మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ప్రజల కోసం మార్కెట్లోకి అత్యాధునిక వసతులతో రెనాల్ట్ కైగర్ టర్బో నూతన కారును కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మాధురి, ట్రెండ్ గ్రూప్ శ్రీహర్షిత్రెడ్డితో కలిసి ప్రారంభి�
హీరో మోటోకార్ప్..మార్కెట్లోకి సరికొత్త గ్లామర్ బైకును విడుదల చేసింది. ఈ బైకు ప్రారంభ ధర రూ.89,999గా నిర్ణయించిన సంస్థ..డిస్క్ రకం రూ.99,999కి విక్రయించనున్నది.
స్కోడా ఆటో ఇండియా..ప్రత్యేక ఎక్సేంజ్ కార్నివాల్ను నిర్వహిస్తున్నది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని షోరూంలలో ప్రస్తుతం ఉన్న కారును ఎక్సేంజ్ చేసుకొని కొత్త కారును కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.
దేశంలో అతిపెద్ద కమర్షియల్ వాహన తయారీ సంస్థ టాటా మోటర్స్..తక్కువ సరుకును తీసుకెళ్లే వారిని దృష్టిలో పెట్టుకొని సరికొత్త మినీ ట్రక్కును అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ షోరూంలు వెలవెలబోతున్నాయి. వ్యాపారాన్ని భారీగా విస్తరించాలనే ఉద్దేశంతో గల్లికోక షోరూంలను నెలకొల్పిన ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
బీఎండబ్ల్యూ అనుబంధ సంస్థయైన మినీ మరో ఈవీ మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. లిమిటెడ్ ఎడిషన్గా మినీ కంట్రీమ్యాన్ ఈ జాన్ కూపర్ కేవలం 20 యూనిట్లు మాత్రమే దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ కారు ధర రూ.62
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ హవా కొనసాగుతున్నది. గత నెలలో దేశవ్యాప్తంగా అమ్ముడైన టాప్-10 మాడళ్లలో మారుతికి చెందిన ఏడు కార్లకు చోటు లభించింది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ కూడా తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. వచ్చే నెల నుంచి బీఎండబ్ల్యూ, మినీ కార్లు 3 శాతం వరకు సవరిస్తున్నట్లు వెల్లడించింది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లపై విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులో ఆందోళనలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించిననాటి నుంచి ఈ ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో తొలి రోజుబుధవారం లాభాలతో శుభారంభాన్ని అందుకున్నాయి. బీఎస్ఈ -30 ఇండెక్స్ సెన్సెక్స్ 368.40 పాయింట్ల లబ్ధితో 78,507.41 పాయింట్ల వద్ద ముగిసింది.
నూతన సంవత్సరంలో కార్లను కొనుగోలుచేయాలనుకునేవారికి ఆటోమొబైల్ సంస్థలు షాకిచ్చాయి. నిర్వహణ ఖర్చులతోపాటు ఉత్పత్తి వ్యయం పెరిగిందన్న సాకుతో వాహన సంస్థలు ధరలను 4 శాతం వరకు సవరిస్తున్నట్లు ఇదివరకే ప్రకటిం�
హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్ భారీ పబ్లిక్ ఇష్యూ ఈ నెల 15న ప్రారంభం కానున్నది. దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా రూ.27,870 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) వస్తున్నది.
ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన హ్యుందాయ్ మోటర్..దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన ఎక్స్టర్లో మరో రెండు మాడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.