దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ లాభాలు టాప్గేర్లో దూసుకుపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రూ.5,408 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో సోమవారం దేశీయ మార్కెట్ జోరు గా పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 709 పాయింట్లు ర్యాలీ జరిపి 61,764 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే బాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 195 పాయింట్లు ఎగిసి 18,264 పా�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ లాభాలకు అమ్మకాలు దన్నుగా నిలిచాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.2,671 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త�
దేశీయంగా ప్యాసింజర్ కార్ల విక్రయాలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 38.9 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది అమ్ముడైన 30.69 లక్షలతో పోలిస్తే 26.73 శాతం పెరిగినట్టు భారత ఆటోమొ�
వేసవిలో జరిగే దోపిడీ, దొంగతనాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు యాక్షన్ప్లాన్ సిద్ధం చేశారు. గురువారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్లో పోలీసు అధికారులతో ఏర్పాటు చేసిన �
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. డిసెంబర్తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత రూ.1,528 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
హైదరాబాద్లో జపాన్కు చెందిన మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్ ఓ ప్రత్యే క ఉత్పాదక కేంద్రాన్ని తీసుకొస్తున్నది. దేశీయ ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ ఆజాద్ ఇంజినీరింగ్తో కలిసి దీన్ని నిర్మిస్తున్నది
జపాన్కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా కూడా తన వాహన ధరలను పెంచబోతున్నది. జనవరి నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల మోడళ్ల ధరలను రూ.30 వేల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
తెలంగాణ ఏర్పడ్డాకే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడ్డాయని, ఈ క్రమంలో ఆటోమొబైల్ రంగం భారీగా పుంజుకున్నదని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు.
శనివారం ఢిల్లీలో ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ మూడు సరికొత్త వాహనాలను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. ఇందులో ఎలక్ట్రిఫైడ్ ఎస్యూవీ ఎక్స్ఎం ధర రూ.2.6 కోట్లుగా ఉన్నది.
=దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఆటోమొబైల్ తయారీ సంస్థలు వీటి కెపాసిటీని అమాంతం పెంచుకుంటున్నాయి. వచ్చే మూడేండ్లకాలంలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి
అమెరికాకు చెందిన ఆటోమొబైల్ సంస్థ జీప్.. భారతీయ మార్కెట్కు గురువారం గ్రాండ్ చెరోకీ 2022 ఎడిషన్ను పరిచయం చేసింది. దీని ధర రూ.77.5 లక్షలు. ఈ ఐదో తరం 5 సీటర్ ఎస్యూవీలో 110కిపైగా అడ్వాన్స్డ్ సేఫ్టీ, సెక్యూరిటీ
దేశీయ మార్కెట్లో గత నెల వాహన విక్రయాలు జోరుగా సాగాయి. ఎగుమతులూ ఆశాజనకంగా ఉండటం గమనార్హం. దిగ్గజ సంస్థ మారుతీ అక్టోబర్ సేల్స్లో 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. ద్విచక్ర వాహన మార్కెట్ కూడా కళకళలాడింది.
దేశీయంగా ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు గత నెల 11 శాతం పెరిగాయి. తయారీదారుల నుంచి డిమాండ్కు తగ్గ వాహనాల సరఫరా మార్కెట్లోని డీలర్లకు ఉండటంతో విక్రయాలు జోరుగా సాగాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసో