న్యూఢిల్లీ, డిసెంబర్ 16: ఈవే ఇండియా తమ తొలి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‘సోల్’ను మార్కెట్కు పరిచయం చేసింది. దీని ధర రూ.1,39,900. సింగిల్ చార్జింగ్పై 120 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని సంస్థ ఈ సందర్భంగా తెల�
ధర రూ.2.51 లక్షలు న్యూఢిల్లీ, డిసెంబర్ 16: సూపర్ బైకుల తయారీ సంస్థ బెనెల్లీ..సరికొత్త అడ్వెంచర్ టూర్ మోడల్ టీఆర్కే 251 బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఢిల్లీ షోరూంలో ఈ బైకు ధర రూ.2.51 లక్షలుగా నిర్ణయించింద
హైదరాబాద్: రాయల్ ఎన్ ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఇటీవల న్యూ లుక్ లో మార్కెట్ లోకి విడుదలైన విషయం తెలిసిందే. గతంలో ఉన్న మోడల్ తో పోలిస్తే సరికొత్త ఫీచర్స్ తో దీనిని ప్రవేశపెట్టారు. ఇండియా మార్కెట్లోకి వచ్చిన అత�
హైదరాబాద్, డిసెంబర్ 11: విద్యుత్తుతో నడిచే వాహనాల తయారీ సంస్థ ఎనిగ్మా ఆటోమొబైల్స్.. రాష్ట్రంలో యూనిట్ను నెలకొల్పడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. బీ2సీ, బీ2బీ సెగ్మెంట్లో ఉన్న అవకాశాలను అందిపు�
హైదరాబాద్ : ప్రముఖ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఇండియా మార్కెట్ లో మహీంద్రా థార్ ఎస్ యు వీని విక్రయిస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కొత్త అప్ డేట్ వచ్చింది. ఇది మార్కెట్లో అత్యంత ప్రజ�
చెన్నై, డిసెంబర్ 9: చెక్రిపబ్లిక్కు చెందిన స్కోడా ఆటో..దక్షిణాదిలో దూకుడు పెంచింది. ఇప్పటికే మెట్రో నగరాల్లో భారీ స్థాయిలో షోరూంలను ఏర్పాటు చేసిన సంస్థ..తాజాగా ద్వితీయ శ్రేణి నగరాలకు తమ వ్యాపారాన్ని వి
న్యూఢిల్లీ, డిసెంబర్ 8: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ మోటర్స్ కూడా విద్యుత్తో నడిచే వాహనాలపై దృష్టి సారించింది. 2028 నాటికి ఈవీలను ఉత్పత్తి చేయడానికి రూ.4 వేల కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్�
హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఇటీవల 2021 నవంబర్ అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. నవంబర్ నెలలో మొత్తం 2,196 యూనిట్లను విక్రయించినట్లు ఆ సంస్థ తెలిపింది. అయితే ఇదే నెల గతేడాది కేవలం 1,056 యూనిట్లను మా�
హైదరాబాద్ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మార్కెట్లోకి సరికొత్త ఫీచర్స్ తో మరో కారును ప్రవేశపెట్టింది. ” 2022 ఫోర్డ్ రేంజర్ పికప్ ట్రక్ ” పేరుతో లేటెస్ట్ వెర్షన్ను గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేసింది.
హైదరాబాద్ : ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కొత్త సమస్య తలెత్తింది. ఆ ఎఫెక్ట్ పలు కంపెనీలపై కనిపించింది. సెమీకండక్టర్ చిప్ కొరత కారణంగా ఎంజీ మోటార్ కంపెనీ ఎంజీ ఆస్టర్ డెలివరీలపై ఈ ప్రభావం పడింది. దీంతో ఎంజీ ఆస్టర్ �
న్యూఢిల్లీ, నవంబర్ 19: జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్..దేశీయ మార్కెట్లోకి కాంప్యాక్ట్ కారు ఏఎంజీ ఏ 45 ఎస్ 4 మాటిక్ + మోడల్ను పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈ కారు రూ.79.50 లక్�
న్యూఢిల్లీ, నవంబర్ 18: యూరోపియన్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా..దేశీయ మార్కెట్లోకి సరికొత్త సెడాన్ స్లావియాను పరిచయం చేసింది. ఫోక్స్వ్యాగెన్ టేకోవర్ చేసిన తర్వాత సంస్థ విడుదల చేసిన రెండో మోడల్ ఇది కావ�
న్యూఢిల్లీ, నవంబర్ 18:దేశీయ స్కూటర్ సెగ్మెంట్లో పోటీని తీవ్రతరం చేయడానికి మరో మోడల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సుజుకీ మోటర్సైకిల్. 125 సీసీ సామర్థ్యం కలిగిన ‘అవెనిస్’ ధరను రూ.86,700గా నిర్ణయించింది
ధర రూ.1.57 లక్షలు న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ‘వైజెడ్ఎఫ్-ఆర్ 15ఎస్ వీ3’ బైకు అందుబాటులోకి తీసుకొచ్చింది యమహా మోటర్. ఢిల్లీ షోరూంలో ఈ బైకు ధరను రూ.1.57 లక్షలుగా నిర్ణయించింది. ఇతర నగరాల్లో ధరలు మా
హైదరాబాద్ : బ్రిటీష్ లగ్జరీ మోటార్సైకిల్ బ్రాండ్ ట్రైయంప్ త్వరలో భారత మార్కెట్లోకి సరికొత్త మోడల్ బైక్ లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నది. న్యూ ఫీచర్స్ తో స్పెషల్ ఎడిషన్ మోటార్సైకిళ్లను లాంచ్ చేయన�