బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భారత్కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఏకపక్ష విజయాలతో సిరీస్ను నిలబెట్టుకున్న భారత్..మూడో టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో �
యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (259 బంతుల్లో 213; 30 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగడంతో మధ్యప్రదేశ్తో జరుగుతున్న ఇరానీ కప్లో రెస్టాఫ్ ఇండియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది.
Border-Gavaskar Trophy | టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి
Rising temperature | దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతున్నది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజారోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో భారత మహిళల జట్టు చోటు దక్కించుకుంది. మొత్తం ఆరు జట్లు క్వాలిఫై అయినట్టు ఐసీసీ ప్రకటించింది. గ్రూప్ - 1, గ్రూప్ -2లో మొదటి మూడు స్థానాల్ల�
చైనాకు చెందిన యాప్ టిక్టాక్ను భారత్ నిషేధించిన అనంతరం మరో దేశం ఈ సోషల్ మీడియా యాప్ను బ్యాన్ చేసింది. భద్రతా పరమైన కారణాలతో టిక్టాక్ను నిషేధించినట్టు కెనడా ప్రకటించింది.
సృజనాత్మక ఆలోచనలకు భౌతికరూపం ఇచ్చే కర్మాగారం టీ-వర్క్స్.. నూతన ఆవిష్కరణల్లో ఇండియా అగ్రగామిగా ఎదిగే ప్రక్రియను వేగవంతం చేయనున్నది. అభివృద్ధి చెందుతున్న స్టార్టప్ ఎకో సిస్టమ్స్కు తోడుగా నిలువనున్నద�
ఈశాన్య రాష్ర్టాలైన నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికలకు అంతా సిద్ధమైంది. ఈ రెండు రాష్ర్టాల ఎన్నికలు సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ర్టాల్లోనూ ముందు జాగ్రత్తగా పటిష్ట భద్రత �
హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఐరోపా దేశమైన లిథువేనియా కాన్సులేట్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఆదివారం ఆ దేశ ఆర్థిక, ఇన్నోవేషన్ వైస్ మినిస్టర్ కరోలిస్ జమైటిస�
మెరుగైన పనితీరు కనబరిస్తే లేఆఫ్స్ భయం ఉండదని, సరైన సామర్ధ్యం కొరవడిన వారిపైనే వేటువేస్తారనే అభిప్రాయం అన్ని సందర్భాల్లో కరెక్ట్ కాదు. గూగుల్ ఇండియా (Google layoffs) ఉద్యోగి లింక్డిన్ పోస్ట్ ఇదే విష�