దేశంలో పనిసంస్కృతి మారాల్సిన అవసరం ఉన్నదని, యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి సూచించారు. గత రెండుమూడు దశాబ్దాలలో అద్భుతమైన ప్రగతిని సాధించిన దేశాలతో పోటీ �
ఇండియా పేరును భారత్గా మార్చాలని, భారతీయ ప్రాచీన చరిత్ర స్థానంలో పురాణాలను చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ చేసిన సిఫారసులు అనాగరికమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్షుడు క�
India - Canada | కెనడా (Canada) లో నిలిపివేసిన వీసా సేవలను పునరుద్ధరించాలన్న భారత్ (Indias visa services move) నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఈ నిర్ణయం సానుకూల సంకేతమని అభిప్రాయపడిం�
విదేశీ బొగ్గును దిగుమతి చేసుకొనే విద్యుత్తు ప్లాంట్లన్నీ వచ్చే ఏడాది జూన్ 30 వరకూ పూర్తి సామర్థ్యంతో పనిచేయాలని కేంద్రంలోని బీజేపీ సర్కారు తాజాగా ఆదేశాలిచ్చింది. దేశంలో అంతకంతకూ పెరుగుతున్న విద్యుత్త
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు అందిస్తున్న గల్ఫ్ ఆయిల్ లుబ్రికేంట్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.73.63 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏ�
దేశం పేరు మార్పుపై ఇప్పటికే కేంద్రం స్పష్టమైన సంకేతాలిచ్చిన నేపథ్యంలో ‘ఇండియా’ పేరును పూర్తిగా తుడిచిపెట్టేసే పని ఊపందుకొన్నది. కొత్త తరానికి దేశ చరిత్ర, సంస్కృతులను పరిచయం చేసే పాఠశాల పాఠ్య పుస్తకాల �
Bharat: పాఠ్య పుస్తకాల్లో ఇండియా పేరును భారత్గా మార్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ ప్రతిపాదించింది. అన్ని స్కూల్ పుస్తకాల్లో ఈ మార్పు చేయాలని పేర్కొన్నది. 19 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ ప్రతిపాదన చ
ఇక నుంచి భారత్, మరో ఆరు దేశాల వారు వీసాలకు ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేకుండా శ్రీలంక టూరిస్టు వీసాలను ఉచితంగా పొందవచ్చు. భారత్ సహా చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా, థాయిలాండ్కు చెందిన టూరిస్టుల�
భారత్లో విద్యుత్తు వినియోగం నానాటికీ అధికమవుతున్నదని, దీంతో కేవలం ఇండ్లలో ఎయిర్ కండిషనర్ (ఏసీ)లకు ఉపయోగించే విద్యుత్తే 2050 నాటికి ఏకంగా 9 రెట్లు పెరుగుతుందని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) వెల్లడించ�
Sri Lanka | పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ద్వీపదేశమైన శ్రీలంక (Sri Lanka) తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ (India) సహా ఏడు దేశాల పౌరులకు వీసా లేకుండానే శ్రీలంకలోని పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు (visa free entry) అనుమతివ
India-Canada Row | కెనడాలోని కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలీవ్రే భారత్తో దౌత్యపరమైన వివాదంపై ప్రధాని జస్టిన్ ట్రూడోపై విమర్శలు గుప్పించారు. ‘నమస్తే రేడియో టొరెంటో’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన కీలక వ్యాఖ్యలు చ�
వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో ప్రత్యర్థులకు వణుకు పుట్టిస్తున్న భారత జట్టుపై న్యూజిలాండ్ మాజీ ఆటగాడు రాస్ టేలర్ ప్రశంసలు కురిపించాడు. సొంతగడ్డపై భారత జట్టు ఎంతో ప్రమాదకారని, ఈసారి ఫేవరెట్ టీమ్
భారత్తో నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు, గల్వాన్ ఘర్షణల నేపథ్యంలో 2022లో చైనా వాస్తవధీన రేఖ(ఎల్ఏసీ) వెంట బలగాల మోహరింపును పెంచిందని, అదేవిధంగా సరిహద్దు ప్రాంతా ల్లో పెద్దయెత్తున మిలటరీ నిర్మాణాలు కొనసాగ�
భారత్, కెనడా సంబంధాలు క్లిష్టదశలో ఉన్నాయని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. భారత వ్యవహారాల్లో కెనడా దౌత్య సిబ్బంది నిరంతరం జోక్యం చేసుకుంటున్నారనే ఆందోళనలున్నాయని, ఈ నేపథ్యంలోనే సిబ్బంది సంఖ్య విషయం