భారత్ వద్దనున్న విదేశీ మారక నిల్వలు వరుసగా రెండోవారంలోనూ తగ్గాయి. జూలై 28తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 3.165 బిలియన్ డాలర్ల మేర క్షీణించి రూ. 603.87 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు రిజర్వ్బ్యాంక్ శుక�
అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బ్రిటిష్ కాన్సులేట్ వినూత్న ఆలోచన చేసింది. ఒకరోజు బ్రిటిష్ హైకమిషనర్గా ఉండే అవకాశాన్ని మన దేశ యువతులకు అందిస్తున్నది. 18 నుంచి 23 ఏండ్ల వయ�
WTC Points Table | ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ మూడో (2023-25) సైకిల్ మొదలైంది. టెస్ట్ చాంపియన్షిప్ కోసం తొమ్మిది జట్లు పోటీపడుతుండగా.. ఇప్పటికే ఆరు జట్లు ఒక్కో సిరీస్లో పాల్గొన్నాయి. అయితే, మరో మూడు జట్లు మాత్రం ఇంకా
India - Pakistan | భారత్ - పాకిస్థాన్ మధ్య ఆందోళన కలిగించే అంశాలపై చర్చలను ప్రారంభించేందుకు అమెరికా మద్దతు ఇస్తుందని అగ్రరాజ్యం విదేశాంగశాఖ పేర్కొంది. అగ్రరాజ్యం విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్
World Cup-2023 | ఈ ఏడాది అక్టోబర్లో భారత్ వేదిక ప్రపంచకప్ జరుగనున్నది. కీలకమైన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అహ్మదాబాద్లో అక్టోబర్ 14న నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి ఐసీసీతో పాటు పాక్ బోర్డు సైతం అంగీ�
Manipur | ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి ఎంపీలు బుధవారం రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu)ని కలిశారు. మణిపూర్ (Manipur) సమస్య పరిష్కారం కోసం జోక్యం చేసుకోవాలని కోరారు.
India Vs West Indies: విండీస్ను స్వంత గడ్డపై దారుణంగా ఓడించింది ఇండియా. మూడవ వన్డేలో 200 రన్స్తో నెగ్గిన టీమిండియా.. వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నది. ఇషాన్ కిషణ్కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు ద
తొలి వన్డేలో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఐదు వికెట్లు కోల్పోయి.. అపవాదు మూటగట్టుకున్న యంగ్ఇండియా.. రెండో మ్యాచ్లో కరీబియన్ల చేతిలో ఘోర పరాజయం చవిచూసింది.
చైనా వేదికగా జరుగుతున్న ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్లో భారత యువ షూటర్ సిఫ్ట్కౌర్ సమ్రా పతక జోరు కనబరిచింది. రెండు స్వర్ణాలు సహా రజతం, కాంస్య పతకంతో సత్తాచాటింది.
IND vs WI | భారత్తో జరుగనున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వికెట్ కీపర్ బ్యాటర్ షై హోప్తో పాటు పేస్ బౌలర్ ఒషానె థామస్ ఇందులో �
Gold Demand | బంగారం అంటే భారతీయులకు ఎంతో మక్కువ. ఇంట్లో జరిగే వివాహాది శుభాకార్యాలు, పండుగలకు పుత్తడిని కొనుగోలు చేస్తుంటారు. అయితే, ఇటీవల కాలంలో పసిడి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దాంతో సామాన్యులు బంగారం అంటే