రూ.25,000 తగ్గింపు న్యూఢిల్లీ, జూలై 16: ప్రీమియం మోటర్సైకిల్ బ్రాండ్ కేటీఎం.. తమ 250 అడ్వెంచర్ బైక్ ధరను దాదాపు రూ.25,000 తగ్గించింది. ఈ పరిమిత వ్యవధి ఆఫర్ ఆగస్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని శుక్రవారం తెలి�
ముంబై ,జూలై : జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎమ్డబ్ల్యూ, భారత మార్కెట్లో సరికొత్త ఎక్స్1 20 ఐ టెక్ ఎడిషన్ను విడుదల చేసింది. కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు కంపెనీ అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుక�
ముంబై ,జూలై : బజాజ్ ఆటో ఇప్పుడు తిరిగి కాలిబర్ బ్రాండ్ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. బజాజ్ ఆటో నుంచి రాబోయే మరో కొత్త బైక్ కోసం ఈ పేరును ఉపయోగించనున్నట్లు సమాచారం.ఈ మేరకు బజాజ్ ఆ
చెన్నై, జూలై :ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా రెండు వైపులా అద్దాలు అమర్చాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఈ నిబంధనను కఠినంగా అమలు చేయాలని తమిళనాడు రాష్ట్ర రవాణా కమిషనర్, పోలీసు కమిషనర్ లకు చీఫ్ జస్టిస్ సం�
న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్స్ కమర్షియల్ వినియోగదారుల కోసం తాజాగా ‘ఎక్స్ప్రెస్’ బ్రాండ్ను పరిచయం చేసింది. విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో
న్యూఢిల్లీ, జూలై 14: దేశీయ మార్కెట్లోకి సరికొత్త ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును అందుబాటులోకి తీసుకొచ్చింది లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్). రూ.88.06 లక్షల ప్రారంభ ధరతో లభించను�
న్యూఢిల్లీ : ఇంధన ధరల పెరుగుదలతో ఆటోమొబైల్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని వాహనాలకు డిమాండ్ దెబ్బతినడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను పెంచుతుందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్
హైదరాబాద్, జూలై 13: స్కోడా ఆటో ఇండియా గత నెల మార్కెట్కు పరిచయం చేసిన ‘కుషక్’ మోడల్కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. దేశవ్యాప్తంగా 3వేలకుపైగా బుకింగ్స్ జరిగాయి. సోమవారం నుంచే మహావీర్�
ప్రారంభ ధర రూ.8.48 లక్షలు న్యూఢిల్లీ, జూలై 13: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. మార్కెట్లోకి 7-సీటర్ బొలెరో నియో వాహనాన్ని తీసుకొచ్చింది. ఎక్స్షోరూం ప్రకారం దీని ప్రారంభ ధర రూ.8.48 లక్షలుగా ఉన్నట్లు
పుణె,జూలై :ఎంజీ మోటార్ ఇండియా కంపెనీ ఇటీవల ఫోర్టమ్ చార్జ్,డ్రైవ్ ఇండియాతో భాగస్వామ్యంలో భాగంగా ఎంజీ మోటార్ ఇండియా పూణేలో 50 కిలోవాట్ల పబ్లిక్ ఈవి చార్జింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసింది. ఈ చార్జింగ్ స్టేషన్ �
హైదరాబాద్,జూలై :కారు కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అయితే బడ్జెట్ ప్రైజ్ లో సూపర్ ఫీచర్లు కలిగినవైతే మరీ బెటర్ కదా..! కొన్ని కార్ల కంపెనీలు తమ డీజిల్ మోడళ్లను బడ్జెట్ ప్రైజ్ కే విక్రయిస్తున్నాయి. ఇవన్నీ బి�
న్యూఢిల్లీ, జూలై 9: దేశీయ ఆటో రంగ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా.. వాహన ధరలను మరోసారి పెంచినట్లు ప్రకటించింది. ఇందులో తమ పాపులర్ ఎస్యూవీ ‘థార్’ ధర కనిష్ఠంగా రూ.32,000, గరిష్ఠంగా రూ.92,000 పెరిగినట్లు తెలిపింది. ఆ�
బ్రస్సెల్స్, జూలై 8: జర్మనీ ఆటో దిగ్గజ సంస్థలు దైమ్లర్, బీఎండబ్ల్యూ, ఫోక్స్వాగన్, ఆడీ, పోర్షేలపై గురువారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఏకంగా దాదాపు రూ.7,500 కోట్ల జరిమానా వేసింది. పర్యావరణానికి ముప్పు తెచ్చేలా
ఢిల్లీ,జూలై:ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ గ్రీవ్స్ కాటన్ మార్కెట్లోకి ప్రవేశ పెట్టిన వెహికల్స్ లో ఆంపియర్ మాగ్నస్ ,జీల్ మోడల్స్ సూపర్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చాయి. వీటి టాప్ స్పీడ్ గంటకు గరిష్టంగా 55 కిలోమీటర�
అహ్మదాబాద్,జూలై :దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్నిప్రోత్సహించేందుకు కేంద్ర సర్కారు ఫాస్టర్ ఎడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఫేమ్)పథకాన్ని ప్రవేశపెట్టిన సంగ