దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ యాంపిర్ నెక్సస్ను పరిచయం చేసింది గ్రేవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సంస్థ. చెన్నై షోరూంలో ఈ స్కూటర్ ధర రూ.1,09,900.
కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ దూసుకుపోతున్నది. గత నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన టాప్-10 వాహనాల్లో కంపెనీకి చెందిన ఏడు మాడళ్లకు చోటు లభించింది. ఈ జాబితాలో మారుతికి చెందిన స్విఫ్ట్ తిరిగి తొల�
దేశీయ మార్కెట్లోకి మరో స్కూటర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్. యూరోపియన్ డిజైన్, పనితీరు, నయా లుక్తో తీర్చిదిద్దిన ఈ ఫ్యాసినో ఎస్ మాడల్ యువతను దృష్టిలో పెట్టుకొని తయారు చేసింది. రెండు రక
MS Dhoni- Citroen | ప్రముఖ ఫ్రాన్స్ కార్ల తయారీ సంస్థ సిట్రోన్ కీలక నిర్ణయం తీసుకున్నది. భారతీయులకు క్రికెట్ ఆరాధ్య దైవంగా ఉన్న జార్ఖండ్ డైనమెట్ మహీంద్ర సింగ్ ధోనీని ప్రచారకర్తగా నియమించుకున్నట్లు స�
Grand i10 | దేశీయ మార్కెట్కు కార్పొరేట్ ఎడిషన్గా గ్రాండ్ ఐ10 మాడల్ను పరిచయం చేసింది హ్యుందాయ్ మోటర్. పాత మాడల్తో పోలిస్తే నయా మాడల్ను లగ్జరీ లుక్తో తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
చైనాకు చెందిన అతిపెద్ద వాహన సంస్థ ఎస్ఏఐసీ మోటర్తో జేఎస్డబ్ల్యూ గ్రూపు జతకట్టింది. ఇరు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటర్ ఇండియా భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్నది. ప్రతి �
చైనాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్ను పరిచయం చేసింది. మూడు వెర్షన్లలో లభించనున్న ఈ సరికొత్త కారు ప్రీమియం ఫీచర్లు, సింగిల్ చార్జింగ్తో 650 కిలోమీటర్ల మైలేజీ �
ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటర్.. దేశీయ మార్కెట్లోకి సరికొత్త మాడల్ను పరిచయం చేసింది. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోటర్సైకిల్ ఎఫ్జెడ్-ఎక్స్ బైకును మార్కెట్లోకి విడుదల చేసింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో చరిత్ర సృష్టించింది. దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా ఆటోమెటిక్ వెర్షన్ సీఎన్జీ మాడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 28.08 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే టియాగో, టిగోర�
అశోక్ లేలాండ్..దేశీయ మార్కెట్లోకి తమ తొలి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేసింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ఈ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు
కంపెనీ ఎండీ, సీఈవో శేను అగర్వ�
స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..మరో మూడు మాడళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్తో 190 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ ధర రూ.1,09,999గా నిర్ణయించింది. ముందస్తు బుకింగ్ చేసుకున్న
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,207 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమ