న్యూఢిల్లీ : స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ప్లస్ ఎలక్ట్రిక్ సైకిళ్లు, స్కూటర్ల తయారీతో ఆటోమొబైల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వనుంది. వన్ప్లస్ లైఫ్ పేరుతో ట్రేడ్మార్క్ను లిస్టింగ్ చేయడంతో ఈ స్కూటర్లు, �
న్యూఢిల్లీ: టయోటా కిర్లోస్కర్.. దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లోకి ప్రీమియం ఎస్యూవీ లెజెండర్ ఆల్-వీల్ డ్రైవ్ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు ధర రూ.42.33 లక్షలుగా నిర్ణయించింది. 2.8 లీటర్ల డీజిల
ఎక్స్యూవీ700కు గిరాకీ న్యూఢిల్లీ, అక్టోబర్ 7: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా.. త్వరలో విడుదల చేయనున్న ఎక్స్యూవీ700కి కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. కేవలం 57 నిమిషాల
న్యూఢిల్లీ, అక్టోబర్ 6: హోండా కార్స్ పండుగ ఆఫర్లను ప్రకటించింది. ఈ పండుగ సీజన్లో కారును కొనుగోలు చేసిన వారికి రూ.53,500 వరకు ప్రయోజనాలు కల్పించనున్నది. కంపెనీకి చెందిన పలు మోడళ్ళను కొనుగోలు చేసిన వారికి నగ�
1 నుంచి పెరుగనున్న ధరలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21: టాటా మోటర్స్ వాణిజ్య వాహనాల ధరలు పెరుగనున్నాయి. అక్టోబర్ 1 నుంచి దాదాపు 2 శాతం పెరుగుతాయని మంగళవారం సంస్థ ప్రకటించింది. పెరిగిన తయారీ ఖర్చుల వల్లే వాహన ధర
న్యూఢిల్లీ: వచ్చే పండుగ సీజన్లో కొత్త బైకులు కొనుగోలు చేద్దామనే వారికి షాకిచ్చింది హీరో మోటోకార్ప్. అన్ని రకాల మోడళ్ళ ధరలను రూ.3 వేల వరకు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. పెంచిన ధరలు ఈ నెల 20 నుంచి అ�
మహీంద్రా గ్రూప్ ట్రక్-బస్ విభాగం.. ఆల్-న్యూ ఫ్యూరియో 7 శ్రేణిలో తేలికపాటి వాణిజ్య ట్రక్కులను మార్కెట్లోకి విడుదల చేసింది. 4-టైర్ కార్గో, 6-టైర్ కార్గో హెచ్డీ, 6-టైర్ టిప్పర్లను పరిచయం చేసింది. ప్రార�
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్.. మార్కెట్లోకి మరో విద్యుత్తు ఆధారిత వాహనాన్ని విడుదల చేసింది. రూ.11.99 లక్షల ప్రారంభ ధర (ఎక్స్షోరూం)తో మంగళవారం టిగోర్ ఎలక్ట్రిక్ వెహికి
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ఉత్పత్తిని చిప్ల కొరత వేధిస్తున్నది. సాధారణ ఉత్పత్తిలో సగానికిపైగా ఈ సెప్టెంబర్లో పడిపోవచ్చని మంగళవారం తెలిపింది. హర్యానా, గుజరాత్ల్లోన�
వచ్చే నెలలో ధరలను పెంచుతున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 30: పండుగ సీజన్లో కార్లను కొనుగోలు చేయాలనుకునేవారికి షాకిచ్చింది మారుతి సుజుకీ. నెల రోజుల క్రితం వాహన ధరలను పెంచిన సంస్థ..మళ్లీ వచ్చే నెలలో మరింత పెంచ�
రూ.10 వేల కోట్ల నిధులను సమీకరించనున్న సంస్థ న్యూఢిల్లీ, ఆగస్టు 30: రవాణ సదుపాయాలు సమకూర్చే ఓలా..స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి రెడీ అవుతున్నది. ఈ ఐపీవో ద్వారా 1-1.5 బిలియన్ డాలర్లు(రూ.7324-10,985 కోట్లు) సేకరిం�