది సభ్యులు ఉన్న వన్డే బృందాన్ని.. చీఫ్ సెలెక్టర్ బెయిలీ ప్రకట�
న్యూఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో ఇటీవల ఐటీ సర్వే జరిగిన నేపథ్యంలో ఆ వార్తా సంస్థను బ్రిటన్ ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. మీడియా సంస్థలకు స్వేచ్ఛ అవసరమని, బీబీసీకి అండగా నిలిచి నిధులు అందజే�
Earthquake prediction | తుర్కియే, సిరియాల్లో భారీ భూకంపం సృష్టించిన విలయం తెలిసిందే. వేలాది మందిని పొట్టనపెట్టుకోవడంతో పాటు వందలాది భవనాలు పేకమేడల్లా కుప్పకూలి ప్రభావిత ప్రాంతాలు మరుభూమిని తలపించాయి.
ఆస్ట్రేలియాకు దెబ్బమీద దెబ్బ తగులుతూనే ఉన్నది. ఇప్పటికే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండు మ్యాచ్లు చేజార్చుకున్న ఆసీస్ జట్టుకు స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ దూరమయ్యాడు. గాయం కారణంగా భారత�
david warner: రెండో టెస్టులో గాయపడ్డ వార్నర్కు.. రెస్ట్ ఇచ్చారు. మిగితా రెండు టెస్టులకు అతన్ని దూరం పెట్టేశారు. వార్నర్ మోచేతికి స్వల్పంగా ఫ్రాక్చర్ అయినట్లు కూడా తేలింది. వన్డేలకు అతను తిరిగి వచ్చ
Chinese Ballon | అమెరికా గగనతలంలో ఇటీవల ఎగిరిన నిఘా బెలూన్లు కలకలం సృష్టించాయి. చైనా ప్రయోగించినట్టుగా భావించిన ఒక బెలూన్ను క్షిపణిని ప్రయోగించి అమెరికా పేల్చివేసింది. అయితే అటువంటిదే ఓ బెలూన్ గత ఏడాది జనవరిలో
ప్రతిష్ఠాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ వేటలో భారత్ మరో అడుగు ముందుకేసింది. హర్మన్ప్రీత్కౌర్ సారథ్యంలోని టీమ్ఇండియా సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఐర్లాండ్పై ఐదు పరుగుల తేడాతో(డక్వర్త్ లూయ�
Turkey Earthquake | భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన తుర్కియే(Turkey), సిరియా (Syria) దేశాలను ఆదుకునేందుకు భారత్ (India) ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఆపదలో ఉన్న తమ దేశానికి అండా నిలిచిన భారత్కు తుర్కియే కృతజ్ఞతలు తెలిపింది. ఈ మేర
ఐసీసీ తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో తలపడే జట్ల పేర్లు వెల్లడించింది. ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఫైనల్ ఆడే అవకాశం 88.9 శాతం ఉందని, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లకు 8.3 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది. భారత్, శ
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్లోనూ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో అసీస్ను మట్టి కరిపించి సిరీస్లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.