ఈసారి పండుగ సీజన్లో వాహన విక్రయాలు టాప్గేర్లో దూసుకుపోయే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో గరిష్ఠ స్థాయిలో వడ్డీరేట్లు, వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఈ పండుగ సీజన్లో మారుతి, హ్యుందాయ్ �
స్వీడన్కు చెందిన కార్ల తయారీ సంస్థ వోల్వో.. వచ్చే పండుగ సీజన్ దృష్టిలో పెట్టుకొని తన తొలి ఎలక్ట్రిక్ కారు సీ40 రీచార్జ్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఈ కారు ధరను రూ.61.25 లక్షలుగా నిర్ణయించింది.
దళితబంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. డ్రైవర్లు ఓనర్లుగా.. కూలీలు యజమానులు మారారు. దళితబంధు పథకంలో భాగంగా రూ.10 లక్షలు విలువ చేసే యూనిట్లు సొంతం చేసుకొని ఉపాధి పొందుతున్నారు.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్త మాడల్ను పరిచయం చేసింది. ఎక్స్యూవీ 300లో నూతన వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో ఈ కారు లభించనున్నది. 1.2 లీట�
ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో అంచనాలకుమించి రాణించింది. జూన్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.1,665 కోట్ల కన్సాలిడేటెడ్ పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో న
వాహన ధరలను పెంచుతున్నట్టు టయోటా కిర్లోస్కర్ మోటర్ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం అధికమవడం వల్లనే వాహన ధరలను ఒక్క శాతం పెంచాల్సి వచ్చిందని ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యునర్�
Toyota Cars | ప్రముఖ వాహనాల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తమ కార్ల ధరలను పెంచేసింది. అన్ని మోడళ్ల కార్లపై దాదాపు ఒక శాతం మేర ధరలు పెంచుతున్నట్లు టయోటా కంపెనీ ప్రకటించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ లాభాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.5,408 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీయ మార్కెట్ జోరు గా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 709 పాయింట్లు ర్యాలీ జరిపి 61,764 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 18,264 పా�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త�
దేశీయంగా ప్యాసింజర్ కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది అమ్ముడైన 30.69 లక్షలతో పోలిస్తే 26.73 శాతం పెరిగినట్టు భారత ఆటోమొ�
వేసవిలో జరిగే దోపిడీ, దొంగతనాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు యాక్షన్ప్లాన్ సిద్ధం చేశారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్లో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన �
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.1,528 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
హైదరాబాద్లో జపాన్కు చెందిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఓ ప్రత్యే క ఉత్పాదక కేంద్రాన్ని తీసుకొస్తున్నది. దేశీయ ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్తో కలిసి దీన్ని నిర్మిస్తున్నది
జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా కూడా తన వాహన ధరలను పెంచబోతున్నది. జనవరి నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.