స్వీడన్కు చెందిన కార్ల తయారీ సంస్థ వోల్వో.. వచ్చే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని తన తొలి ఎలక్ట్రిక్ కారు సీ40 రీచార్జ్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.
ఈ సందర్భంగా వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ.. వచ్చే పండుగ సీజన్లో దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ అంచనాలకు మించి రాణించనున్నదన్నారు.