ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) లాభాలను గడించింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.9,544 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమ�
బంగారం ధరలు దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.250 తగ్గి రూ.60 వేల దిగువకు రూ.59,800కి దిగొచ్చాయి. అంతకుముందు ధర రూ.60, 050గా ఉన్నది.
Rohit Sharma : వన్డే ప్రపంచ కప్(ODI World Cup 2023) ఆరంభానికి ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడం అంత సులభమైన విషయం కాదని అన్నాడు. జట్టులో ఎవరి స్థానం కుడా శ
కేంద్రప్రభుత్వ ‘ఆయుష్మాన్ భారత్ (పీఎంజేఏవై)’ పథకం అవకతవకలకు అడ్డాగా, అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. వాడుకలో లేని ఒకే ఫోన్ నంబర్పై ఈ పథకం కింద ఏకంగా 7.50 లక్షల రిజిస్ట్రేషన్లు జరిగాయంటే స్కీమ్ అమలు�
World Cup 2023 | వన్డే ప్రపంచ కప్ షెడ్యూల్లో ఐసీసీ స్వల్ప మార్పులు చేసింది. 9 మ్యాచ్ల తేదీలు, ప్రారంభ సమయాలను తేదీలను మార్చింది. భారత్ - పాక్ మ్యాచ్ అక్టోబర్ 15 నుంచి 14వ తేదీకి మార్చింది. ఈ మ్యాచ్ అహ్మదాబ�
IND vs WI | పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకున్న భారత్ కీలక సమయంలో సత్తాచాటింది. సిరీస్ చేజారే ప్రమాదం పొంచి ఉన్న పోరులో హార్దిక్ సేన సమిష్టిగా రాణించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా మంగళవారం జరిగిన మూడో టీ2
World University Games | ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. చైనా వేదికగా ముగిసిన ఈ క్రీడల్లో.. మన అథ్లెట్లు 26 పతకాలతో మెరిశారు. అందులో 11 స్వర్ణాలు, 5 రజతాలు, 10 కాంస్యాలు ఉన్నాయి. యూనివర్సి�
ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్లో భారత్, పాకిస్థాన్ హాకీ జట్లు ఒకే గ్రూపులో కొలువుదీరాయి. హంగ్జు(చైనా) వేదికగా సెప్టెంబర్ 23 నుంచి ఆసియా గేమ్స్కు తెరలేవనుంది. పురుషుల కేటగిరీలో చిరకాల ప్రత్యర్థులు భారత్�
No-Confidence Motion | ప్రధాని మోదీ ప్రభుత్వం (Pm Modi Govt)పై విపక్ష కూటమి ‘ఇండియా’ (INDIA) లోక్ సభ (Lok Sabha )లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం (No-Confidence Motion) పై నేడు చర్చ జరగనున్న విషయం తెలిసిందే. మధ్యాహ్నం 12 గంటలకు లోక్ సభలో చర్చ ప్రారంభం
భారత్, వెస్టిండీస్ కీలక పోరుకు సిద్ధమయ్యాయి. గెలిస్తే గానీ నిలువలేని పరిస్థితుల్లో టీమ్ఇండియా కొట్టుమిట్టాడుతుంటే..సుదీర్ఘ విరామం తర్వాత సిరీస్ గెలువాలన్న తలంపుతో విండీస్ కనిపిస్తున్నది.
వాతావరణ మార్పుల ఫలితంగా ఏర్పడుతున్న కరువులు, వరదల చక్ర భ్రమణంలో ఇరుక్కున్న భారత్ ప్రస్తుతం ఆహార కొరత సమస్యను ఎదుర్కొంటున్నది. గోధుమలు, తర్వాత బియ్యం ఎగుమతిపై నిషేధం విధించడమే ఇందుకు నిదర్శనం.
waqar younis : వన్డే ప్రపంచ కప్(ODI World Cup)లో దాయాది పాకిస్థాన్(Pakistan)పై టీమిండియా(Team Inida)కు ఘనమైన రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ భారత్ చేతిలో ఏడుసార్లు పాకిస్థాన్ జట్టు పరాజయం పాలైంది. అయితే.. ఈసారి మాత్రం తమ జట