మా జట్టుకు విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. లాహోర్, కరాచీలో అభిమానులు ఎలాంటి ప్రేమాభిమానాలు చూపిస్తారో.. హైదరాబాద్ లో కూడా అచ్చం అలాగే కనిపించింది.
భారత గడ్డపై వన్డే వరల్డ్కప్ మరో ఐదు రోజుల్లో షురూ కానుంది. ఈ మెగా టోర్నీలో చాంపియన్గా నిలిచిన జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్మనీ దక్కనుంది. విజేతకు రూ.33 కోట్లు, రన్నరప్ టీమ్కు రూ.16.35 కోట్లు ఇస్తామని ఐసీస�
దేశంలోని అత్యుత్తమ ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సంతోషి షెట్టి ఒకరు. తను ఫ్యాషన్ బ్లాగర్ కూడా. చదివింది ఆర్కిటెక్చర్ అయినా.. రంగుల ప్రపంచం మీద మనసు పారేసుకుంది.
Justin Trudeau | ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ (Hardeep Singh Nijjar) హత్య విషయంలో భారత్పై అసాధారణ ఆరోపణలు చేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) తాజాగా తన స్వరం మార్చారు.
ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ కోసం భారత గడ్డపై కాలుమోపిన పాకిస్థాన్ బృందానికి ఘన స్వాగతం లభించింది. భారీ భద్రత నడుమ బాబర్ ఆజమ్ సేన బుధవారం రాజీవ్గాంధీ ఎయిర్పోర్టులో అడుగుపెట్టింది.
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ షూటింగ్లో భారత్ పతక హవాకు తిరుగులేకుండా పోయింది. మణిపూర్ వుషు ప్లేయర్ నరోమ్ రోషిబినా దేవి వెండి వెలుగులు విరజిమ్మింది. గురువారం జరిగిన మహిళల 60కిలోల విభాగం ఫైనల్లో రోషిబ
స్వదేశం వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్ కోసం భారత్ బృందం ఖరారైంది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ గురువారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.
వీసాల జారీలో భారత్లోని అమెరికా ఎంబసీ 10 లక్షల మైలురాయిని దాటింది. ఈ ఏడాది జారీ చేసిన వివిధ నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల సంఖ్య 10 లక్షలకు చేరుకున్నట్టు అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది.
భారత్కున్న విదేశీ రుణభారం (కార్పొరేట్ సహా) పెరిగింది. ఈ ఏడాది జూన్ నాటికి అప్పుల విలువ 629 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గురువారం తెలియజేసింది. మార్చి ఆఖర్లో 624.3 బిలియన్ డాలర్ల�
BMW | జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీ ఐఎక్స్1ని దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 5వ జనరేషన్గా విడుదల చేసిన ఈ కారు సింగిల్ చార్జింగ్తో 440 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
వన్డే ప్రపంచకప్ ఆడేందుకు దాయాది పాకిస్థాన్ జట్టు.. భారత్లో అడుగుపెట్టింది. 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ టీమ్ ఇక్కడికి చేరుకోవడం ఇదే తొలిసారి.
Ind Vs Aus: ఇండియాతో జరుగుతున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా(Ind Vs Aus) మొదట బ్యాటింగ్ ఎంచుకున్నది. ఈ మ్యాచ్కు రోహిత్ శర్మ ఇండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టాడు.