BMW | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సరికొత్త ఈవీ ఐఎక్స్1ని దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. 5వ జనరేషన్గా విడుదల చేసిన ఈ కారు సింగిల్ చార్జింగ్తో 440 కిలోమీటర్లు ప్రయాణించనున్నది.
కేవలం 5.6 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు ధర రూ. 66.90 లక్షలుగా నిర్ణయించినట్టు బీఎండబ్ల్యూ గ్రూపు ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవాహ్ తెలిపారు.