అశోక్ లేలాండ్..దేశీయ మార్కెట్లోకి తమ తొలి ఎలక్ట్రిక్ ట్రక్కును విడుదల చేసింది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2024లో ఈ వాహనాన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చారు
కంపెనీ ఎండీ, సీఈవో శేను అగర్వ�
స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్..మరో మూడు మాడళ్లను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్తో 190 కిలోమీటర్లు ప్రయాణించే ఈ స్కూటర్ ధర రూ.1,09,999గా నిర్ణయించింది. ముందస్తు బుకింగ్ చేసుకున్న
కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.3,207 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఏడాది ఇదే త్రైమ
బజాజ్ ఆటో తమ పాపులర్ మాడల్ బజాజ్ పల్సర్ పేరిట పల్సర్ మేనియా మాస్టర్స్ ఎడిషన్ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న పల్సర్ అభిమానులను ఏకం చేసేలా నిర్వహించిన ఈ ఈవెంట్లో 25వేల మందికిపైగా పాల్గొనగా,
జపనీస్ కంపెనీ హోండా వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచాలని నిర్ణయించింది. భారత్ మార్కెట్లో విక్రయిస్తున్న ఎలివేట్, సిటీ, అమేజ్ మోడళ్ల ధరలు పెరగబోతున్నట్లు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (మార్
వాహన విక్రయాలు భారీగా పెరిగాయి. ప్రస్తుత పండుగ సీజన్లో కొనుగోలుదారులు ఎగబడి కొనుగోళ్లు జరపడంతో ఇంచుమించు అన్ని సంస్థలు రెండంకెల వరకు వృద్ధిని నమోదు చేసుకున్నాయి. కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి, ట�
ఇంజినీరింగ్ చివరి ఏడాది విద్యార్థులు ఉద్యోగాల కోసం మరికొన్ని నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితులు తప్పేలా లేవు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్లేస్మెంట్లు 50-70 శాతం తగ్గి�
BMW | జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీ ఐఎక్స్1ని దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 5వ జనరేషన్గా విడుదల చేసిన ఈ కారు సింగిల్ చార్జింగ్తో 440 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
కొరియాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ కియా.. కొనుగోలుదారులకు షాకిచ్చింది. వచ్చే నెల 1 నుంచి సెల్టోస్, కారెన్స్ మాడళ్ళ ధరలను 2 శాతం వరకు పెంచుతున్నట్టు కియా ఇండియా నేషనల్ హెడ్(సేల్స్ అండ్ మార్కెటింగ్) హర్�
ఈసారి పండుగ సీజన్లో వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ఠ స్థాయిలో వడ్డీరేట్లు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ పండుగ సీజన్లో మారుతి, హ్యుందాయ్ �
స్వీడన్కు చెందిన కార్ల తయారీ సంస్థ వోల్వో.. వచ్చే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని తన తొలి ఎలక్ట్రిక్ కారు సీ40 రీచార్జ్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.
దళితబంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. డ్రైవర్లు ఓనర్లుగా.. కూలీలు యజమానులు మారారు. దళితబంధు పథకంలో భాగంగా రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్లు సొంతం చేసుకొని ఉపాధి పొందుతున్నారు.